Sarkar Live

Privacy Policy

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?
National

SIR : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ?

New Delhi : ఓటర్ల జాబితా సవరణ (SIR) గురించి బ్రేకింగ్ న్యూస్ వ‌స్తున్నాయి.. కేంద్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 10న దిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సమావేశంలో, బీహార్ తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో SIR నిర్వహించడం గురించి చర్చ ఉంటుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే అధికారికంగా దీని గురించి తన ఉద్దేశాన్ని ప్ర‌క‌టించింది. బీహార్‌లో జరుగుతున్న SIR (Special Intensive Revision) గురించి సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కూడా కమిషన్ దీని గురించి సమాచారం ఇచ్చింది. సెప్టెంబర్ 10న దిల్లీలో కీల‌క‌ సమావేశం టైమ్స్ నౌ నవభారత్ కు అందిన సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య ఎన్నికల అధికారుల సమావేశం సెప్టెంబర్ 10న ఢిల్లీలోని ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో జరుగుతుంది. ...
Indian Railways | 3E కోచ్‌లు 3AC కోచ్‌ల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? వీటిలో సౌక‌ర్యాలు, ధరలను తెలుసుకోండి
LifeStyle

Indian Railways | 3E కోచ్‌లు 3AC కోచ్‌ల కంటే ఎలా భిన్నంగా ఉంటాయి? వీటిలో సౌక‌ర్యాలు, ధరలను తెలుసుకోండి

Indian Railways 3E vs 3AC : ప్రయాణీకులకు మెరుగైన ప్ర‌యాణ అనుభ‌వాన్ని అందించ‌డానికి భార‌తీయ రైల్వే (Indin Railways ) త‌ర‌చూ రైళ్లను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంటుంది. ఈ కారణంగా, విభిన్న అవసరాలతో ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్లలో వేర్వేరు కోచ్‌లు ఉంటాయి. ప్రయాణీకులకు వారి అభిరుచిని సరసమైన, సౌకర్యవంతమైన ఎంపికను అందించడానికి రైల్వేలు ఇటీవల '3E కోచ్‌లు' ప్రవేశపెట్టాయి, వీటిని AC 3-టైర్ ఎకానమీ అని కూడా పిలుస్తారు. సరసమైన ధరలకు మెరుగైన సౌకర్యాలను కోరుకునే వారికి 3E కోచ్ మంచి ఎంపిక. 3E కోచ్‌ల లక్షణాలు, ప్రయోజనాలు ఏమిటి? ప్రతి సీటుకు ప్రత్యేక AC కోసం డక్ట్ జతచేయబడి ఉంటుంది. కోచ్‌లో అన్ని ఎలక్ట్రానిక్ పరికరాల కోసం ప్రతి సీటుకు ఛార్జింగ్ పోర్టులు అమర్చబడి ఉంటాయి. అన్ని కోచ్‌లలోని ప్రతి సీటులో రీడింగ్ లైట్లు కూడా ఉన్నాయి, ప్రయాణీకులు ఇతరులకు ఇబ్బంది కలగకుండా వారి సీట్లలో మాత్రమే లైట్‌ను ఉపయోగించు...
Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?
State

Ghaati movie review : అనుష్క – క్రిష్ కాంబో ఈ సారి ఎంతవరకు మెప్పించింది?

Ghaati movie review : వేదం మూవీ తరవాత క్రిష్, అనుష్క కాంబోలో తెరకెక్కిన మూవీ ఘాటి(ghati). గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో థ్రిల్లర్ గా మూవీని తీశారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. స్టోరీ.. కాష్టాల నాయుడు(రవీంద్ర విజయ్), కుందుల నాయుడు(చైతన్య రావు)గంజాయి స్మగ్లింగ్ చేయిస్తుంటారు. వారి కింద దేశీ రాజు(విక్రమ్ ప్రభు), శీలావతి(అనుష్క) గంజాయి స్మగ్లింగ్ పని చేయడానికి వెళ్తారు. వారి ఆ వృత్తిలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? వెళ్ళాకా జరిగిన పరిణామాలు ఏంటి..?ఆ తర్వాత ఏం జరిగింది..?అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే… మూవీ ఎలా ఉందంటే.. అనుష్క క్రిష్ కాంబో అంటే ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే వీరి కాంబోలో వచ్చిన వేదం సూపర్ హిట్టు అయిన విషయం తెలిసిందే.కానీ వీరు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ను మాత్రం అందుకోలేకపోయారని అనిపించింది. స్టోరీ కొద్...
Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య
Crime, AndhraPradesh

Dharmavaram : నడిరోడ్డుపై రౌడీ షీటర్‌ దారుణ హత్య

Dharmavaram murder news : శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే జ‌రిగిన‌ దారుణ హత్య సంఘ‌ట‌న అంద‌రినీ భ‌యాందోళ‌న‌కు గురిచేసింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘ‌ట‌న జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. ధర్మవరం (Dharmavaram) కొత్తపేట గ్రామానికి చెందిన తలారి లోకేంద్ర (26) గురువారం త‌న‌ స్నేహితుడితో కలిసి ద్విచ‌క్ర‌వాహ‌నంపై బ‌య‌లుదేరాడు. ఈ క్ర‌మంలో శ్రీనిధి మార్ట్‌ వద్ద బైక్ ఆగాడు. ఇంతలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో ఒక్క‌సారిగా మీద‌ప‌డిపోయారు. ముఖం, మెడపై అతి కిరాతకంగా నరికారు. వెంట‌నే అదే అదే కారులో అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. అయితే ఈ దృశ్యాల‌న్నీసీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన స్థలాన్ని ...
Hyderabad : 48 గంటలు హై అలెర్ట్..  హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...
error: Content is protected !!