Sarkar Live

Privacy Policy

Venky | వెంకటేష్‌తో మళ్లీ కాంబోకి సిద్ధమైన వీవీ వినాయక్..!
Cinema

Venky | వెంకటేష్‌తో మళ్లీ కాంబోకి సిద్ధమైన వీవీ వినాయక్..!

VV Vinayak Venky combo | టాలీవుడ్ లో సుమోలు లేపే డైరెక్టర్ ఎవరంటే ఎవరైనా వీవీ వినాయక్ (VV Vinayak)అనే చెబుతారు. అంతలా ఆడియన్స్ ను తన మాస్ ఎలివేషన్ లతో మెస్మ రై జ్ చేశారు. అందరి హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ డైరెక్టర్ చాలా కాలం తరువాత మెగాఫోన్ పట్టబోతున్నారు.చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 (khaidhi no 150) తరవాత వినాయక్ కి అంత రేంజ్ లో హిట్టు పడలేదు.సాయి ధరమ్ తేజ్(sai Dharam tej)తో ఇంటెలిజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. హీరోగా వినాయక్…. ఆ తరవాత కొద్ది గ్యాప్ తీసుకున్న వినాయక్ హీరోగా ఓ మూవీ కూడా అనుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో శీనయ్య (seenayya)అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొద్ది షూట్ కూడా అయిపోయినా తరవాత మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. దీంతో మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్ళి బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో ఛత్రపతి రీమేక్ చేశాడు. ఈ మూవీ విన...
ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి
Crime, Nalgonda

ACB trap | ఏసీబీ వ‌ల‌లో జిల్లా మ‌త్స్య‌శాఖ అధికారిణి

Nalgonda : న‌ల్ల‌గొండ జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా మ‌త్స్య శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డారు (ACB trap) . ఫిష‌రీస్ కో ఆప‌రేటివ్ సొసైటీలో కొత్త స‌భ్యుల పేర్ల న‌మోదుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరగా, అందుకు మ‌త్స్య‌శాఖ అధికారిణి చ‌రిత రెడ్డి లంచం డిమాండ్ చేశారు. గురువారం బాధితుడి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు. లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.go...
యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana
State, Mahaboobnagar

యూరియా కోసం క్యూలో నిలబడి కుప్పకూలిపోయిన మహిళా రైతు- Urea shortage in Telangana

Narayanapet : జిల్లాలోని తిలేరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) వద్ద గురువారం యూరియా కోసం క్యూలో నిలబడి ఒక మహిళా రైతు కుప్పకూలిపోయింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్య‌లో మహిళలు సహా చాలా మంది రైతులు PACS వద్దకు తరలివచ్చారు. పీఏసీఎస్ వ‌ద్ద యూరియా (Urea shortage) కోసం క్యూలలో నిలబడాల్సి వచ్చింది. చాలా మందిలాగే, మణెమ్మ కూడా PACS వద్దకు చేరుకుని వరుసలో నిలబడి వంతు కోసం వేచి ఉంది. ఈ క్ర‌మంలో ఆమె తల తిరుగుతున్నట్లు అనిపించి కుప్పకూలిపోయింది, వెంటనే రైతులు, PACS అధికారులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మణెమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందడానికి ఏమీ లేదని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. టోకెన్‌తో పాటు, రైతుల వేలికి సిరా ఇదిలా ఉండ‌గా PACS వద్ద యూరియా (Urea ) కోసం క్యూలో ఉన్న‌వారు మ‌రోసారి రాకుండా చూసుకోవడానికి అధికారులు వారి బొటనవేళ్లపై చెరగని స...
GST tax rates 2025 : ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గుతున్నాయి.. లిస్ట్ చెక్ చేసుకోండి…
Business

GST tax rates 2025 : ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గుతున్నాయి.. లిస్ట్ చెక్ చేసుకోండి…

GST tax rates 2025 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ (GST Council ) సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ముఖ్యంగా సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. కొత్త జీఎస్టీ అమలు వచ్చినట్లయితే కేవలం 5 శాతం, 18 శాతం రెండు స్లాబులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా తగ్గిపోయాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలు (అధిక ఉష్ణోగ్రత), చెన్నా, పన్నీర్ పిజ్జా బ్రెడ్, ఖఖ్రా, సాదా చపాతీ లేదా రోటీ, పరాఠాలు వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కండెన్స్డ్ మిల్క్, జున్ను, అంజీర్, ఖర్జూరం అవకాడోలు, సిట్రస్ పండ్లు, సాసేజ్‌లు, మాంసం, చక్కెరతో తయారు చేసిన మిఠాయిలు, జామ్‌లు, పండ్ల జెల్లీలు, 20 లీటర్ల సీసాలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు, ఉప్పు, తాగే నీరు పండ్ల గుజ్జు లేదా రసం, పాలు, ఐస్ క్రీం, పేస్ట్రీలు, బిస్కెట్లు మొక...
ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli
Crime, warangal

ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి ‌‌ – Jayashankar Bhupalapalli

Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది. వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్​ వేసి హత్య చేసింది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జ...
error: Content is protected !!