Sarkar Live

Privacy Policy

Holi 2025: భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీ ఎలా జరుపుకుంటారో తెలుసా?
State

Holi 2025: భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీ ఎలా జరుపుకుంటారో తెలుసా?

Holi 2025 : హోలీ వచ్చేసింది, పండుగ‌తో పాటు ఉత్సాహాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆసక్తికరంగా, భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. Image by freepik Holi 2025 : దేశంలో భిన్నమైన పేర్లతోహోలీ ఉత్తర భారతదేశంలో, దీనిని ఎక్కువగా హోలీ అని పిలుస్తారు. వేడుకలు రెండు రోజుల పాటు జరుగుతాయి - చోటి హోలీ (Choti Holi ), రంగవాలి హోలీ (Rangwali Holi). హోలీ మొదటి రోజు సాయంత్రం, ప్రజలు హోలికా దహన్ (Holika Dahan) అని పిలిచే భోగి మంటలను వెలిగిస్తారు. Image by freepik హోలీ 2025: రంగుల పండుగ దేశంలోని తూర్పు ప్రాంతంలో కొద్దిగా భిన్నంగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో దీనిని డోల్ పూర్ణిమ, డోల్‌జాత్ర (Dol Purnima, Doljatra ) లేదా బసంత్ ఉత్సవ్ (Basant Utsav) అని పిలుస్తారు, అస్సాంలో ప్రజలు దీన...
Warangal Outer Ring Road వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ కొత్తగా రైల్వే లైన్..!
State

Warangal Outer Ring Road వరంగల్ ఓఆర్ఆర్ చుట్టూ కొత్తగా రైల్వే లైన్..!

Warangal Outer Ring Road | తెలంగాణ‌లోని రెండో అతిపెద్ద న‌గ‌ర‌మైన వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ నిర్మించడానికి కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సుముఖంగా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఓరుగ‌ల్లు న‌గ‌రం చుట్టూ రైల్వే లైన్ వేయ‌డానికి కేంద్ర‌ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ సానుకూలంగా స్పందించార‌ని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ప్ర‌క‌టించారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్ర‌ అభివృద్ధిలో తమతో కలిసి రావాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయ‌న చెప్పారు.దివిటిప‌ల్లి (Divitipalli)లో అమ‌ర రాజా (Amara Raja) గిగా ఫ్యాక్ట‌రీ నిర్మాణ‌ప‌నుల‌ను ప్రారంభించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైద‌రాబాద్‌కు శ‌నివారం చేరుకున్నారు. ఈమేర‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ...
Israeli tourist | క‌ర్ణాట‌క‌లో దారుణం.. ఇజ్రాయిల్ మ‌హిళ‌పై అత్యాచారం
Crime

Israeli tourist | క‌ర్ణాట‌క‌లో దారుణం.. ఇజ్రాయిల్ మ‌హిళ‌పై అత్యాచారం

Israeli tourist : కర్ణాటక (Karnataka)లో దారుణం వెలుగుచూసింది. ప్రముఖ పర్యాటక ప్రదేశం హంపిలో ఇజ్రాయెల్ మ‌హిళ (Israeli female tourist ) లైంగిక దాడికి గురైంది. ఆమెతోపాటే మ‌రో మహిళ‌పై కూడా దుండ‌గులు సామూహిక అత్యాచారం చేశారు. మ‌హిళా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నత‌రుణంలో ఈ దారుణం చోటుచేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. చెరువు వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. ఇజ్రాయెల్‌కు చెందిన 27 ఏళ్ల యువతి కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హంపీ (Hampi)ని సందర్శించేందుకు వచ్చింది. ఆమె అక్కడ ఒక ఇంటిని అద్దెకు తీసుకుని బస చేసింది. ఆ ఇంటి యజమాని అయిన 29 ఏళ్ల మరో మహిళ కూడా ఆమెతో కలిసి ఉండేది. హంపీకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సనాపూర్ చెరువు వద్దకు వీరు వెళ్లారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు బైక్‌పై వచ్చి టూరిస్ట్‌లను టార్గెట్ చేశారు. మొదటగా పెట్రోల్‌కు 100 రూపాయలు కావాలని అడిగారు. వారు ఇవ్వకపోవడంతో దుండగులు వారిపై దాడి చేశ...
Prison sentence | ఆస్ట్రేలియాలో భార‌తీయుడికి 40 ఏళ్ల జైలు.. నేరం ఏమిటంటే..
World

Prison sentence | ఆస్ట్రేలియాలో భార‌తీయుడికి 40 ఏళ్ల జైలు.. నేరం ఏమిటంటే..

Prison sentence : ఆస్ట్రేలియా (Australia)లో భారతీయ సామాజిక కార్య‌క‌ర్త (Indian community leader) బ‌లేష్ ధంఖ‌ర్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష (sentenced to 40 years in prison) ప‌డింది. ఐదుగురు కొరియన్ యువ‌తుల‌ను మోస‌పూరితంగా మ‌త్తు మందు ఇచ్చి లైంగిక దాడి (sexually assaulting) చేశాడ‌నే కేసులో సిడ్నీ డౌనింగ్ సెంటర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి మైఖేల్ కింగ్ తీర్పు చెప్పారు. 40 ఏళ్ల శిక్ష‌కాలంలో అత‌డికి 30 ఏళ్లపాటు పెరోల్ (non-parole period of 30 years) కూడా ల‌భించద‌ని ప్ర‌క‌టించారు. ఈ తీర్పును వినే స‌మ‌యంలో బ‌లేష్ ధంఖ‌ర్‌లో ఎలాంటి భావోద్వేగాలు క‌నిపించ‌క‌పోవ‌డం అక్క‌డున్న వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. తప్పుడు ఉద్యోగ ప్రకటనలు.. పక్కా ప్రణాళిక ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ ఇచ్చిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల బ‌లేష్ ధంఖ‌ర్ (Balesh Dhankhar) ఆ దేశంలో భార‌తీయ క‌మ్యూనిటీ నాయ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. ఉద...
Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ
Crime

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ

Falcon Scam : ఫాల్క‌న్ స్కాం కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. నిందితుడు ఉప‌యోగించిన హాక‌ర్ 800A జెట్ (N935H) జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate (ED) హైదరాబాద్ శాఖ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport (RGIA)లో స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ స్కాం ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈ జెట్‌ను రూ. 850 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Falcon Scam ఎలా జ‌రిగింది? గత నెలలో ఫాల్క‌న్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై Enforcement Directorate (ED) దర్యాప్తును ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ముందుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబ‌డిదారుల నుంచి ఫాల్కన్ గ్రూప్ సంస్థ భారీగా నిధులు వ‌సూలు చేసి మోసం చేసిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పెట్టుబడి పేరుతో మొత్తం రూ. 1,700 కోట...
error: Content is protected !!