Sarkar Live

Privacy Policy

Actress attacked | బాలీవుడ్ నటిపై దాడి.. హైద‌రాబాద్‌లో కలకలం
State

Actress attacked | బాలీవుడ్ నటిపై దాడి.. హైద‌రాబాద్‌లో కలకలం

Actress attacked : ఓ బాలీవుడ్ నటి (Bollywood actress) హైద‌రాబాద్ (Hyderabad) మాసబ్ ట్యాంక్‌లోని ఓ హోటల్ గదిలో దాడికి (attacked) గురైంది. ఒక షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వ‌చ్చిన ఆమెపై గుర్తుతెలియ‌ని దుండ‌గులు దాడి చేసిన న‌గ‌దు, విలువైన ఆభ‌ర‌ణాలు దోచుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూడ‌గా బాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. ప్రముఖ వ్యక్తులకు సరైన భద్రత లేకపోతే సాధారణ ప్రజల ప‌రిస్థితి ఏమిట‌నే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. శారీర‌కంగా హింసించి దోపిడీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ ఘటన అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు హోటల్ గది (hotel room) లోకి అక్రమంగా ప్రవేశించి నటిపై దాడి చేశారు. వీరిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. న‌టిపై వీరు దాడి చేసి ఆమె వద్ద ఉన్న నగదు, విలువైన ఆభరణాలను దోచుకుని పారిపోయారు. దుండగ...
Kidney Transplant | నిమ్స్‌ లో తొలి రోబోటిక్ కిడ్నీ స‌ర్జ‌రీ సక్సెస్..
Trending

Kidney Transplant | నిమ్స్‌ లో తొలి రోబోటిక్ కిడ్నీ స‌ర్జ‌రీ సక్సెస్..

Robotic Kidney Transplant : నిజామ్స్ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఈ రోజు ఓ అరుదైన రికార్డును సృష్టించింది. ఈ ఆస్పత్రి యూరాల‌జీ, అవ‌య‌వ మార్పిడి శ‌స్త్ర చికిత్స నిపుణులు (surgeons) తొలిసారిగా రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష‌న్ (robotic kidney transplant)ను విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. 33 ఏళ్ల వ్య‌క్తికి ఈ ఆపరేష‌న్ జ‌రిగింది. గ‌తంలో ఇత‌డు కిడ్నీ మార్పిడి చేయించుకున్నప్పటికీ కొంత కాలానికి అది విఫలమైంది. మళ్లీ అంతిమ దశ కిడ్నీ వ్యాధితో ఆ వ్య‌క్తి బాధపడుతుండ‌గా నిమ్స్ వైద్యులు ఈ అరుదైన ఆప‌రేష‌న్ చేశారు. Robotic Kidney Transplant : వెంట‌నే ప‌నిచేసిన కిడ్నీ గతంలో మార్పిడి చేసుకున్న రోగి కావడంతో diesmal శస్త్రచికిత్స మరింత క్లిష్టంగా మారింది. 2017లో బంధువు ద్వారా లభించిన జీవకిడ్నీ మార్పిడి నిర్వహించుకోగా కాలానుగుణంగా అది విఫలమైంది. ఈసారి బ్రెయిన్‌డెడ్ (brain dead) అయిన వ్యక్తి న...
AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం
State

AP Employees | ఏపీ ఉద్యోగులకు శుభ‌వార్త‌.. బ‌కాయిలు చెల్లిస్తున్న ప్ర‌భుత్వం

AP Employees : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt.) ఉద్యోగుల (Employees)కు పండుగ వంటి శుభవార్త అందించింది. వారికి ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. ముఖ్యంగా జీపీఎఫ్ (GPF), జీఎల్‌ఐ (GLI) బకాయిలను విడుదల చేసింది. సోమవారం ఉదయం 11:30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతున్నాయి. మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తిగా ఈ నిధులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఉద్యోగుల బకాయిలను విడుదల చేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు. ఉద్యోగులకు భారీ ఊరట రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఇచ్చిన నిర్ణయంతో భారీ ఊరట లభించింది. ఈ ఫండ్స్ విడుదలకు ఆయన శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.6,200 కోట్లు అనుసరించి ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయాలని ఆదేశించ...
Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల
State

Hyderabad MLC poll | హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు షెడ్యుల్ విడుద‌ల

Hyderabad MLC poll : హైదరాబాద్‌లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Hyderabad Local Bodies MLC elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రకటించింది. ఈ ఎన్నికలు (Hyderabad MLC poll ) రాజకీయంగా ప్రాధాన్యత కలిగి ఉండటమే కాకుండా ప్రధాన పార్టీల మధ్య పోటీని పెంచాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. Hyderabad MLC poll : 28న నోటిఫికేష‌న్‌ ఈ ఎన్నికల ప్రక్రియ మార్చి 28న అధికారిక నోటిఫికేషన్ (notification) విడుదలతో ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల (nominations) స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీని ఏప్రిల్ 9గా నిర్ణయించారు. ఓటింగ్ ఏప్రిల్ 23న జరగనుంది. రెండు రోజుల తర్వాత ఏప్ర...
Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌
State

Telangana Assembly | అసెంబ్లీలో నిర‌స‌న‌ల ప‌ర్వం.. రుణ‌మాఫీపై బీఆర్ఎస్ నిల‌దీత‌

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వార్షిక బడ్జెట్‌పై ఈ రోజు కూడా ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య చర్చ ప్రారంభ‌మైంది. మునిసిప‌ల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, పరిశ్రమలు, సమాచార సాంకేతికత శాఖలకు కేటాయింపుల‌పై చర్చ కొన‌సాగింది. ముఖ్యంగా మునిసిపాలిటీల‌ స‌వ‌ర‌ణ బిల్లు (Municipalities Amendment Bill) లు, పంచాయ‌తీరాజ్ స‌వ‌ర‌ణ బిల్లుల (Panchayat Raj Amendment Bill) ను ఈ స‌మావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. వాయిదా తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన కేటీఆర్‌, హ‌రీశ్‌రావు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) గట్టిగా నినాదాలు చేస్తూ పంట రుణ మాఫీపై తక్షణమే చర్చ చేపట్టాలని కోరారు. వార్షిక బడ్జెట్‌పై చర్చను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మంత్రులు చేస్తుండ‌గానే నిర‌స‌న‌తో హోరెత్తించారు. రుణ మాఫీ అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకోవాల‌ని డి...
error: Content is protected !!