Sarkar Live

Privacy Policy

Almond Benefits | బాదం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా ? 100 గ్రాముల్లో ఏయే పోష‌కాలు ఉన్నాయి.?
LifeStyle

Almond Benefits | బాదం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా ? 100 గ్రాముల్లో ఏయే పోష‌కాలు ఉన్నాయి.?

Almond Benefits | ఆరోగ్యం విషయానికి వస్తే, బాదం పేరు మొదట వస్తుంది. దీనిని ప్రకృతి నిధి లేదా సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. బాదంపప్పులో ఉండే పోషకాల సమృద్ధి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 100 గ్రాముల బాదంపప్పులో చాలా పోషకాలు ఉన్నాయని, వాటిని లెక్కించడానికి మీరు అలసిపోతారని నిపుణులు చెబుతుంటారు. రండి, ఈ చిన్న ఎండిన డ్రైఫ్రూట్ లో మీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. Almond Benefits : పోషకాల నిధి బాదం పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, 100 గ్రాముల బాదం పప్పులో దాదాపు 576 కేలరీల శక్తి ఉంటుంది. ఇది ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ఇందులో దాదాపు 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కాకుండా, ఇందులో 49 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి, ఇవి ఎక్కువగా మోనోశాచురేటెడ్ కొవ్వులు. ఈ కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. బాదంపప్పులో 12 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది,...
Best Recharge Plan : ఈ 6 చౌక ప్లాన్‌ల‌తో 365 రోజుల పాటు నో టెన్ష‌న్‌.. ధర రూ. 2000 కంటే తక్కువే
Technology

Best Recharge Plan : ఈ 6 చౌక ప్లాన్‌ల‌తో 365 రోజుల పాటు నో టెన్ష‌న్‌.. ధర రూ. 2000 కంటే తక్కువే

Best Recharge Plan : మీరు తరచుగా రీఛార్జ్ చేసుకునేందుకు ఇబ్బందులు ప‌డుతున్నారా?. అయితే 365 రోజుల ప్లాన్‌లు మీకు సరైన ఎంపిక కావచ్చు. ఈరోజు, సౌలభ్యం కోసం, మేము Airtel, Vi మరియు BSNL టెలికాం కంపెనీల్లో చౌకైన 365 రోజుల ప్లాన్‌ల జాబితాను సిద్ధం చేసాం. కానీ Jio వద్ద రూ. 2000 కంటే తక్కువ ధరకు 365 రోజుల ప్లాన్ లేదు. కింది జాబితాను చూడండి. Best Recharge Plan : మీరు తరచుగా రీఛార్జ్ లో విసిగిపోయేవారు ఆరు నెల‌లు లేదా ఏడాది రీచార్జ్ ప్లాన్ల‌ను ఎంపిక చేసుకోవ‌డం ఉత్త‌మం.. వినియోగ‌దారుల డిమాండ్ కు అనుగుణంగా దిగ్గ‌జ టెలికాం సంస్థ‌లు Airtel, Vi, BSNL సైతం చౌకైన 365 రోజుల ప్లాన్‌లను అమ‌లు చేస్తున్నాయి. ఈ జాబితాలో, రూ. 2000 కంటే తక్కువ ధర ఉన్న 365 రోజుల ప్లాన్‌లను ఒక‌సారి చూడండి.. మేము మీకు ఏ ప్లాన్ ఉత్తమమో ఎంచుకోండి.. Best Recharge Plan : ఎయిర్‌టెల్ రూ.1849 ప్లాన్ ఇది ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు వాయ...
PM Modi | అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించుదాం.. దేశ ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాని
State

PM Modi | అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించుదాం.. దేశ ప్ర‌జ‌ల‌తో ప్ర‌ధాని

