Sarkar Live

Privacy Policy

Harish Rao | ఇకనైనా బుద్ధి తెచ్చుకో..
State

Harish Rao | ఇకనైనా బుద్ధి తెచ్చుకో..

మ‌రోమారు సీఎం రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరిన హ‌రీష్ రావు.. MLA Harish Rao Fire on CM Revanth | మోకాలికి బోడి గుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింద‌ని బిఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీష్ రావు (Harish Rao) అన్నారు. కర్తవ్యం మరిచి ఎన్నికలలో రాజకీయాలలో మునిగితేలిన ముఖ్యమంత్రి. నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం ఆయ‌న నీచత్వానికి పరాకాష్ట అని మండిప‌డ్డారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్య‌ల‌పై హ‌రీస్ రావు ఫైర్ అయ్యారు. ఈమేర‌కు సోమ‌వారం ఆయ‌న ఎక్స్ (X) వేదిక‌గా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది ఆయ‌న‌, ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళవలసింది ఆయ‌నే.. తను బాధ్యత మరిచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు...
Study visa rules 2025 | కెన‌డాలో కొత్త వీసా విధానం.. మనోళ్లకు  స‌వాలే..
Career

Study visa rules 2025 | కెన‌డాలో కొత్త వీసా విధానం.. మనోళ్లకు స‌వాలే..

Canada’s Study visa rules : కెనడా ప్రభుత్వం (Canadian government) ఇటీవల విద్యార్థి వీసా విధానాల్లో చేసిన మార్పులు వేలాది భారతీయ విద్యార్థులను ఆందోళనలోకి నెట్టాయి. ముఖ్యంగా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) ప్రోగ్రామ్‌ను రద్దు చేయడం, అంతర్జాతీయ విద్యార్థులకు వీసా అనుమతులపై పరిమితిని విధించడం, ఆర్థిక నిబంధనలను కఠినతరం చేయడం వంటి చర్యలు భారత విద్యార్థుల (Indian students) భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయి. SDS ప్రోగ్రామ్ రద్దుతో ఇబ్బందులు SDS ప్రోగ్రామ్ అంటే నిర్దిష్ట అర్హతలు ఉన్న విద్యార్థులు వేగంగా కెనడా స్టడీ వీసా పొందే విధానం. ఈ ప్రోగ్రామ్ రద్దయిన త‌ర్వాత భారతీయ విద్యార్థుల వీసా దరఖాస్తులపై మరింత ఆలస్యం జరుగుతోంది. ఈ మార్పుల వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు వస్తున్నాయని స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్లు తెలిపారు.SDS ప్రోగ్రామ్ (Student Direct Stream (SDS) program) ద్వారా 20-30 రోజుల్లో వీసా...
Begumpet Airport | గుడ్ న్యూస్..  ఇక బేగంపేట ఎయిర్‌ పోర్ట్ కు మ‌హ‌ర్ద‌శ‌..
State

Begumpet Airport | గుడ్ న్యూస్.. ఇక బేగంపేట ఎయిర్‌ పోర్ట్ కు మ‌హ‌ర్ద‌శ‌..

Begumpet Airport : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. ఇక్క‌డి నుంచి వాణిజ్య ప్రయాణాల (commercial flights)ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు (Begumpet Airport)ను పున‌రుద్ధరించే అంశంపై కేంద్ర పౌర విమాన‌యాన మంత్రి కె.రామ్మోహ‌న్ నాయుడు (Union civil aviation minister K Ram Mohan Naidu) సంకేతాలు ఇచ్చారు. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రస్తుతం భారత వైమానిక దళానికి సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైంది. ఈ క్ర‌మంలో ఇక్క‌డి నుంచి మరోసారి సామాన్య ప్రజలకు వాణిజ్య విమాన సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తేవాల‌ని కేంద్రం ప్ర‌ణాళిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. బేగంపేట విమానాశ్రయం చరిత్ర Begumpet Airport History : బేగంపేట విమానాశ్రయం 1930లో నిర్మిత‌మైంది. నిజాం పాలనలో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జ‌రిగింది. అప్పటి నుంచి వ్యాపార విమానయానంతో...
Oscar winners : ఆస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌న న‌టుడిగా.. ఆడ్రియన్ బ్రాడీ.. పూర్తి జాబితా ఇదే..
Cinema

Oscar winners : ఆస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌న న‌టుడిగా.. ఆడ్రియన్ బ్రాడీ.. పూర్తి జాబితా ఇదే..

Oscar winners 2025 LIVE Updates : లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 97వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జరిగాయి. అవార్డు విజేతలు (Oscar winners ) తమ అద్భుతమైన ప్ర‌తిభ‌తో చరిత్రను లిఖించారు. ఈసారి అస్కార్ ఉత్త‌మ చిత్రంగా అనోరా (Anora) ఎంపికైంది. ఉత్తమ చిత్రం కోసం గట్టి పోటీ మధ్య అనోరా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్‌ను దక్కించుకుంది. ఇక "ది బ్రూటలిస్ట్ (The Brutalist) " చిత్రంలో తన పాత్రకు గాను అడ్రియన్ బ్రాడీ (Adrien Brody) ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ నటి: "అనోరా" చిత్రంలో మైకీ మాడిసన్ (Mikey Madison) ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. Oscar winners List : ఆస్కార్ 2025 అవార్డు విజేతల పూర్తి జాబితా ఉత్తమ చిత్రం: “అనోరా” ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ, “ది బ్రూటలిస్ట్” ఉత్తమ నటి: మైకీ మాడిసన్, “అనోరా” ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర...
ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU
career

ఏపీలో TG EAPCET సెంట‌ర్లు ఇక ఉండ‌వు… ర‌ద్దు చేసిన JNTU

TG EAPCET 2025 : తెలంగాణ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG EAPCET)కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి ప‌రీక్ష కేంద్రాలు ఉండ‌వు. వాటిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు హైద‌రాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) ప్ర‌క‌టించింది. తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు ఈ ప‌రీక్ష కేంద్రాల‌ను తొల‌గిస్తున్నామ‌ని పేర్కొంది. రిజ‌ర్వేష‌న్ల నేపథ్యంలో మార్పు తెలంగాణ ప్రభుత్వం 15% నాన్ లోకల్ సీట్లు రద్దు చేయడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వ‌చ్చింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఈ సీట్ల కోసం పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.ఇప్పటివరకు ప్రతి ఏడాది TG EAPCETలో సుమారు 55 వేల మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పాల్గొనేవారు. ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల కోసం పెద్ద సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరు...
error: Content is protected !!