
Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి పకడ్బందీ ఏర్పాట్లు
Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో సచివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధవారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులకు కీలక సూచనలు చేశారు. చేప…