Sarkar Live

Trending

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో
Trending

Lioness Viral Video | పర్యాటకులపైకి దూసుకువ‌చ్చిన సింహం.. ఇంట‌ర్నెట్ ను షేక్ చేసిన వీడియో

Lioness jumps onto tourists | సింహాన్ని చూడ‌గానే అంద‌రూ హ‌డ‌లెత్తిపోతారు.. క‌నీసం దాని అరుపు విన్నా ప్రాణాల‌ను ద‌క్కించుకోవ‌డానికి ప‌రుగులు ల‌ఘించుకుంటారు.. అయితే అడవి జంతువులు కూడా ప్రేమను ఆప్యాయతను కోరుకుంటాయి! క్రూర మృగాలు కూడా ఒక్కోసారి ఊహించ‌ని విధంగా పెంపుడు జంతువు లాగా ప్ర‌వ‌ర్తిస్తాయ‌నే దానికి ఉదాహ‌ర‌ణ‌గా ఒక సంఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఒక్క‌సారిగా ప‌ర్యాట‌కుల వాహ‌నంలోకి ప్ర‌వేశించి మ‌నుషుల ఒడిలోకి ఎక్కి ఆప్యాయంగా స్పృషించింది. అడవి రాణికి అయిన ఓ సింహం (Lioness) వాహనంలోకి దూకి జనంతో ఆడుకుంటూ కనిపించింది. ఆఫ్రికన్ సఫారీ పార్క్‌ (African safari park)లో చిత్రీకరించిన ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.ఈ వీడియో క్ష‌ణాల్లోనే ఇంట‌ర్నెట్‌లో నెటిజ‌న్ల మ‌స‌సును దోచుకుంది. 'నేచర్ ఈజ్ అమేజింగ్' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియ...
Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం
Trending

Shimla Snowfall | మంచు బీభ‌త్సం .. ప‌ర్యాట‌క ప్రాంతాలు అత‌లాకుత‌లం

Snowfall in Himachal Pradesh News హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మంచు బీభ‌త్సం సృష్టించింది. క్రిస్మ‌స్ వేడుక‌లు జ‌రుగుతున్న వేళ ఈ అప‌శ్రుతి చోటుచేసుకుంది. సిమ్లా, మ‌నాలి (Shimla, Manali)తోపాటు ఇతర హిల్ స్టేషన్లలో భారీగా మంచు (Snowfall ) కుర‌వ‌డంతో సుమారు 223 ర‌హ‌దారులు మూసుకుపోయాయి. దీంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. గ‌త 24 గంట‌ల్లో అనేక వాహ‌నాలు ధ్వంస‌మయ్యాయి. న‌లుగురు మృతి చెందారు. అనేక మంది గాయప‌డ్డారు. మంచులో కూరుకుపోయిన వాహ‌నాలు క్రిస్మ‌స్ ( Christmas) సంబ‌రాల సంద‌ర్భంగా భారీ మంచు కుర‌వ‌డాన్ని ప‌ర్యాట‌కులు ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. ఈ దృశ్యాన్ని చూసి కేరింత‌లు కొట్టారు.. ఎంతో ఎంజాయ్‌ చేశారు. అయితే.. మ‌రో వైపు సిమ్లా, మ‌నాలిలోని అనేక‌ ప్ర‌దేశాల్లో ద‌ట్ట‌మైన మంచు అతి భారీ స్థాయిలో కురిసింది. దీంతో ఆ ప్రాంత‌మంతా తెల్ల‌గా మారిపోయింది. దీంతో 223 రహదారుల్లో సుమారు 500 వాహ‌నాలు ...
Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?
Trending

Christmas Celebrations 2025 | ఈ దేశాల్లో జనవరి 7న క్రిస్మస్ వేడుకలు.. ఎందుకో తెలుసా?

