Sarkar Live

Privacy Policy

ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇత‌ర సౌక‌ర్యాలు
State

ASHA Workers | ఆశా కార్యకర్తలకు వరాలు గ్రాట్యుటీ, ఇత‌ర సౌక‌ర్యాలు

Good News for ASHA Workers : ఆశా కార్యకర్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu) శుభ‌వార్త చెప్పారు. వారికి గ్రాడ్యుటీ (gratuity) చెల్లింపు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. వీరికి ప్ర‌సూతి సెల‌వుల (maternity leave)ను పెంచడం, రిటైర్మెంట్ (retirement ) వ‌య‌సును పొడించ‌డం లాంటి నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. ఆశా కార్య‌క‌ర్త‌ల సేవ‌లు అత్యంత కీల‌క‌మ‌ని, వారి సంక్షేమాన్ని మెరుగుప‌ర్చ‌డం త‌మ బాధ్య‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 42,752 ఆశా కార్యకర్తలకు ప్ర‌యోజ‌నం ఆశా కార్యకర్తలు (Accredited Social Health Activists - ASHA) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువులతోపాటు వైద్య సేవల అవసరం ఉన్న ప్రజలకు వీరు...
Theenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్నపై స‌స్పెన్ష‌న్ వేటు
State

Theenmar Mallanna | తీన్మార్ మ‌ల్ల‌న్నపై స‌స్పెన్ష‌న్ వేటు

Theenmar Mallanna | కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని.. దీనిపై నోటీసులు అందించగా దానికి వివరణ ఇవ్వకపోవడంతో మల్లన్నను సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారికంగా ప్రకటించింది. పార్టీ నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకునేది లేదని పీసీసీ (TPCC) చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం హెచ్చరించారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామని, బీసీ కులగణన ప్రతులను చించడంపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిపారు. Theenmar Mallanna : వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కుల గణన సర్వే, రెడ్డి సామాజిక వర్గంపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు (Teenmar Mal...
LPG Prices | క‌మ‌ర్షియ‌ల్‌ LPG ధరల పెంపు.. మీ నగరంలో తాజా ధరలపై లుక్కేయండి..
Business

LPG Prices | క‌మ‌ర్షియ‌ల్‌ LPG ధరల పెంపు.. మీ నగరంలో తాజా ధరలపై లుక్కేయండి..

LPG Prices Hike | భారతదేశం అంతటా క‌మ‌ర్షియ‌ల్‌ LPG సిలిండర్లపై చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.6 పెంచుతున్న‌ట్లు ప్రకటించాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1,797 నుంచి రూ.1,803కి పెరిగింది, అయితే 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ల ధరలు ఆగస్టు 2024 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పెంచ‌క‌పోక‌వ‌డం సామాన్య‌ల‌కు ఊర‌ట క‌లిగించే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు. ఐదేళ్లలో మార్చి 1న అతి తక్కువ పెంపు ఈ సంవత్సరం రూ.6 పెరుగుదల త‌ర్వాత‌ గత ఐదు సంవత్సరాలలో మార్చి 1న నమోదైన అతి త‌క్కువ‌గా ధర పెంచాయి చ‌మురు కంపెనీలు.. . దీనికి విరుద్ధంగా, మార్చి 2023లో సిలిండర్‌కు ఏకంగా రూ.352 బాగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌కు బడ్జెట్ రోజున రూ.7 స్వల్ప ఉపశమనం ఉన్నప్పటికీ, తాజా సవరణతో మ‌ళ్లీ పాత ధ‌ర‌కే చేరిన‌ట్ల‌యింది. LPG Prices : తాజా క‌మ‌ర్షియ‌ల్ LPG ధరలు - నగరాల వారీగా వివరాలు LPG Commercial Cylinder Prices :...
Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…
Cinema

Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…

Sabdham review Telugu | వైవిధ్యమైన స్టోరీస్ తో ఆడియన్స్ ను అలరించే ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తెలుగులో హీరో కంటే విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు తో విలన్ గా బయపెట్టగా, రామ్ చరణ్ రంగస్థలంలో అన్నగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్న Akhanda-2 లో విలన్ గా మరోసారి అలరించనున్నాడు. తను హీరోగా నటిస్తున్న కొన్ని మూవీస్ సెట్స్ పై ఉండగా ఈ రోజు వైశాలి ఫేమ్ అరివలగన్ (Arivalagan) డైరెక్షన్ లో శబ్దం(Sabdham) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…. కథ విషయానికి వస్తె.. ఒక మెడికల్ కళాశాల లో అనుమానస్పద స్థితిలో కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్య లు చేసుకుంటారు.ఈ కాలేజీలో దెయ్యాలు ఉండడం వల్లనే ఇదంత జరుగుతుందనే అనుమానం కొందరికి కల...
Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’
State

Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’

Rajnath Singh : యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా న‌డుస్తున్న రోజులు వ‌చ్చేశాయ‌ని అన్నారు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defence Minister Rajnath). సాంకేతిక రంగంలో ప్ర‌పంచం పురోగ‌తి సాధిస్తోంద‌న్నారు. కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో యువ‌త ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బ‌లంగా, భ‌ద్రంగా ఉండాలంటే ఇది త‌ప్ప‌నిస‌రి అని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్ త‌రాల్లో పోటీత‌త్వం పెంచాలి : Rajnath Singh భారత జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీర్డీవో (DRDO), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, క‌లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ 2025 (Vigyan Vaibhav - 2025) సైన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్య అ...
error: Content is protected !!