Sarkar Live

Privacy Policy

Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు
National

Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు

New Delhi : ఎన్నికలకు ముందు " ఉచిత బహుమతులు (Freebies ) " ప్రకటించే పార్టీలపై భారత సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది . ఇటువంటి పథకాలు తరచుగా ప్రజలను పని చేయకుండా చేస్తాయ‌ని, దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కాకుండా అడ్డుకుంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు ఖండిస్తూ, ఉచిత రేషన్, డబ్బు లభిస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. నైట్ షెల్టర్లకు సంబంధించిన కేసును విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవై, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు అంద‌రిన్నీ ఆలోచింప‌జేస్తున్నాయి."దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే న‌గ‌దు పొందుతున్నారు" అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. Freebies తో ప‌రాన్న జీవుల‌ను సృష్టిస్తున్నా...
Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
State

Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Medaram Mini Jatara 2025 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ (Medaram Sammakka Saralamma ) మినీ జాతర అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ వేడుక కొన‌సాగ‌నుంది. రెండేళ్ల‌కోసారి మ‌హాజాత‌ర జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లో ఈ చిన్న జాత‌ర‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. గత ఏడాది మహాజాతర జరిగింది. మ‌ళ్లీ 2026లో నిర్వ‌హించ‌నున్నారు. మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమైంది. మినీ జాతర చరిత్ర పూర్వం మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. మాఘ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల ముందు వచ్చే బుధవారం గిరిజనులు (Koya community) పాత గుడిసెలను తొలగించి, కొత్త వాటిని నిర్మించి భక్తి శ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత పౌర్ణమికి మహాజాతర నిర్వహించడం ...
New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌
State

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌

New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో మీ సేవ కేంద్రాల వ‌ద్ద జ‌నం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. స‌ర్వ‌ర్ డౌన్ లాంటి స‌మస్య‌లు కార‌ణంగా రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో జాప్యం అవుతోంది. దీంతో ద‌ర‌ఖాస్తుదారులు గంట‌ల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వ‌స్తోంది. New Ration Card Applications ప్రక్రియ ఇలా.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగి...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు
National

Prayagraj Mahakumbh 2025 | మాఘ పూర్ణిమ పుణ్య స్నానాల కోసం పోటెత్తుతున్న భక్తులు

Prayagraj Mahakumbh 2025 | మహాకుంభ మేళా 2025 యావ‌త్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో, అద్భుత‌మైన‌ ఏర్పాట్లు దీనిని అతిపెద్ద, ఉత్తమమైన ఆధ్యాత్మిక సమ్మేళ‌నంగా మార్చాయి. సాధారణ భక్తుల నుంచి అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకులు, వీవీఐపీల వరకు - సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి పోటెత్తుతున్నారు. కాగా, మహాకుంభ్-2025 కింద బుధవారం జరిగే నాల్గవ స్నానోత్సవం మాఘ పూర్ణిమ (Magh Purnima Snan Parv) ను విజయవంతంగా నిర్వహించేందుకు యోగి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళా ప్రాంతంలో లేదా ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరమంతటా భక్తులు, సాధారణ పౌరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా, స్థానిక పరిపాలన, పోలీసు శాఖ పూర్తి సంసిద్ధతతో పనిచేస్తున్నాయి, ట్రాఫిక్ నిర్వహణ, సజావుగా ...
error: Content is protected !!