Sarkar Live

State

Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..
State

Kancha Gachibowli issue | కంచ గచ్చిబౌలి భూ వివాదంలో కీల‌క మ‌లుపు..

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలో కంచ గచ్చిబౌలి భూ వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టు దృష్టిలోకి వెళ్లింది. ఈ భూములపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున పర్యావరణ నష్టం జరుగుతోందని పలు సంస్థలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప‌ప‌థ్యంలో మీడియాలో అనేక‌ కథనాలు వెలువడుతున్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (CEC)ని నియమించింది. కంచ గ‌చ్చిబౌలి స్థలాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. Kancha Gachibowli issue : అధికారులతో సీఈసీ స‌భ్యుల‌ భేటీ సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ సభ్యులు బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ కమిటీకి సిద్దాంత్ దాస్ అధ్యక్షత వహిస్తుండగా ఇతర సభ్యులుగా CP గోయల్, సునీల్ లిమయే, JR భట్ ఉన్నారు. వీరు గురువారం ఉదయం నుంచి హైదరాబాద్ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూమిని ప్రత్యక్షంగా పరిశీలన (Supreme ...
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems
State

చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి మరిన్ని కొత్త రైళ్లు.. అసలు సమస్య ఇక్కడే.. – Cherlapally Terminal Problems

Cherlapally Terminal Problems : హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే జంక్షన్ పై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఇటీవలే ఆధునిక హంగులతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి కొత్తగా మరిన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించేందుకు భారతీయ రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి ఐదు రైలు సర్వీసులను చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapally Terminal )కు తాత్కాలికంగా మార్చడానికి రైల్వే బోర్డు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే నగర ప్రయాణికులు చర్లపల్లి రైల్వేస్టేషన్ కు చేరుకోవడానికి సరైన కనెక్టివిటీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 15 నుండి హైదరాబాద్ (Hyderabad) నుండి చెర్లపల్లి నుండి ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను నడపాలనే నిర్ణయంతో పాటు, దక్షిణ మధ్య రైల్వే (South Central Railways ) 13 రైళ్లను సికిం...
Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..
State

Registrations | ఇకపై రిజిస్ట్రేష‌న్ల‌కు స్లాట్ బుకింగ్ విధానం, మొదట ఈ కార్యాల‌యాల్లోనే..

Telangana Registrations and Stamps Department | తెలంగాణలో సమర్థవంతంగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునికీకరిస్తున్నామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఇందులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేష‌న్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్షించే బాధ లేకుండా కేవ‌లం 10 నుంచి 15 నిమిషాల‌లోనే రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యేలా స్లాట్ బుకింగ్ (Slot Booking) విధానాన్ని త్వరలో తీసుకురాబోతున్నామ‌ని వెల్లడించారు.రాష్ట్రంలో 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను మొద‌టి ద‌శ‌లో ప్ర‌యోగాత్మ‌కంగా 22 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఈనెల 10వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లులోకి తీసుకురాబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యాలయంలోనే.. స్లాట్ బుకింగ్ విధానాన్ని మొత్తం 22...
MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు
State

MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు

MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. గెలిచింది ఎవ‌రెవ‌రంటే.. ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయ...
Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..
State

Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..

Amaravati Rajadhani : అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు (Amaravati Capital Development project)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీగా నిధులను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు (World Bank) నుంచి మొట్టమొదటి విడతగా 205 మిలియన్ డాలర్ల (రూ. 1,700 కోట్లకు పైగా) నిధులు అందిన వెంటనే, కేంద్రం తన వాటా రూపంలో రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం రూ. 4,285 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. Amaravati Rajadhani : రూ. 15,000 కోట్ల ప్రణాళిక రాజధాని అభివృద్ధి (Amaravati Capital Development project) కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో రూ. 15 వేల‌ కోట్లను కేటాయించింది. ఇందులో ప్రపంచ బ్యాంకు (WB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (Asian Development Bank (ADB) తలా USD 800 మిలియన్ (మొత్తం USD 1,600 మిలియన్) రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన రూ. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత...
error: Content is protected !!