Sarkar Live

State

కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ
State

కవ్వాల్‌లో New Tiger Corridor – రంగం సిద్ధం చేసిన అట‌వీ శాఖ

New Tiger Corridor : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంరక్షణకు అట‌వీ శాఖ (forest department) మరో పెద్ద అడుగు వేసింది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి తెలంగాణలోని కవ్వాల్ (Kawal) టైగర్ రిజర్వ్‌ వరకు కొత్తగా పులుల కారిడార్ (Tiger Corridor)‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. త‌ద్వారా ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పులుల సంఖ్య సహజ రీతిలో పెరగడమే లక్ష్యంగా ప్ర‌ణాళిక‌ను రూపొందించింది. New Tiger Corridor : పులులు సురక్షితంగా సంచారించాల‌నే ల‌క్ష్యం తిప్పేశ్వర్ (Tippeshwar Tiger Reserve in Maharashtra) రిజర్వ్‌లో ఉన్న పులులు జత కోసం ప్రతి సంవత్సరం న‌వంబ‌రు నుంచి జనవరి మధ్య విప‌రీతంగా సంచ‌రిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి ఆదిలాబాద్ అటవీ ప్రాంతాల దిశగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే.. సరైన మార్గం లేకపోవడం, మధ్యలో గ్రామాలు, వ్యవసాయ భూములు, రహదారులు ఉండటం వంటి కారణాలతో పులులకు ప్రమాదం ఏర్పడే ...
Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ
State

Global Summit కు స‌ర్వం సిద్ధం- ముస్తాబైన‌ ఫ్యూచ‌ర్ సిటీ

హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న గ్లోబ‌ల్ స‌మ్మిట్ (Telangana Global Summit)కు స‌ర్వం సిద్ధ‌మైంది. డిసెంబ‌రు 8, 9 తేదీల్లో నిర్వ‌హించే ఈ అంత‌ర్జాతీయ స‌ద‌స్సు (International event)కు దేశ విదేశాల నుంచి ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ (Bharat Future City) వ‌ద్ద ఈ స‌మ్మిట్‌ను తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. ఇది రెండు రోజుల‌పాటు జ‌రిగే స‌ద‌స్సు అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ద‌ర్శ‌నార్థం (ప‌బ్లిక్ ఎగ్జిబిష‌న్‌) ఫ్యూచ‌ర్ సిటీని డిసెంబ‌రు 10, 11, 12 తేదీల్లో తెర‌చి ఉంచ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ల‌క్ష్యం ఏమిటి? తెలంగాణ అభివృద్ధి ల‌క్ష్యం Vision 2047లో భాగంగా ఈ గ్లోబ‌ల్ స‌మ్మిట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఎకాన‌మీని సాధించుకోవాల‌న్న‌ల‌క్ష్యంతో స‌ర్కారు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింది. దీనిని ...
హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ
State, Hyderabad

హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ

హైదరాబాద్‌ చుట్టూ విస్త‌రించిన ఔట‌ర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహ‌నాలు ప్ర‌యాణిస్తుంటాయి. పెరుగుతున్న ర‌ద్దీ, డ్రైవింగ్‌లో నిర్ల‌క్ష్యం పాటించ‌డం వ‌ల్ల‌ ఇక్క‌డ త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతుంటాయి. ట్రాఫిక్‌ నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేయ‌డం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయ‌డం, ఒక లేన్ నుంచి మ‌రో దానికి మారిన‌ప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయ‌డం తదిత‌ర కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్య‌కృత్య‌మ‌య్యాయి. వాహ‌న‌దారుల ఈ ధోర‌ణి వ‌ల్ల అనేక ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. అయితే.. ఈ ప‌రిస్థితిని అరిక‌ట్టేందుకు సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్ర‌త్యేక చ‌ర్యల‌కు శ్రీ‌కారం చుట్టారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ స‌హ‌కారంతో ఓ బృహ‌త్త‌ర కార్యానికి ముంద‌డుగు వేశారు. హైస్పీడ్ వ‌ల్లే నిత్యం...
Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ
State, Hyderabad

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ

Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...
Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
State, Hyderabad

Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లల...
error: Content is protected !!