Sarkar Live

Trending

Road Collapsed | రోడ్డు మ‌ధ్య‌లో ఒక్కసారిగా 20 అడుగుల భారీ గొయ్యి.. కంగుతిన్నస్థానికులు..  ఎక్కడో తెలుసా..!
Trending

Road Collapsed | రోడ్డు మ‌ధ్య‌లో ఒక్కసారిగా 20 అడుగుల భారీ గొయ్యి.. కంగుతిన్నస్థానికులు.. ఎక్కడో తెలుసా..!

Road Collapsed in Lucknow | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో విస్తుపోయే ఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నో(lucknow)లో రోడ్డు మధ్యలో కుంగిపోయింది(Road Caves In ). దీంతో ఒక్క‌సారిగా 20 అడుగుల లోతైన భారీ గొయ్యి ఏర్పడ‌డంతో అక్క‌డున్న‌వారు భయాందోళనకు గుర‌య్యారు. దీని సంబంధించి స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు ఆ రోడ్డు కు రెండు వైపులా బారికేడ్లు పెట్టి వాహ‌నాలు అటువైపు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఫ‌లితంగా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డే నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమ‌వారం ఉద‌యం ఈ సంఘటన చోటుచేసుకుంది. వికాస్ నగర్ ప్ర‌ధాన ర‌హ‌దారి వెంట‌ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందున్న రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్క‌డ ఏర్ప‌డిన 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి చూసి స్థానికులు భయాందోళనకు గుర‌య్యారు. అయితే మంద‌స్తుగా అక్క‌డ బారికేడ్లు ఏర్పాటుల చేయ‌డ...
మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు
Trending

మహాకుంభ మేళా కోసం రైల్వే శాఖ యుద్ధప్రాతిపదికన పనులు

Indian Railways prepares for Maha Kumbh 2025 |  ప్రయాగ్ రాజ్ లో జరగ‌నున్న మ‌హా కుంభ‌మేళాలో భ‌క్తుల సౌక‌ర్యార్థం కేంద్ర ప్ర‌భుత్వం ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులోభాగంగా రైల్వేల ప‌రంగా ఇండియ‌న్ రైల్వేస్‌ ఉత్తరప్రదేశ్ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో కలిసి, ప్రయాగ్‌రాజ్‌లో రైల్వే ట్రాక్‌లను పున‌రుద్ధ‌రిస్తోంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జ‌ర‌గ‌నున్న మహా కుంభ్ 2025 సమయంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడం కోసం భారతీయ రైల్వే ప‌లు ప్రాజ‌క్టుల‌ను చేప‌ట్టింది. మౌలిక సదుపాయాల క‌ల్ప‌న కోట్లాది మంది భక్తులు త‌ర‌లివ‌చ్చే కుంభ‌మేళాలో రద్దీని నిర్వ‌హించేందుకు ప్రయాగ్‌రాజ్ తోపాటు పరిసర ప్రాంతాలలో దాదాపు అన్ని లెవల్ క్రాసింగ్‌ల వద్ద రైలు అండర్ బ్రిడ్జిలు (RUBలు), రైల్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు) నిర్మించారు. ఈ పరిణామాలు మెగా జాత‌ర‌కు ముందే పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చనున్...
Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..
Trending

Diabetes | డేంజ‌ర్ బెల్స్‌.. రాష్ట్రంలో పెరుగుతున్న ష‌గ‌ర్ పేషంట్స్‌..

