Sarkar Live

State

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు
State

South Central Railway | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే పరిధిలో ప్రత్యేక రైళ్ల‌ పొడింగింపు

South Central Railway | పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. జనవరి 31 నుంచి మార్చి 28 వరకు, రైలు నెం. 07191 కాచిగూడ - మదురై సోమవారాల్లో రైలు స‌ర్వీసుల‌ను జనవరి 27 నుంచి మార్చి 31 మధ్య పొడిగించిది.రైలు నంబర్ 07192 మధురై - కాచిగూడ బుధవారం సర్వీసుతో జనవరి 29 నుంచి ఏప్రిల్ 2వ వ‌ర‌కు నుండి పొడిగించబడింది. రైలు నెం.7436 నాగర్‌కోయిల్ - కాచిగూడ ఆదివారాలలో సర్వీసును జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య, రైలు నెం. 07481 తిరుపతి - మధ్య పొడిగించింది. ఆదివారాల్లో సికింద్రాబాద్ జనవరి 26 నుంచి మార్చి 30 మధ్య రైలు అందుబాటులో ఉండ‌నుంది.నెం.07482 సికింద్రాబాద్ - తిరుపతి సోమవారాల్లో స‌ర్వీస్‌ల‌ను జనవరి 27 మరియు మార్చి 31 మధ్య పొడిగించింది. ట్రైన్ నెం. 07445 కాకినాడ టౌన్- లింగంపల్లికి సోమ, ...
Hyd Metro | వేగం పుంజుకున్న మెట్రో రైలు పనులు..
State

Hyd Metro | వేగం పుంజుకున్న మెట్రో రైలు పనులు..

Hyd Metro : హైదరాబాద్ నగరం అన్ని రంగాలలో ముఖ్యంగా మెట్రో మైలు కనెక్టివిటీలో వేగంగా అభివృద్ధి చెందుతోంది.ఈ సంవత్సరం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరంలోని నాలుగు మూలల నుండి చేరుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు, ఫేజ్-II ప్రాజెక్ట్‌లో హైదరాబాద్‌లోని మొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, మెట్రో వయాడక్ట్, మదీనాగూడ సమీపంలో ఫ్లైఓవర్ కలిపి 1.6 కి.మీ.ఫేజ్-1 నుండి మూడు కారిడార్లు పనిచేస్తుండగా, కొత్త కారిడార్‌లలో శంషాబాద్-ఆర్‌జిఐఎ ఎయిర్‌పోర్ట్ కారిడార్, రాయదుర్గ్-కోకాపేట్ నియోపోలిస్, ఎంజిబిఎస్-చంద్రాయగుట్ట (ఓల్డ్ సిటీ), మియాపూర్-పటాన్‌చెరు మరియు ఎల్‌బి-నగర్ ఉన్నాయి. ఇక పార్ట్ B RGIA నుండి ప్రతిపాదిత నాల్గవ సీటీ (స్కిల్స్ యూనివర్శిటీ) విస్తరణకు దోహదపడుతుంది , ఇది ఆరవ కారిడార్‌గా ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్, దీని వ్యయంలో రాష్ట్రం 3...
Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..
State

Medak | టెంట్లు పీకేయడం కాదూ…వాళ్ల డిమాండ్లు తీర్చండి..

Medak News | త‌మ డిమాండ్ల కోసం శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్‌ (sarva shiksha abhiyan) ఉద్యోగుల డిమాండ్లు నెర‌వేర్చాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) అన్నారు. మెద‌క్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దీక్ష శిబిరం ముందు నుంచే వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డి వాళ్ల ను ప‌ట్టించుకోలేద‌ని, అంతేకాకుండా ఉద్యోగుల టెంట్ ను పీకేసి వారిని నిర్బంధించడంపై హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. 15రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలని హితువు పిలికారు. ఈ మేరకు హరీష్‌రావు బుధ‌వారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గతఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ మెదక్‌ ‌లో శాంతియుంతంగా దీక్ష‌లు చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్‌ ‌తరలించడాన్ని,హ‌రీష్ రావు ఖండించారు. అధికారంలోకి వ‌చ్చిన వెంటనే చాయ్‌ ‌తాగినంత టైంలోనే సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలు ప...
kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌
State

kaleshwaram project | మేడిగడ్డ’పై కీలక అప్ డేట్.. కేసీఆర్‌, హ‌రీశ్‌కు ఊర‌ట‌

kaleshwaram project | మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (Former CM KCR), నీటిపారుద‌ల శాఖ‌ మాజీ మంత్రి హరీశ్‌రావుకు (Former Minister Harish Rao) హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. భూపాలపల్లి జిల్లా కోర్టు వీరికి ఇచ్చిన నోటీసులను న్యాయస్థానం సస్పెండ్ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 7న వాయిదా వేసింది. పిటిష‌న‌ర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆరోప‌ణ‌లు ఏమిటంటే.. గ‌త బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వంలో పూర్తి చేసుకున్న కాళేశ్వరంలో ప్రాజెక్టు (kaleshwaram project ) నిర్మాణంలో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని, అవినీతి చోటుచేసుకుంద‌ని ఆరోప‌ణ‌లు వచ్చాయి. ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) కుంగిపోయింది. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొత్త‌గా కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన తొలిరోజుల్లోనే ఇది చోటుచేసుకుంది. దీన్ని కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది...
TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ
State

TTD : ఆన్‌లైన్‌లో తిరుప‌తి వైకుంఠ ఏకాద‌శి టికెట్లు.. బుకింగ్ షురూ

TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా వేంకటేశ్వర స్వామి ద‌ర్శ‌నం కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భ‌క్త‌జ‌నం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్స‌వం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేప‌థ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అందుబాటులోకి SSD టోకెన్లు వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్ర‌ద‌క్షిణ‌ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ ద‌ర్శ‌నానికి భక్తులు పోటెత్త‌నుండ‌టంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి క...
error: Content is protected !!