Christmas Celebrations 2025 ప్రపంచంలోని చాలా దేశాలు డిసెంబర్ 25 యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకుంటాయి. చ‌ర్చిల్లో క్రీస్తు కోసం ప్రార్థ‌న‌లు, క్రిస్మ‌స్ ట్రీలు, విందు వినోదాల‌తో ఉల్లాసంగా గ‌డుపుతారు. అయితే, అన్ని దేశాలు లేదా కమ్యూనిటీలు డిసెంబ‌ర్ 25న క్రిస్మస్‌ను పాటించవు. ఆయా దేశాల్లో సాంస్కృతిక సంప్రదాయాలు, మతపరమైన క్యాలెండర్లు, చారిత్రక ఆచారాల కార‌ణంగా ఈ వేడుక‌లు జ‌రుపుకోవు. 25న క్రిస్మస్ జరుపుకోని దేశాలు, వారి ప్రత్యేక సంప్రదాయాల వెనుక గల కారణాలను ఇక్కడ చూడండి. Christmas Celebrations జనవరి 7న క్రిస్మస్ జరుపుకుంటున్న దేశాలు ఈ తేదీ జూలియన్ క్యాలెండర్ ఆధారంగా రూపొందించబడింది. ఇది ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్ కంటే 13 రోజులు వెనుకబడి ఉంది. అనేక దేశాల్లోని ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు జనవరి 7న క్రిస్మస్‌ను జరుపుకుంటాయి. రష్యా: రష...
National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?
Trending

National Farmers Day | కిసాన్ దివ‌స్‌ ఎందుకు జ‌రుపుకుంటున్నాం.. ఏమిటి ప్రాముఖ్య‌త‌?

National Farmers Day : మ‌న భార‌త‌దేశంలో జాతీయ రైతుల దినోత్సవాన్ని కొన్నేళ్లుగా జ‌రుపుకుంటున్నాం. ప్ర‌తి ఏడాది డిసెంబ‌రు 23న కిసాన్ దివ‌స్‌గా దీన్ని నిర్వ‌హించుకుంటున్నాం. దివంగ‌త మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ జ‌యంతి (Charan Singh) సంద‌ర్భంగా ఆయ‌న స్మార‌కార్థం ఈ వేడుక‌ను జ‌రుపుకుంటున్నాం. ఈ కిసాన్ దివ‌స్‌ను మ‌న పాల‌కులు రైతుల‌కు అంకితం చేశారు. దేశానికి వెన్నుముక అయిన అన్న‌దాత‌ను గౌర‌వించ‌డానికి, కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డానికి ఈ వేడుక‌ను మ‌నుగ‌డ‌లోకి తెచ్చారు. నేడు కిసాన్ దివ‌స్‌. ప్ర‌తి సంవ‌త్స‌రం లాగే ఈ రోజు భార‌త‌దేశం దీన్ని నిర్వ‌హిస్తోంది. కిసాన్ దివ‌స్ ( National Farmers Day ) చరిత్ర చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్ 1979 నుంచి 1980 వరకు భారతదేశ ప్రధాన మంత్రిగా పని చేశారు. రైతుల సంక్షేమానికి పాటుప‌డిన ఆయ‌న వ్యవసాయ‌రంగ అభివృద్ధికి అనేక కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేశారు. అనేక విధానాల‌ను ప్ర‌వేశ‌పెట్...
Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌
Trending

Modi Kuwait Visit | కువైట్ సింగ‌ర్ నోట.. సారే జ‌హాన్ సే అచ్ఛా పాట‌

Modi Kuwait Visit : కువైట్ సింగ‌ర్ ముబారక్ అల్ రాషీద్ (Mubarak Al Rashed) మ‌న దేశ‌భ‌క్తి గీతాన్ని ఆల‌పించారు. సారే జ‌హాన్ సే అచ్ఛా అంటూ ఆహూతుల‌ను ఆక‌ట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో రాషీద్ ఈ పాట‌ను పాడ‌టంతో కువైట్ వాసులు మంత్ర‌ముగ్ధుల‌య్యారు. ప్ర‌వాస భార‌తీయుల్లో భావోద్వేగం ఉప్పొంగింది. మ‌న‌దేశం గొప్ప‌దానాన్ని కువైట్ కొనియాడ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు. మోదీ గొప్ప‌గా మాట్లాడారు : రాషీద్ ముబారక్ అల్ రాషీద్ ANIతో మాట్లాడుతూ కువైట్‌, భారతదేశం మధ్య బలమైన సంబంధంపై గ‌ర్వ‌ప‌డుతున్నాను. నా దేశం కువైట్ గొప్ప‌ద‌నం గురించి భార‌త ప్ర‌ధాని మోదీ (Prime Minister Narendra Modi) గొప్ప‌గా వ‌ర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధం గురించి ఆయ‌న బాగా మాట్లాడారు. ఆయన కువైట్ (Kuwait) ప్రజలకు భారతదేశాన్ని సందర్శించాలని కోర‌డం ఆనందాన్ని ఇచ్చిం...
error: Content is protected !!