Sarkar Live

Privacy Policy

DA For TGSRTC Employees | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. డీఏ పెంచ‌నున్న స‌ర్కార్‌
State

DA For TGSRTC Employees | ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్.. డీఏ పెంచ‌నున్న స‌ర్కార్‌

DA For TGSRTC Employees : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (TGSRTC) ఉద్యోగులకు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. వీరికి 2.5 శాతం డియ‌ర్‌నెస్ అల‌వెన్స్ (DA) పెంచ‌నున్న‌ట్టు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ (Transport Minister Ponnam Prabhakar) వెల్ల‌డించారు. ఆర్టీసీ ఉద్యోగుల ( RTC employees) సంక్షేమమే ధ్యేయంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుప‌ర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని అన్నారు. DA For TGSRTC Employees : కలిగే ప్రయోజనాలు ఉద్యోగులకు DA అనేది వారి జీవనోపాధికి సంబంధించిన కీలకాంశం. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 2.5 శాతం డీఏ (2.5 per cent Dearness Allowance (DA) పెంపు నిర్ణయం ఎంతో ప్ర‌ధాన్యాన్ని సంత‌రించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకటించిన 2.5 శాతం పెంపు ద్వారా ఆర్టీసీలో పని చేస్తున్న 40 వేల‌ మంది ఉద్యోగులు లబ్ధి చేక...
Cabinet meeting | రాష్ట్రంలో 10,950 ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌
State

Cabinet meeting | రాష్ట్రంలో 10,950 ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ Telangana Cabinet meeting | తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి రేవంత్ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిది. ఇందు కోసం రాష్ట్రంలోని ప్ర‌తి గ్రామానికొక క్షేత్ర‌స్థాయిలో అధికారి ఉండేలా క్యాబినేట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇదే కాకుండా కొత్త‌గా ఏర్ప‌డిన డివిజ‌న్లు, మండ‌లాల‌కు సైతం కొత్త‌గా పోస్టుల‌ను మంజూరు చేయాల‌ని నిర్ణ‌యించింది. వీటితో పాటు సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ల పోస్టుల‌కు సైతం ఆమోద ముద్ర వేసింది.హెచ్ఎండీఏ ప‌రిధిని విస్త‌రించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. విస్త‌ర‌ణ త‌ర్వాత హెచ్ఎండిఎ ప‌రిధిలో 11 జిల్లాలు 1355 గ్రామాలు 332 రెవెన్యూ గ్రామాలు ఉండ‌నున్నాయి. రాష్ట్రంలోని 10,950 గ్రామాల‌కు క్షేత్ర‌ స్థాయి అధికారుల నియ‌మానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇవ్వ‌డం, కొత్త డివిజ‌న్లు, మండ‌లాల‌కు 217 పోస్టుల...
Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…
Cinema

Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…

Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయ‌న అభ్య‌ర్థించ‌గా న్యాయ‌స్థానం దానిని తిరస్కరించింది. Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే.. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్ కేసు ((cheque bounce case) దాఖలు చేసింది. ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌ల సరఫరా వ్యాపారంలో ఉంది. 2018 ఫిబ్రవరి, మార్చి మధ్య వర్మకు చెందిన సంస్థ హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయ‌గా అందుకు సంబంధించి మొత్తం రూ.2,38,220 విలువైన ఇన్వాయిస్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంస్థ 2018 జూన్ 1న రూ.2,38,220 విలువైన చెక్ జారీ చేసింది. అయితే, ఆ చెక్ బ్యాంక్‌లో జమ చేసేటప్ప...
Silver | వెండి మార్కెట్ ఆశాజ‌న‌క‌మే.. తాజా రిపోర్టు
Business

Silver | వెండి మార్కెట్ ఆశాజ‌న‌క‌మే.. తాజా రిపోర్టు

Silver Bull Run To Continue : వెండి మార్కెట్‌కు మంచి ఉజ్వ‌ల భ‌విష్య‌త్ క‌నిపిస్తోంది. దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంద‌ని తాజా నివేదిక‌లు చెబుతున్నాయి. 2025లో వెండి (Silver) మార్కెట్‌కు ఢోకా లేద‌ని అంటున్నాయి. రానున్న‌ 12 -18 నెల‌ల్లో వెండి ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయ‌ని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (Emkay Wealth Management Limited) సంస్థ అంచ‌నా వేస్తోంది. అమెరికాలో త‌గ్గుతున్న వ‌డ్డీ రేట్లు, జియో పాలిటిక‌ల్ ఉద్రిక్త‌త‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు (EV), గ్రీన్ ఎన‌ర్జీ రంగంలో పెరుగుతున్న డిమాండ్ దీని కార‌ణాలు అని విశ్లేష‌కులు అంటున్నారు. Gold and Silver market : వెండి వినియోగం వెండిని ఆభ‌ర‌ణాలు, ఇత‌ర విలువైన పాత్ర‌లు, వ‌స్తువుల‌కు మాత్ర‌మే కాకుండా పారిశ్రామికంగా ఎక్కువ మోతాదులో ఉప‌యోగిస్తుంటారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్ బోర్డులు, సోలార్ ప్యానెల్స్, EV బ్యాటరీలలో వాడుతారు. ప్రపం...
Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి
World, Cinema

Shot dead | అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

Telangana student shot dead : అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నత విద్య (United States (US)ను అభ్యసిస్తున్న తెలంగాణకు చెందిన విద్యార్థి గుర్తుతెలియని దుండ‌గుల‌ చేతిలో కాల్చివేత (shot dead)కు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ నగరంలో జరిగింది.రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet mandal in Rangareddy district) మండలానికి చెందిన ప్రవీణ్ (27) మాస్టర్స్ డిగ్రీ ( Master’s degree) కోసం అమెరికాకు వెళ్లాడు. మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో రెండో సంవత్సరంలో చదువుతున్నాడు. చదువుతోపాటు పార్ట్ టైమ్ పనిచేస్తూ ఉండేవాడు. ప్రవీణ్ (Praveen) నివాసానికి సమీపంలోని బీచ్ వద్ద గుర్తుతెలియని దుండగులు అతడిపై దాడి చేశారు. దీంతో అత‌డు అక్క‌డే కుప్ప‌కూలిపోయాడు. చికిత్స అందించే లోపే తుది శ్వాస విడిచాడు. ముమ్మ‌రంగా పోలీసుల విచార‌ణ‌ ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ అధికారాలు విచార‌ణ చేప‌డుతున...
error: Content is protected !!