Sarkar Live

Trending

Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..
Trending

Yamuna River | య‌మునా నది ప్ర‌క్షాళన మొద‌లైంది. భారీ యాంత్రాల‌తో క్లీనింగ్‌..

New Delhi | దేశ రాజ‌ధాని న్యూఢిల్లీవాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యమునా నదిని శుద్ధి చేసే కార్యక్రమం (Yamuna River Cleaning) అధికారికంగా ప్రారంభమైంది, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా నదిని పునరుజ్జీవింపజేయడానికి నాలుగు దశల ప్రతిష్టాత్మక ప్లాన్ ను ప్ర‌క‌టించారు. చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నదిలో చెత్తాచెదారాన్ని కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం మూడేళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. నది నుంచి వ్యర్థాలను తొలగించడానికి చెత్త స్కిమ్మర్లు, కలుపు మొక్కలను తీసే యంత్రాలు, డ్రెడ్జ్ యుటిలిటీ క్రాఫ్ట్‌లను మోహరించామ‌ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది. కాలువల్లోకి మురుగునీటిని విడుదల చేస్తున్న పరిశ్ర‌మ‌ల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC)ని కూడా ఆదేశించారు. సోషల్ మీడియా సైట్ X లో, LG కార్యాలయం ఈ తాజా చొర‌వ‌ను పోస్ట్ చేసింది. య‌మునా న‌దిన...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు
Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు

Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. హైద‌రాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మ‌హా కుంభామేళాలో భ‌క్తుల‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. భ‌క్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్క‌డ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విష‌యం ఇది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాగ్ (ప్ర‌స్తుత ప్ర‌యాగ్‌రాజ్) న‌గ‌రంలో జ‌రిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవ‌లు అందించారు. కుంభామేళా (Kumbh Mela) ల‌లో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాల‌యాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్‌.ఎ.హుస్సేన్‌, వినోద్ కుమార్ భ‌ట్నాగ‌ర్ అనే ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు. Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కార‌ణాలు? ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...
Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
Trending

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్ర‌వేశ‌పెట్టింది .భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ద్వారా భ‌క్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివ‌రాలు ఇవీ.. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర‌ ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ‌భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్‌- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52హాల్టింగ్ స్టేష‌న్లు సికింద...
Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు
Trending

Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు

Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుక‌లు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘ‌ట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్క‌డ విస్తృత ఏర్పాట్లు జ‌రిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌క‌డ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు త‌దిత‌ర‌ సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ Ratha S...
error: Content is protected !!