Sarkar Live

State

New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..
State

New Municipal Corporations | తెలంగాణలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మునిసిపాలిటీలు..

New Municipal Corporations in Telangana : పట్టణాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది.ఇవి అందుబాటులోకి వస్తే.. రాష్ట్ర పట్టణ వ్యవస్థ.. 13 మునిసిపల్ కార్పొరేషన్లు, 141 మునిసిపాలిటీల నుండి విస్తరిస్తుంది.మహబూబ్‌నగర్, మంచిర్యాల నగరాలను మున్సిపల్ కార్పొరేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తారు. కొత్త మున్సిపాలిటీలు: కోహీర్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్ (సంగారెడ్డి జిల్లా); కేసముద్రం (మహబూబాబాద్); స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ); మద్దూరు (నారాయణపేట); ఏదులాపురం (ఖమ్మం); అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం), చేవెళ్ల, మొయినాబాద్(రంగారెడ్డి ) పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో గ్రామాల విలీనం రాష్ట్ర ప్రభుత్వం చ...
Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు
State

Rozgar Mela Jobs | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌ … మ‌రో 71 వేల మందికి ఉద్యోగావ‌కాశాలు

Rozgar Mela 2025 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. యువ‌త‌కు ఉద్యోగావకాశాన్ని క‌ల్పించేందుకు ఓ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. రోజ్‌గార్ మేళా (జాబ్‌మేళా) పేరుతో దీన్ని చేప‌ట్టింది. రేపు (సోమ‌వారం) 71,000 మందికి ప్ర‌ధాని న‌రేంద‌ర్‌మోదీ (PM Modi) నియామ‌క ప‌త్రాలు అందించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం ఉద‌యం 10.30 గంట‌ల‌కు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నుంది. ఈ సందర్భంగా ప్ర‌ధాని త‌న ప్ర‌సంగం ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌ను సంబోధిస్తారు. నియామ‌కాలు ఎక్క‌డెక్క‌డ అంటే.. Rozgar Mela అనే కార్య‌క్ర‌మం దేశవ్యాప్తంగా ఏక‌కాలంలో జ‌రుతుంది. 45 ప్రదేశాల్లో దీన్నివ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో పీఎం మోదీ ప్రారంభిస్తారు. ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వం ( Central government) లోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో జ‌రుగుతాయి. దేశ వ్యాప్తంగా ఎంపికైన నియ‌మితులైన వారు హోంమంత్రిత్వ శాఖ, పోస్ట‌ల్‌, ఉన్న...
Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి
State

Digital Arrest | ఐటీ ఉద్యోగి అయినా.. సైబ‌ర్ మోసానికి బ‌లి

Digital Arrest : సైబ‌ర్ నేర‌గాళ్ల ఆగ‌డాలు ఆగ‌డం లేదు. పోలీసులు ఎన్ని చ‌ర్యలు తీసుకుంటున్నా ఈ ఆన్‌లైన్ అక్ర‌మాల‌కు అడ్డుప‌డ‌టం లేదు. నిర‌క్ష‌రాస్యులే కుండా విద్యావంతులు ఈ క్రిమిన‌ల్స్ ట్రాప్‌లో ప‌డుతూనే ఉన్నారు. అమాయ‌కులేన‌నికాకుండా ఈ త‌ర‌హా అక్ర‌మాల‌పై పూర్తి అవ‌గాహ‌న ఉన్న‌వారు సైతం అనివార్యంగా సైబ‌ర్‌నేర‌గాళ్లకు చిక్కుతున్నారు. హైద‌రాబాద్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘ‌ట‌నే దీనికి నిద‌ర్శ‌నం. యువ‌తిని నిర్బంధించి… హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలో పనిచేసే ఉత్త‌ర భార‌తానికి చెందిన ఓ యువ‌తి డిజిట‌ల్ అరెస్టు బారిన ప‌డింది. సైబ‌ర్ నేర‌గాళ్లు ఆ యువ‌తిని ఆన్‌లైన్‌లో నిర్బంధించి బ్లాక్‌మెయిల్ చేశారు. తన‌ను మోసం చేయ‌డానికే ఈ తతంగం న‌డుస్తోంద‌ని ఆమె గుర్తించినా ఏమీ చేయ‌లేకపోయింది. అనివార్యంగా ఈ ఉచ్చుకు చిక్కింది. ఐటీ సెక్టార్‌లో ప‌ని చేస్తున్న ఆమె ఈ త‌ర‌హా మోసంపై అవ‌గాహన ఉన్న‌ప్ప‌టికీ నిస్స‌హాయ స్థిత...
 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..
State

 Ravichandran Ashwin | ఇలా చేశారేంటి అశ్విన్..! ప్రధాని మోదీ లేఖ‌..

PM Modi Letter to Ashwin | న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఆఫ్‌ స్పిన్‌ మాస్ట్రో రవిచంద్రన్‌ అశ్విన్‌ ( Ravichandran Ashwin)కు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. క్రికెట్ ఫీల్డులో “జెర్సీ నం. 99 చాలా మిస్ అవుతుంద‌ని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గబ్బా టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత తన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన అశ్విన్, టీమీండియా(Team India) గొప్ప మ్యాచ్ విన్నర్‌లలో ఒకరిగా చెర‌గ‌ని ముద్ర వేశాడు. అతని చివరి అంతర్జాతీయ ఆట అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన డే-నైట్ టెస్ట్ లో అతను తన 18 ఓవర్లలో 1-53 తీసుకున్నాడు.. అలాగే బ్యాట్‌తో 29 పరుగులు చేశాడు. కాగా ప్ర‌ధాని మోదీ తన లేఖలో అశ్విన్ రిటైర్మెంట్‌ను ఆశ్చర్యకరమైన ట్విస్ట్ అని పేర్కొన్నారు. ఊహించిన ఆఫ్-బ్రేక్‌లకు బదులుగా ఊహించని విధంగా క్యారమ్ బాల్ విసిరారు.. “అంతర్జాతీయ క్రికెట్ న...
Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు
State

Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు

Hyderabad Metro  : హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌స్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంత‌రాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు న‌గ‌రంలోని అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌రైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవ‌లందిస్తూనే మ‌రోవైపు అనేక‌ రికార్డ్‌లను సృష్టిస్తోంది. అయితే భాగ్య‌న‌గ‌రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుక అలాగే వేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మ‌రోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది. బిజినెస్‌ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెల‌కొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొర‌క‌డం గ‌గ‌ణ‌మైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మ...
error: Content is protected !!