Sarkar Live

State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ
State

Charlapalli : చర్ల‌ప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్‌ను ప్రారంభించిన మోదీ

చ‌ర్లప‌ల్లి రైల్వే ట‌ర్మిన‌ల్ (Charlapalli railway terminal)ను ప్ర‌ధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు ప‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ ట‌ర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్ర‌యాల్లో మాదిరి అత్యాధునిక సౌక‌ర్యాల‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంత‌రం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేష‌న్ల‌కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి. Charlapalli railway Station లో అత్యాధునిక సౌక‌ర్యాలు ఇవే… చ‌ర్ల‌ప‌ల...
OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ
State

OYO Rooms New Booking Policy : పెళ్లి కాలేదా.. అయితే, నో ప‌ర్మిష‌న్‌.. ఓయో కొత్త పాల‌సీ

OYO Rooms New Booking Policy : పెళ్లికాని జంట‌లు ఇక నుంచి OYOకు వెళ్ల‌డం కుద‌ర‌దు. పెళ్లి అయ్యింద‌ని బుకాయించి రూమ్ బుక్ చేసుకుందామ‌న్నా వీలు కాదు. మ్యారీడ్ క‌పుల్‌కు మాత్ర‌మే ఇక నుంచి OYO రూములు బుక్ చేసుకొనే అనుమ‌తి ఉంటుంది. ఈ కొత్త విధానాన్నిOYO సంస్థ అమ‌ల్లోకి తెచ్చింది. ప్ర‌స్తుతం యూపీలో ప్ర‌యోగాత్మ‌కంగా చేపట్టిది. త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నుంది. OYOకు వెళ్తే.. ఆధారాలు ఉండాల్సిందే.. ట్రావెల్ బుకింగ్ దిగ్గజం OYO సంస్థ తమ భాగస్వామ్య హోటళ్ల కోసం కొత్త చెక్-ఇన్ విధానాన్ని ప్రారంభించింది. ఇది మొదటగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్‌లో అమల్లోకి వ‌చ్చింది. పెళ్లి కాని జంటలు హోట‌ల్‌కు వెళ్తే ఇక నుంచి రూములు ఇవ్వ‌రు. పెళ్ల‌యిన వారు బుక్ చేసుకోవాలంటే అందుకు ఆధారాలు చూపించారు. అప్పుడే అనుమ‌తినిస్తారు. జంటలు చెక్-ఇన్ సమయంలో త‌మ వైవాహిక సంబంధాన్ని రుజువు చేసే ఆధారాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉ...
Green Hydrogen : గ్రీన్ హైడ్రోజ‌న్ హబ్‌గా తెలంగాణ‌.. 20 వేల‌ మెగావాట్ల ఉత్ప‌త్తి
State

Green Hydrogen : గ్రీన్ హైడ్రోజ‌న్ హబ్‌గా తెలంగాణ‌.. 20 వేల‌ మెగావాట్ల ఉత్ప‌త్తి

Green Hydrogen | తెలంగాణలో పర్యావరణాన్ని కాపాడుతూ సాంకేతికతను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంద‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti vikramarka ) తెలిపారు. 20 వేల‌ మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ (Green Energy)ని అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌ని అన్నారు. 2030 నాటికి ఇది సాధించి తీరుతామ‌ని అన్నారు. ఐఐటీ హైద‌రాబాద్‌లో ఈ రోజు జ‌రిగిన ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ వర్క్‌షాప్‌లో ఆయ‌న మాట్లాడారు. భవిష్యత్తు ఇంధనంగా Green Hydrogen భవిష్యత్తు ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ మారబోతుందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. తెలంగాణను గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మారుస్తామ‌ని అన్నారు. ఇన్నోవేషన్, పర్యావరణ అనుకూలతను పెంపొందించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని తెలిపారు. ఇందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని, దాని...
HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు
State

HYDRAA | హైడ్రాలో కొలువులు.. 970 పోస్టులు

హైడ్రా అంటే.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA). ఈ పేరు విన‌ని వారు ఉండ‌రు. దీని కార్య‌క‌లాపాలు, సంచ‌ల‌న నిర్ణ‌యాలు, క‌ఠిన చ‌ర్య‌లు కొన్ని నెల‌లుగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. హైద‌రాబాద్‌లోని ఆక్ర‌మ‌ణ‌ల‌పై త‌న‌దైన శైలిలో ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న HYDRAA మ‌రింత స‌మ‌ర్థంగా ప‌ని చేయ‌డానికి మ‌రిన్ని అడుగులు ముందుకేస్తోంది. ఆక్రమణలపై HYDRAA ఉక్కుపాదం హైదరాబాద్ లోని ప్రాధాన ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో హైడ్రా అత్యంత కీల‌క‌మైన‌ది. నగరంలోని ప్రకృతి వనరులను, నీటి వనరులను, పార్కులను, ప‌బ్లిక్ ఓపెన్ ప్లేసులు, ప్రభుత్వ భూములు, నాళాలను సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా చెరువులు, సరస్సులు, నదులు, ఇతర నీటి వనరులను, పార్కులు, ప్రజలకు అవసరమైన ఖాళీ ప్రదేశాలను ఆక్రమణల నుంచి రక్షించడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించడం ముఖ్యోద్దేశం. ప్...
Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం
State

Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం

Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్ర‌వారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు. సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక‌ సాధారణ రైతు కుట...
error: Content is protected !!