Sarkar Live

PCC Appointments 2025

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025

PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల…

Read More
Earthquake

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే…

Read More
Medigadda Incident

Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

Medigadda Incident | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో శ‌నివారం రాత్రి వేళ‌ తీవ్ర విషాదక‌ర‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి స‌మీపంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో శుక్రవారం సాయంత్రం స్నానానిక‌ని వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం 10 మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర‌ దిగ్భ్రాంతిని…

Read More
Rains Forecast

Rains Forecast | రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు వచ్చే నాలుగు రోజులు వానలు

Rains Forecast : రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల ఐదురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ద్రోణి ప్రభావం కొనసాగుతుండగా, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి…

Read More
Vijayawada Railway Station

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు….

Read More
error: Content is protected !!