Diabetes  | తెలంగాణ‌లో డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయి.. రాష్ట్రంలో మ‌ధుమేహ రోగులు పెరిగిపోతున్నారు. ప్ర‌స్తుతం షుగ‌ర్ పేషెంట్ల సంఖ్య‌లో మ‌న రాష్ట్రం దేశంలోనే మూడో స్థానానికి ఎగ‌బాకింది. మన రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 14 శాతం మంది మ‌ధుమేహ రోగులు ఉన్నారు. ఈ విష‌యం కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా పార్లమెంట్‌కు ఇచ్చిన నివేదికలో వెల్ల‌డియింది. అసంక్రమిత‌ వ్యాధుల (NCD) పోర్టల్‌ ప్రకారం 2024 నవంబర్‌ 30 వరకు అన్ని రాష్ట్రాల్లో నమోదైన డయాబెటిస్ లెక్క‌ల‌ను అందులో ప్ర‌స్తావించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM)లో ఒక కార్యక్రమమైన ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో భాగంగా 30 ఏళ్లు నిండిన వారికి వైద్య, ఆరోగ్యశాఖ బ్ల‌డ్ ప్రెజ‌ర్‌, డ‌యాబెటిస్ పరీక్షలు చేశారు. మొదటి రెండు స్థానాల్లో పంజాబ్‌, మహారాష్ట్ర ఉన్నాయి. పంజాబ్‌లో 20.51 లక్షల మందికి టెస్ట్ చేయ‌గా ఏకంగా 6.73 లక్షల మందికి (32.82 శాతం) డ‌యాబెటి...
Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో
Trending

Google Willow | సాంకేతిక ప్రపంచంలో కొత్త శకం.. గూగుల్ విల్లో

Google Willow : గూగుల్ మరో అపూర్వ సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. గూగుల్ విల్లో అనే త‌ర్వాతి త‌రం క్వాంటం కంప్యూటింగ్ చిప్‌ను ప్రకటించింది. నేటి అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ చేయగల పనిని ఇది ఐదు నిమిషాల్లో మాత్ర‌మే పూర్తి చేస్తుంద‌ని పేర్కొంది. అదే పనిని సూపర్ కంప్యూటర్‌కు 10 సెప్టిలియన్ సంవత్సరాలు (10,000,000,000,000,000,000,000,000 సంవత్సరాలు) పడుతుంద‌ని తెలిపింది. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుత ఫలితాలు గూగుల్ క్వాంటం AI టీమ్ అందించిన అద్భుత ఫలితాల్లో క్వాంటం ఎరర్ కారెక్షన్ కీలకం. దీని ద్వారా క్యూబిట్స్ సంఖ్య పెరిగే కొద్దీ పొరపాట్లు గణనీయంగా తగ్గుతున్నాయని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎమ్మెరిటస్, కోల్‌క‌తాలోని TCG CREST డైరెక్టర్ ప్రొఫెసర్ భాను దాస్ అన్నారు. క్వాంటం ఎరర్ కారెక్షన్‌లో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంద‌ని తెలిపారు. Google Willowతో విప్లవాత్మక మార్పులు...
TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు
Trending

TasteAtlas | హైదరాబాదీ బిర్యానీకి మ‌రింత ఆద‌ర‌ణ‌.. ప్ర‌పంచంలో 31వ ర్యాంకు

TasteAtlas : ప్రపంచంలోని టాప్ 100 వంటకాల జాబితాలో హైద‌రాబాదీ బిర్యానీ చోటు ద‌క్కించుకుంది. 31వ ర్యాంకును సంపాదించుకుంది. దీంతో మ‌రో మూడు భార‌తీయ వంట‌కాలకు కూడా ఈ జాబితాలో చోటు ల‌భించింది. TasteAtlas రూపొందించిన ఈ లిస్టులో హైద‌రాబాదీ బిర్యానీ చేర‌పోవ‌డం, అందులో మంచి ర్యాంకును ద‌క్కించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా హర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అగ్ర‌స్థానంలో మన బిర్యానీ టేస్ట్ అట్లాస్ రూపొందించిన తాజా జాబితాలో నాలుగు ప్రముఖ భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చుకున్నాయి. వాటిలో మ‌న హైదరాబాదీ బిర్యానీ అగ్రస్థానంలో ఉండ‌టంతో ఈ డిష్‌కు మ‌రింత విశేష‌ ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. TasteAtlas జాబితాలో భారతీయ వంటకాలు ముర్గ్ మఖనీ (ర్యాంక్ 29): దీనిని బటర్ చికెన్ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారత సంప్రదాయ వంటకం. మృదువైన చికెన్ ముక్కలు, క్రీమీ టమాటో గ్రేవీతో రూపొందించే ఈ డిష్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొంద...
error: Content is protected !!