Sarkar Live

Privacy Policy

Telangana Budget 2025 | క్రీడారంగానికి భారీ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?
State

Telangana Budget 2025 | క్రీడారంగానికి భారీ బ‌డ్జెట్‌.. ఎన్ని కోట్లో తెలుసా?

Telangana Budget 2025 : తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ (The annual budget)ను అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టింది (Telangana Legislative Assembly). ఈసారి క్రీడలకు (sports) కేటాయించిన బడ్జెట్ గత ఏడాదితో పోలిస్తే రూ. 100 కోట్లు పెరిగింది. 2024లో క్రీడా రంగానికి రూ. 365 కోట్లు కేటాయించారు. 2025లో ఇది రూ. 465 కోట్లకు చేరింది. దీనిపై క్రీడాకారులు, కోచ్‌లు, స్పోర్ట్స్ అసోసియేషన్ల ప్ర‌తినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. Telangana Budget 2025 : ఇంత భారీ బ‌డ్జెట్ ఎందుకు? రాష్ట్రంలో క్రీడా సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర్చ‌డం, యువ క్రీడాకారులను ప్రోత్సహించ‌డ‌మే ల‌క్ష్యంగా కృషి చేస్తున్నామ‌ని ప్ర‌భుత్వం (Government of telangana) ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే భారీ బ‌డ్జెట్‌ను కేటాయించామ‌ని అంటోంది. అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలు, ఆధునిక స్టేడియంల నిర్మాణం, క్రీడాకారులకు...
Warangal DTC | రవాణా శాఖపై ఫోకస్ పెట్టరెందుకు? డిటిసిని నియమించేదెప్పుడు ?
Special Stories

Warangal DTC | రవాణా శాఖపై ఫోకస్ పెట్టరెందుకు? డిటిసిని నియమించేదెప్పుడు ?

Warangal DTC | రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు లేక‌పోవ‌డంతో సిబ్బ‌ది, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు కార్యాలయాల్లో అదనంగా ముడుపులు అందిస్తే గానీ పని జరగని పరిస్థితి నెల‌కొంద‌ని వాపోతున్నారు. Warangal DTC నియామకం ఎప్పుడు? ఇదిలా ఉంటే వరంగల్ ఉప రవాణా కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసు (Illegal Assets case) లో పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్‌ (DTC) పుప్పాల శ్రీనివాస్ ( Puppala Srinivas)కు అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న...
Handloom Awards | చేనేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం.. గడువు లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోండి..
State

Handloom Awards | చేనేత‌ల‌కు అవార్డుల ప్ర‌దానం.. గడువు లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోండి..

Handloom Awards : తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి పురస్కారాల (Konda Laxman Bapuji Handloom Awards)ను ప్రకటించింది. హస్తకళ రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చేనేత కార్మికులు, డిజైనర్లు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోనున్నారు. జాతీయ హస్తకళా దినోత్సవం (National Handloom Day) సందర్భంగా 2025 ఆగస్టు 7న ఈ పురస్కారాల‌ను ప్ర‌భుత్వం ప్ర‌దానం చేయ‌నుంది. హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు దీని ద్వారా జీవనం సాగిస్తున్న వారిని గౌరవించేందుకు ఈ అవార్డుల‌ను ప్ర‌తి ఏడాది అందిస్తోంది. Handloom Awards : ద‌ర‌ఖాస్తుకు గ‌డువు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అవార్డుల కోసం ప్ర‌భుత్వం (The government of Telangana) ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. హ‌స్త‌క‌ళ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన వారిని ఈ పుర‌స్కారాల‌కు ఎంపిక చేస్తారు. అవార్డు కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని అర్హతలను ...
Promotions | రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు
State

Promotions | రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డీఎస్పీలకు పదోన్నతులు

Promotions in Police Department | తెలంగాణ హోంశాఖలో ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. తాజాగా 15 మంది డీఎస్పీలను (DSP) అడిషనల్ ఎస్పీలుగా (ASP) పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీలను ఏఎస్పీలుగా ప్రమోషన చేస్తూ మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు హోం శాఖ స్పెషల్ సెక్రటరీ రవిగుప్తా. ప్రమోషన్ పొందిన డీఎస్పీలు 15 రోజుల్లో డీజీపీకి రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. ప్రమోషన్లు పొందిన వారందరూ డీజీపీ తెలంగాణకు రిపోర్ట్ చేయనున్నారు. Promotions : ఏసీపీలుగా ప్రమోషన్ పొందిన వారి జాబితా ఇదే.. టీఎమ్ఎన్ బాజ్జీ (ఏసీపీ, షీ టీమ్స్, రాచకొండ), పి.వెంకటరమణ (ఏసీపీ, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్) ఎస్.చంద్రకాంత్ ( ఏసీపీ, సీసీఎస్, సైబరాబాద్) వి.రఘు (ఏసీపీ, కాచిగూడ, హైదరాబాద్) కె.పూర్ణచందర్ (ఏసీపీ, హైదరాబాద్ సెక్రటేరియట్) జి.హన్మంతరావు (ఏసీపీ, బాల్ నగర్, సైబరాబాద్) కె.శ్రీ...
Toddy |  కరెంటోళ్ల కల్లు దావత్…
State

Toddy | కరెంటోళ్ల కల్లు దావత్…

విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ Shayampet | కరెంటోళ్లు కల్లు దావత్ (Toddy Davat) చేసుకున్నారు. విద్యుత్ సేవల మాటున తాటివనంలో దావత్ చేసుకున్నారు. విద్యుత్ ఉద్యోగులు (Electrical Deportmnet workers) విధులు మరిచి తాటివనంలో కల్లు తాగుకుంటూ కన్పించడంతో కల్లుతాగడానికి వచ్చిన ప్రజలు సైతం వారిని చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది. హన్మకొండ జిల్లా శాయంపేట మండలం లోని ఓ గ్రామంలో మంగళవారం కరెంటోళ్లు ఓ గ్రామంలోని తాటివనంలో కల్లు దావత్ చేసుకున్నట్లు తెలుస్తోంది. విధుల్లో ఉండాల్సిన వారు కల్లు తాగుతూ తాటివనం (Toddy palm forest) లో కనిపించడం ఇప్పుడు శాయంపేట మండలం (Shayampet Mandal) లో హాట్ టాపిక్ గా మారినట్లు తెలిసింది. నిత్యం ఎప్పటికప్పుడు విద్యుత్ విషయంలో అంతరాయం ఏర్పడితే పరిష్కరించాల్సిన సదరు ఉద్యోగులు అవేమి పట్టించుకోకుండా కల్లు దావత్ చేసుకోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్...
error: Content is protected !!