Sarkar Live

Privacy Policy

Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం
Career

Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం

Student visa : అమెరికా (US)లో చదువుతున్న విదేశీ విద్యార్థుల (international students)కు గ‌డ్డుకాలం మొదలైంది. చిన్న చిన్నట్రాఫిక్ ఉల్లంఘనలు (traffic violations) వంటి కారణాలతో విద్యా వీసా (Student visa)లను అక్కడి అధికారులు రద్దు చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల (Indian students)పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏం జరుగుతోంది అసలు? ఇటీవల అమెరికాలో ఉన్న వందలాది విదేశీ విద్యార్థుల (international students)కు వారి విద్యాసంస్థల నుంచి (Designated School Officials - DSOs) ఒక షాక్ ఇచ్చే ఈ-మెయిల్స్ వచ్చాయి. అందులో వారి F-1 విద్యార్థి వీసా రద్దు అయిందని, వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం (లేన్ మార్పు నిబంధనలు పాటించకపోవడం), మద్యం మత్తులో డ్రైవింగ్ లాంటి చిన్న చిన్న కార‌ణాలను చూపారు. ఈ నేరాలన్నీ విద్యార్థులు గతంలోనే చట్టపరంగా పరిష్క...
Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష
Cinema

Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష

Hyderabad Bomb blast Case : 2013లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన‌ హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ ఉగ్రవాదులు 2013లో జరిగిన బాంబు పేలుడు కేసులో దోషులుగా ఉన్నారు, ఈ బాంబు దాడిలో 18 మంది మరణించారు 131 మంది గాయపడ్డారు. జస్టిస్ కె. లక్ష్మణ్, పి. శ్రీసుధలతో కూడిన ధర్మాసనం ఐఎం ఉగ్రవాదులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ అప్పీల్‌ను కొట్టివేసింది, NIA కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ధృవీకరిస్తున్నట్లు బెంచ్ తెలిపింది. 2013లో ఘోర బాంబు పేలుడులో 18 మంది మృతి డిసెంబర్ 13, 2016న, NIA కోర్టు IM సహ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ సిద్దిబాప అలియాస్ యాసిన్ భత్కల్, పాకిస్తానీ జాతీయుడు జియా-ఉర్-రెహ్మాన్ అలియాస్ వ...
Check Post : మంత్రులుంటే మాకేంటి..?
Special Stories

Check Post : మంత్రులుంటే మాకేంటి..?

అశ్వరావుపేట చెక్ పోస్టులో యథేచ్ఛగా వసూళ్లు చెక్ పోస్ట్ దాటాలంటే మామూళ్లు సమర్పించాల్సిందే.. ఏసీబీ రైడ్ లు జరిగినా ఆగని మామూళ్ల దందా…? Ashwarao pet Check Post : మంత్రులుంటే మాకేంటి…?మా లెక్క మాకొచ్చిందా? లేదా..? ఏ వాహనం అయినా సరే మేము డిసైడ్ చేసిన మామూళ్లు సమర్పించాల్సిందే. ఏమన్నా అయితే మా ఉన్నతాధికారులు చూసుకుంటారనే రీతిలో ఆ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనదారుల నుండి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఉమ్మడి జిల్లాకు లేని ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రభుత్వంలో హేమాహేమీలుగా పేరుగాంచిన ముగ్గురు మంత్రులు అనగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పటికీ అశ్వరావుపేట చెక్ పో...
MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు
State

MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు

MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. గెలిచింది ఎవ‌రెవ‌రంటే.. ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయ...
Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Business

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్‌లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది. ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వర...
error: Content is protected !!