PM Modi : అవ‌రోధాల‌న్నింటినీ అధిగ‌మించి అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుదామ‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ /Prime Minister Narendra Modi) అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను మ‌రింత స‌మ‌ర్థంగా ముందుకు తీసుకెళ్ల‌డంతోపాటు కేంద్ర బ‌డ్జెట్ ద్వారా క్షేత్ర‌స్థాయి (ground level) లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌జ‌లు త‌మ సూచ‌న‌ల‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల‌ని కోరారు. "వ్యవసాయం గ్రామీణ సమృద్ధి" అనే అంశంపై ఆయ‌న పోస్ట్ బడ్జెట్ వెబినార్‌లో వర్చువల్ (virtually the post-budget webinar) గా ఆయ‌న ఈ రోజు ప్ర‌సంగించారు. బ‌డ్జెట్‌లో అన్ని వ‌ర్గాల సూచ‌న‌లు పాటించాం కేంద్ర ప్రభుత్వం మూడోసారి కూడా పూర్తి బడ్జెట్ (budget)ను సమర్పించిందని, దీని విధానంలో స్థిరత్వాన్ని అవ‌లంబించింద‌ని ప్ర‌ధాని (PM Modi) అన్నారు. వికసిత భారత్ దృష్టిని ఇందులో ప్ర‌తిబించింద‌ని అన్నారు. బడ్జెట్‌కు ముందు అన్ని వ‌ర్గాల నుంచి వ...
Khammam | ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స‌ర్ క‌ల్యాణి ఆత్మ‌హ‌త్య‌.. కార‌ణం ఇదే…
Crime

Khammam | ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స‌ర్ క‌ల్యాణి ఆత్మ‌హ‌త్య‌.. కార‌ణం ఇదే…

Khammam News | ప్ర‌ముఖ టీవీ చానెల్ రియాలిటీ షో 'ఢీ' (‘Dhee’ show) డ్యాన్స‌ర్ కావ్య క‌ల్యాణి (Kavya Kalyani) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్రేమించిన వ్య‌క్తి మోస‌గించాడ‌నే మ‌న‌స్తాపంతో అత‌డి ఇంట్లోనే ఖ‌మ్మం (Khammam) జిల్లా పొన్నెక‌ల్ (Ponnekal)లో ఈ రోజు ఉరి వేసుకొని బ‌ల‌వ‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ వార్త ఆమె కుటుంబ స‌భ్యులు, అభిమానుల‌ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రేమ‌, స‌హ‌జీవ‌నం ఖమ్మంలోని బ్యాంకు కాల‌నీకి చెందిన కావ్య క‌ల్యాణి (Kavya Kalyani) డ్యాన్స‌ర్‌. రియాలిటీ షో ఢీ (Dhee)తో ఆమె ఫేమ‌స్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం పొన్నెక‌ల్ గ్రామానికి చెందిన అభిలాష్ అలియాస్ అభితో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డి, అది ప్రేమ‌గా మారింది. అభి కూడా డ్యాన్స‌ర్ కావ‌డంతో వీరిద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యారు. ఖ‌మ్మంలోనే వీరు ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ప్రియుడు మోసం చేయ‌డంతో మ‌న‌స్తాపం క‌ల్యాణితో అ...
Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌
Trending

Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌

Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేట‌ర్ల యజమానులకు తెలంగాణ‌ హైకోర్టు (Telangana High Court) ఊర‌టనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్ల‌లు రాత్రి 11 గంట‌ల త‌ర్వాత సినిమాల‌కు హాజ‌రు కావద్ద‌నే ఆంక్ష‌ల‌ను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్ష‌లు విధించే ముందు అన్నివ‌ర్గాల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌ని పేర్కొంది. థియేట‌ర్ య‌జ‌మానులు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, బాల సంర‌క్ష సంస్థ‌లు, వైద్య నిపుణులను సంప్ర‌దించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు న్యాయ‌స్థానం తెలిపింది. Multiplexes : యజమానుల ఆందోళన రాత్రి 11 గంట‌ల త‌ర్వాత 16 ఏ ళ్ల పిల్ల‌లు సినిమాల‌కు రావ‌ద్ద‌నే ఆంక్ష‌ల‌తో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని మల్టీప్లెక్సుల య‌జమానులు ఇటీవ‌ల హైకోర్టును ఆ...
error: Content is protected !!