Sarkar Live

Privacy Policy

Google to enhance traffic | హైద‌రాబాద్‌లో కొత్త టెక్నాల‌జీ.. గూగుల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్‌..
Technology, State

Google to enhance traffic | హైద‌రాబాద్‌లో కొత్త టెక్నాల‌జీ.. గూగుల్ ద్వారా ట్రాఫిక్ కంట్రోల్‌..

Google to enhance traffic | హైద‌రాబాద్ న‌గ‌రం ట్రాఫిక్‌ను అత్యుధునిక టెక్నాల‌జీతో నియంత్రించేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. త‌క్కువ స‌మ‌యంలో కంట్రోల్ అయ్యేలా స‌రికొత్త సాంకేతిక విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టనుంది. గూగుల్ ఇండియాతో క‌లిసి ప్ర‌భుత్వం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్కరించ‌నుంది. ఇందుకు క‌టింగ్ ఎడ్జ్ టెక్నాల‌జీ cutting-edge టెక్నాల‌జీని ఉప‌యోగించ‌నున్నారు. ఓ విప్ల‌వాత్మ‌క మార్పు తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ ట్రాఫిక్ నిర్వహణకు ఒక విప్లవాత్మక మార్పు రాబోతుంది. Google Maps, AI, Drone సర్వైలెన్స్, Cloud Storage లాంటి ఆధునిక టెక్నాలజీలను ఉప‌యోగించి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో గూగుల్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC) ను సందర్శించింది. గూగుల్ ప్రస్తుత ప్రాజెక్టులను పర్యవేక్షిస్త...
Indian Railways | రైల్వేశాఖ గుడ్ న్యూస్.. తెలంగాణ‌కు మ‌రిన్ని స్పెష‌ల్ ట్రైన్లు..
State

Indian Railways | రైల్వేశాఖ గుడ్ న్యూస్.. తెలంగాణ‌కు మ‌రిన్ని స్పెష‌ల్ ట్రైన్లు..

Indian Railways | ద‌క్షిణ మ‌ధ్య రైల్వే (SCR) కొత్త ట్రైన్ల‌కు శ్రీ‌కారం చుట్టింది. వారాంత అధిక ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని ప్ర‌త్యేక రైళ్ల‌ను కేటాయించింది. ముఖ్యంగా చ‌ర్ల‌ప‌ల్లి (Charlapalli)-శ్రీ‌కాకుళం రోడ్డు(Srikakulam Road)- చ‌ర్ల‌ప‌ల్లి మ‌ధ్య స్పెష‌ల్ ట్రైన్లు న‌డ‌పాల‌ని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే నిర్ణ‌యించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. వీటి ద్వారా ప్ర‌యాణికుల‌కు అధిక ప్ర‌యోజ‌నం క‌లిగించేలా రైల్వే శాఖ ప్లాన్ చేసింది. Indian Railways Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ట్రైన్ నంబర్ 07025 (చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్) ప్రయాణ ప్రారంభ సమయం: ఫిబ్రవరి 21న రాత్రి 9:15 గంటలకు గమ్యస్థానం చేరుకునే సమయం: ఫిబ్రవరి 22న ఉదయం 12:15 గంటలకు మొత్తం ప్రయాణ వ్యవధి: సుమారు 15 గంటలు ట్రైన్ నంబర్ 07026 (శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి) ప్రయాణ ప్ర...
Prayagraj | మహా కుంభ మేళాలో ఆల్‌టైం రికార్డ్‌..
Technology

Prayagraj | మహా కుంభ మేళాలో ఆల్‌టైం రికార్డ్‌..

అమెరికా, ర‌ష్యా జ‌నాభాను దాటిన భ‌క్తుల సంఖ్య‌ Maha kumbh 2025 : ప్రయాగ్‌రాజ్‌( Prayagraj ) లో జరుగుతున్న మహా కుంభమేళా ఆల్‌లైం రికార్డు న‌మోదు చేసుకుంది. 12ఏళ్లకు ఒక‌సారి వ‌చ్చే కుంభ‌మేలాలో త్రివేణి సంగ‌మంలో పుణ్య‌స్నానాలు నిత్యం యాత్రికులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు సంద‌ర్శించార‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్ల‌డించింది. ఇది ఏ మతానికి సంబంధించి అయినా ఈ సంఖ్య ప్ర‌పంచ చరిత్రలో అతిపెద్ద సామూహిక మాన‌వ‌ స‌మ్మేళ‌నంగా నిలుస్తుందని తెలిపింది. భారత్‌, చైనా మినహాయించి ఎక్కువ జనాభా గల 8 దేశాల జనాభా సంఖ్యను కుంభమేళాను దర్శించిన హిందూ భ‌క్తుల‌ సంఖ్య దాటేసిందని పేర్కొంది. యూఎస్‌ జనాభా బ్యూరో ప్రకారం చైనా, భారత్‌ తర్వాత అత్యధిక జనాభా (34.20 కోట్లు) గల మూడో దేశం అమెరికా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గ‌ణంకాల‌ ప్రకారం ఈ శుక్ర...
AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
career

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. AP CETs 2025 Schedule : పూర్తి వివ‌రాలు ఇవే.. పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్‌ సెట్‌ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు. మే 6న‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్‌ (AP ECET) మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్‌ (AP ICET) మే 19 నుంచి 20 వ‌ర‌కు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 21 నుంచి 27 వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 25న ఏపీ లా సెట్...
US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు
World

US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడుతుంటార‌ని, అమెరికా టారిఫ్‌లు ఎక్కువైనా ప్ర‌భావం (impact) అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. US tariff hike ప్ర‌భావం ఎందుకు ఉండ‌దంటే.. మూల భాగాల స్థానికీకరణ, దేశీయ అమ్మకాలు ఎక్కువగా ఉండటం, అమెరికాకు ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాహన తయారీదారులు ఈ టారిఫ్‌ల‌తో పెద్ద‌గా న‌ష్ట‌పోయేదేం లేదంటున్నారు ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ ఇండియా, ఏషియ‌న్ డైరెక్టర్ పునీత్ గుప్తా (Puneet Gupta). అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వంటి కంపెనీలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇది ఐచర్ మ...
error: Content is protected !!