Sarkar Live

Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం
Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు అక్క‌డి వైద్యులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర (Maharashtra)లో గులియ‌న్-బారే సిండ్రోమ్‌తో మ‌ర‌ణించిన తొలి కేసుగా ఇది న‌మోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరిన వారి సంఖ్య ...
Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌
Trending

Viral News | గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు వంటావార్పు.. బ్యాంక‌ర్ల వింత ప్ర‌వ‌ర్త‌న‌

Viral News | అప్పును రాబ‌ట్టేందుకు బ్యాంకు అధికారులు వింత‌గా ప్ర‌వర్తించారు. మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క స‌భ్యురాలైన‌ ఓ గిరిజ‌న మ‌హిళ ఇంటి ముందు పొయ్యి అంటించి వంటావార్పు చేశారు. నిర‌స‌న పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ మ‌హిళ‌ భ‌యాందోళ‌లకు గురైంది. బ్యాంక‌ర్ల వైఖ‌రిని చూసి గ్రామ‌స్థులు విస్తుబోయారు. అప్పు వ‌సూలు చేసే విధానం ఇదేనా? అని నిల‌దీశారు. ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో ఈ రోజు (ఆదివారం) చోటుచేసుకుంది. పెదతండాకు చెందిన గుగులోత్ లక్ష్మి.. ఓ మ‌హిళా స్వ‌యం స‌హాయ‌క సంఘం (Self Help Group (SHG)లో సభ్యురాలు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు (Telangana Grameena Bank)లో ఆమెలో రూ. 61 వేల రుణం తీసుకుంది. వడ్డీతో పాటు అస‌లు చెల్లించడం భార‌మైంది ఆమెకు. ఈ క్ర‌మంలో బ్యాంకు నుంచి పలుమార్లు రిమైండర్లు వ‌చ్చాయి. చ‌దువురాని ఆమె ఈ విషయాన్ని గ‌మనించ‌లేదు. స‌కాలంలో ఆమె డ‌బ్బులు క‌ట్ట‌లేక‌...
PM Surya Ghar Muft Bijli Yojana : సోలార్ క‌రెంటుపై భారీ స‌బ్సిడీ.. ఇన్‌స్టాలేష‌న్ ఫ్రీ
Trending

PM Surya Ghar Muft Bijli Yojana : సోలార్ క‌రెంటుపై భారీ స‌బ్సిడీ.. ఇన్‌స్టాలేష‌న్ ఫ్రీ

PM Surya Ghar Muft Bijli Yojana : సౌర‌శ‌క్తితో విద్యుత్తు ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చ‌నేది అంద‌రికీ తెలిసిన‌ విష‌య‌మే. అయినా ఈ సోలార్ క‌రెంటుపై చాలా మందికి ఆస‌క్తి ఉండ‌దు. ఇదెంత ప్ర‌యోజ‌న‌క‌రమైనా దీనిపై ఇంట్రెస్టు చూప‌రు. అతి త‌క్కువ ఖ‌ర్చుతో గృహోప‌యోగాల‌కు విద్యుత్తును పొందొచ్చ‌ని తెలిసినా దీని వైపు మొగ్గు చూప‌రు. ఇన్‌స్టాలేష‌న్‌కు అయ్యే ఖ‌ర్చుకు భ‌య‌ప‌డి చాలా మంది సోలార్‌ ప్యానెళ్ల‌ను ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకురారు.అయితే.. ఇక ఇలాంటి ఇబ్బందులు ఉండ‌బోవంటోంది కేంద్ర ప్ర‌భుత్వం. ‘పీఎం సూర్యగృహ ముస్త్ బిజ్లీ యోజ‌న’ పేరుతో కొత్త ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టింది. దీని ద్వారా సోలార్ విద్యుత్తును పొంద‌డం ఇక ఈజీ. ఈ యూనిట్ల‌ను ఏర్పాటు చేసుకోవ‌డానికి మోదీ ప్ర‌భుత్వం భారీగా స‌బ్సిడీ ఇస్తోంది. ఉచిత విద్యుత్తే ల‌క్ష్యంగా… ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ 2024 ఫి...
Mahakumbh Mela 2025 :  మహా కుంభమేళా వెళ్లే భక్తులకు చక్కని అవకాశం IRCTC సరికొత్త టూర్..
Trending

Mahakumbh Mela 2025 : మహా కుంభమేళా వెళ్లే భక్తులకు చక్కని అవకాశం IRCTC సరికొత్త టూర్..

Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్స‌వం సంగమం మహాకుంభ మేళాకు కోట్లాది సంఖ్య‌లో భక్తులు వ‌స్తున్నారు. దేశ‌విదేశాల నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ప‌విత్ర‌స్నానం ఆచ‌రించి త‌రిస్తున్నారు. ఇప్పటికే ఏడు కోట్ల మంది స్నానాలు చేసినట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భ‌క్తులు కుంభ మేళాకు వెళ్తుండ‌డంతో రైళ్ల‌లో రద్దీ పెరిగింది. ఈ క్ర‌మంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రా బాద్ నుంచి ప్రయాగ్ రాజ్‌(Prayagraj)కు ప్రత్యేక రైలును ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు కొన‌సాగే యాత్రా స్పెషల్ ప్యాకేజీ ఇది. వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ ప్ర‌యాగ్‌రాజ్ మ‌హా కుంభమేళా(Mahakumbh Mela 2025)కు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ఈ రైలు 22న మ‌ళ్లీ ఇక్క‌డికి చేరుకుంటుంది. వారం రో...
INS Vagsheer :  భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్
Trending

INS Vagsheer : భార‌తీయ నావికాద‌ళం మ‌రో ఆవిష్క‌ర‌ణ‌.. కొత్త‌గా అద్భుత స‌బ్‌మెరైన్

INS Vagsheer : భారతీయ నావికా దళం (Indian Navy) మ‌రో అద్భుతాన్ని సృష్టించింది. ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat), మేక్ ఇన్ ఇండియా (Make in India) కార్యక్రమాల్లో భాగంగా త‌న ఆరో స్కార్పిన్ స‌బ్‌మెరైన్ (Scorpene submarine)ను త‌యారు చేసింది. ఐఎన్ఎస్ వాగ్షీర్ (INS Vagsheer) పేరుతో ఈ హంట‌ర్ కిల్ల‌ర్‌ను ఆవిష్క‌రిస్తోంది. ఇప్ప‌టికే గ‌త ఏడాది మే 18న సముద్రంలో ఇది ప‌రీక్ష‌ను పూర్తి చేసుకుంది. ఆధునిక సాంకేతికతతో స‌బ్‌మెరైన్‌ ఈ సబ్‌మెరైన్‌లో ఉన్న అత్యధిక ఆటోమేషన్‌ స్థాయి, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IPMS), కంపాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CMS) వంటి ఆధునిక సాంకేతికతలతో ప్రగతిశీలంగా రూపొందించబడింది. ఇది వివిధ పరికరాలు, సిస్టమ్‌లు, సెన్సార్లను ఒక ఆహ్లాదకరమైన ప్లాట్‌ఫార్మ్‌లో అనుసంధానమైందిఇ. INS Vagsheer : వాగ్షీర్‌లో ఆధునిక ఫీచర్లు.. ప్రత్యేక‌త‌లు ఈ సబ్‌మెరైన్‌ శత్రువుపై...
error: Content is protected !!