Sarkar Live

Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు
Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు

Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. హైద‌రాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మ‌హా కుంభామేళాలో భ‌క్తుల‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. భ‌క్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్క‌డ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విష‌యం ఇది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాగ్ (ప్ర‌స్తుత ప్ర‌యాగ్‌రాజ్) న‌గ‌రంలో జ‌రిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవ‌లు అందించారు. కుంభామేళా (Kumbh Mela) ల‌లో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాల‌యాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్‌.ఎ.హుస్సేన్‌, వినోద్ కుమార్ భ‌ట్నాగ‌ర్ అనే ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు. Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కార‌ణాలు? ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...
Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
Trending

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్ర‌వేశ‌పెట్టింది .భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ద్వారా భ‌క్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివ‌రాలు ఇవీ.. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర‌ ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ‌భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్‌- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52హాల్టింగ్ స్టేష‌న్లు సికింద...
Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు
Trending

Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు

Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుక‌లు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘ‌ట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్క‌డ విస్తృత ఏర్పాట్లు జ‌రిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌క‌డ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు త‌దిత‌ర‌ సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ Ratha S...
Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..
Trending

Jewar International Airport | ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం..

ఢిల్లీకి సమీపంగా ఉత్తర ప్రదేశ్‌లో నోయిడా వ‌ద్ద నిర్మితమవుతున్న జేవర్ అంతర్జాతీయ విమానాశ్రయం (Jewar International Airport) ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా నిలవనుంది. ఏప్రిల్ 2025 నుంచి ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంద‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Civil Aviation Minister Rammohan Naidu) రాజ్యసభలో వెల్లడించారు. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సేవ‌లు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఉత్సుక‌త చూపుతున్న ఎయిర్‌లైన్స్‌లు జేవ‌ర్ విమానాశ్రయం ప్రారంభం కాకముందే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్‌లైన్స్‌లు తమ సేవలను ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. ఈ ఎయిర్‌పోర్ట్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యాన్ని అందించనుంది. నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు చాలా దగ్గరగా ఉండటంతో ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, అగ్రా, లక్నో వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాణం మరి...
Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
error: Content is protected !!