Sarkar Live

Trending

Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..
Trending

Top ranking | దేశంలో మన పోలీసుల ర్యాంక్ ఇదే..

Top ranking : పోలీసు శాఖ‌, న్యాయ వ్య‌వ‌స్థ ప‌నితీరులో తెలుగు రాష్ట్రాలు అగ్ర‌భాగాన నిలిచాయి. తెలంగాణ (Telangana) పోలీసు శాఖ ప‌నితీరు నంబ‌ర్ వ‌న్‌గా నిల‌వ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రెండో స్థానాన్ని సంపాదించుకుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ వంటి ప్రధాన రంగాల్లో రాష్ట్రాల పనితీరును అంచనా వేసే ఇండియా జస్టిస్ రిపోర్ట్ ( India Justice Report (IJR)-2025 నివేదిక ఈ మేర‌కు వెల్ల‌డించింది. దేశంలోని పెద్ద‌, మ‌ధ్య రాష్ట్రాల్లో తెలంగాణ పోలీసుల ప‌నితీరు ప్ర‌థ‌మ‌ స్థానం, ఆంధ్రప్ర‌దేశ్ ద్వితీయ స్థానం ద‌క్కించుకున్నాయి. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ (Telangana) 10లో 6.48 స్కోరు సాధించి టాప్ పొజిషన్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 6.44 స్కోరు సాధించి రెండో స్థానం, కర్ణాటక (Karnataka) 6.19 స్కోరు సాధించి మూడో స్థానంలో ఉన్నాయి. చిట్ట చివ‌రి స్థానాల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh), ప‌శ్చిమ బె...
Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!
State, Trending

Kancha Gachibowli | కంచ గచ్చిబౌలి భూవివాదం.. కాంగ్రెస్ దిద్దుబాటు చ‌ర్య‌లు!

Kancha Gachibowli : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంచలనంగా మారిన కంచ గచ్చిబౌలి భూవివాదం (Kancha Gachibowli issue)పై రాజకీయాలు వేడెక్కాయి. నిండు పచ్చదనం ఉన్న ఈ ప్రదేశంలో వంద ఎకరాల అరణ్యాన్ని ధ్వంసం చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) సహా ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, పర్యావరణ కార్యకర్తలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ (Congress party)పై విమర్శలు పెరిగాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. రాహుల్ గాంధీ మౌనం.. విపక్షాల ఆరోపణలు ఏఐసీసీ (All India Congress Committee) అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంపై అనేక ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. హైదరాబాద్ యూనివ‌ర్సిటీ విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, కేసులు న‌మోదు చేయ‌డం, ఆందోళనలపై ప్రభుత్వ కఠిన వైఖరిపై విమ‌మ‌ర్శ‌లు గుప్పుమ...
Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు
Trending, Viral

Auto Viral Video | ఈ ఆటోరిక్షాలో సౌకర్యాలు చూసి షాకవుతున్న ప్రయాణికులు

5 Star Auto Viral Video | ప్రజలు నగరంలో తిరగడానికి ఎక్కువగా ఆటో రిక్షాలను ఉపయోగిస్తారు. కానీ వాళ్లు ఆటోలో విమానం లాంటి సౌకర్యాలు పొందడం మొదలుపెడితే, వారు అందులో ప్రయాణించడానికి అభ్యంతరం చెప్పరు! అలాంటి ఒక ఆటో రిక్షా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆటో వెనుక సీటు చూసిన తర్వాత, ఆ ఆటోలో మీరు కూడా ప్రయాణించాలని ఆశ పడవచ్చు.. వైరల్ వీడియోలో, ఆటో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణీకుడు వెనుక సీట్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను చూపిస్తున్నాడు. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అదే సమయంలో, చాలా మంది వినియోగదారులు కూడా ఈ రిక్షాను ఆస్వాదిస్తున్నారు. ఈ కథనంలో, ఆటో రిక్షాలో వెనుక సీటులో లభించే సౌకర్యాల గురించి మీరు కూడా తెలుసుకోండి.. Auto Viral Video : ఫ్రీ వైఫై, ట్యాబ్, మ్యాగ్జిన్స్.. ఈ వీడియో ( Auto Viral Video )లో, ఆటో రిక్షా వెనుక సీటులో అనేక గాడ్జెట్‌లను చూడవచ్చు. రిక్షా పైభాగంలో అ...
Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌
Trending

Ghibli Trend | గిబ్లి ఏఐతో జాగ్రత్త..! త‌ప్పుల త‌డ‌క‌గా ఇమేజ్ జ‌నరేష‌న్‌

Studio Ghibli AI Trend : సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టూడియో గిబ్లీ AI ట్రెండ్ ఊహించని మలుపు తిరిగింది. ఇది సరదాగా మొదలైనప్పటికీ కొంతమందికి భయానకంగా, మరికొంతమందికి వినోదాత్మకంగా మారింది. OpenAI కొత్త ఇమేజ్ జనరేషన్ (AI Image Generation) టూల్‌ను ఉప‌యోగించి చాలామంది తమ ఫొటోలను గిబ్లీ-స్టైల్ బొమ్మలు (Ghibl Style AI Art)గా మార్చుకుంటున్నారు. అయితే AI కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల విచిత్రమైన ఫలితాలు వస్తున్నాయి. Studio Ghibli AI Trend : కొబ్బ‌రికాయ బ‌దులు త‌ల‌కాయ‌ బీహార్‌లో ముఖ్యమైన పండుగ అయిన ఛఠ్ పూజ (Chhath Puja) జరుపుకుంటున్న మహిళల గిబ్లీ బొమ్మ ఒకటి వైరల్ (Viral AI Image) అయింది. అసలు ఫొటోలో మహిళలు పండ్లు, అగరబత్తులు, కొబ్బరికాయలతో నిండిన బుట్టలను పట్టుకుని నది ఒడ్డున నిలబడి ఉన్నారు. వీటిని సూర్య భగవానుడికి సమర్పించడానికి ఉపయోగిస్తారు. అయితే.. చాట్‌జీపీటీ ఈ చిత్రాన్ని తప్పుగా...
Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?
Trending

Nithyananda | నిత్యానంద స్వామి జీవ సమాధి.. నిజ‌మేనా?

Nithyananda : వివాదాస్పద (Controversial Figure) ఆధ్యాత్మిక గురువు (Jeeva Samadhi) నిత్యానంద స్వామి (Nithyananda) జీవ సమాధి చెందినట్టు ఆయన మేనల్లుడు సుందరేశ్వర్ మంగళవారం ప్రకటించడం పెద్ద సంచలనంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు (Viral on Social Media) కొట్టింది. నిత్యానంద భక్తులు (Nithyananda Devotees) ఈ ప్రకటనతో తీవ్ర షాక్‌కు గురయ్యారు. కొందరు ఆయన ఆత్మ శాంతికి ప్రార్థనలు చేస్తుండగా, మరికొందరు ఈ సమాచారం నిజమా? కాదా? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్త ఎలా వెలుగు చూసింది? నిత్యానంద స్వామి కొన్ని సంవత్సరాలుగా అనేక వివాదాలకు కేంద్ర బిందువు (Controversial Figure)గా మారారు. 2019లో ఆయనపై అత్యాచార ఆరోపణలు (Rape Allegations) వచ్చాయి. ఈ కేసులు పెరుగుతుండటంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన గురించి స్పష్టమైన సమాచారం ఎవరికీ తెలియలేదు. కొంతకాలానికి దక్షిణ అమెరికా...
error: Content is protected !!