Sarkar Live

Privacy Policy

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌
Crime

Hanuman temple | హనుమాన్ మందిర్‌లో మాంసపు ముక్కలు.. ఉద్రిక్త‌త‌

హైదరాబాద్ (Hyderabad)లోని ట‌ప్పాచబుత్ర (Tappachabutra) ప్రాంతంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ మందిరం (Hanuman temple) లో మాంసపు ముక్కలు (Meat) క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్రధాన అర్చకుడు (Temple priest) ముందుగా ఈ విషయాన్ని గమనించారు. ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేయ‌డంతో ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో వేగంగా వ్యాపించింది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మందిరానికి చేరుకున్నారు. షాకైన ప్ర‌ధాన అర్చ‌కుడు రోజూ లాగే ప్ర‌ధాన అర్చ‌కుడు ఈ రోజు ఉద‌యం పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు వ‌చ్చారు. ఆలయం (Hanuman temple)లో శుభ్రపరిచే సమయంలో మాంసపు ముక్కలు కనిపించాయి. దీంతో ఆయ‌న తీవ్రంగా షాక‌య్యారు. వెంటనే ఆలయ కమిటీకి సమాచారం అందించారు. ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించమని కోరారు. ఈ వార్త ఆలయ కమిటీ సభ్యుల ద్వారా ఇతర భక్తులకు చేరింది. కొద్ది నిమిషాల్లోనే స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారి...
Post Office Recruitment 2025 | పోస్ట‌ల్ శాఖ‌లో భారీ నియ‌మ‌కాలు.. టెన్త్ పాసైతే చాలు..
Career

Post Office Recruitment 2025 | పోస్ట‌ల్ శాఖ‌లో భారీ నియ‌మ‌కాలు.. టెన్త్ పాసైతే చాలు..

Post Office Recruitment 2025 : భార‌తీయ త‌పాలా శాఖ (India Post) మ‌రో నోటిఫికేష‌న్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak (GDS)) పోస్టుల‌ను నియ‌మించ‌నున్నట్టు ప్ర‌క‌టించింది. భారతదేశంలోని వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఉన్న 2,1413 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నట్టు తెలిపింది. నియ‌మించ‌నున్న ఉద్యోగాలు ఇవే.. ఈ నోటిఫికేష‌న్ ద్వారా బ్రాంచ్ పోస్టుమాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ (ABPM), డాక్ సేవక్ ఉద్యోగాల్లో పోస్ట‌ల్ శాఖ నియామ‌కాలు చేప‌ట్ట‌నుంది. ఇందుకు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రిస్తోంది. ఈ నియామ‌కాల‌కు ఎలాంటి ప‌రీక్ష ఉండ‌దు. మెరిట్‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని నేరుగా ఉద్యోగావ‌కాశం క‌ల్పిస్తారు. Post Office Recruitment కు విద్యార్హ‌త‌లు గ్రామీణ డాక్ సేవ‌క్ GDS నియామ‌కానికి అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ప‌దో త‌ర‌గ‌తి పాస్ అయ్యుండాలి. అభ్య...
Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు
State

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు

Beer Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా 15 శాతం మేర రేట్ల‌ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే (2025 ఫిబ్రవరి 11) అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ట్రాన్సిట్‌లో ఉన్న బీర్లకు కొత్త ధరలు (Beer new prices) వర్తించనున్నాయి. Reasons Beer Price Hike : ధరల పెంపునకు కారణాలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన బీర్ ధరలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది తయారీదారుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాలు వ్యాపారంలో లోగడ బీర్ ధరలపై జరుగుతున్న మార్పులను అనుసరించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందు...
UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..
World

UK’s crackdown | ఇక యూకే వంతు.. అమెరికా తరహాలో అక్రమ వలసదారులపై క‌ఠిన చ‌ర్య‌లు షురూ..

UK's crackdown : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) రెండోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ వలసదారులపై ఆయన ప్రభుత్వం సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. సైనిక విమానాల ద్వారా అక్ర‌మ వల‌స‌దారుల (illegal migrants)ను త‌మ దేశం నుంచి త‌ర‌లించ‌డం మొద‌లెట్టింది. తాజాగా యూకే (United Kingdom) కూడా అదే బాట‌ప‌ట్టింది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌ను త‌మ దేశం నుంచి పంచేందుకు అమెరికా అవ‌లంబించిన విధానాన్నే అనుస‌రిస్తోంది. అక్రమంగా వ‌ల‌స వ‌చ్చిన వారిని గుర్తించి నిర్బంధంగా తిరిగి పంపేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్క‌డున్న రెస్టారెంట్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో యూకే హోంశాఖ ముమ్మ‌రంగా త‌నిఖీలు (raids) చేప‌డుతోంది. త‌ద్వారా వలసదారులను గుర్తించి తిరిగి పంపే ప్ర‌క్రియ మొద‌లెట్టింది. ఎక్కువ మంది భార‌తీయులే.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక మంది యూకేకు వ‌ల‌స వెళ్లి అక్క‌డ...
Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…
State

Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…

Bird Flu Cases in Telugu States | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగుచూడ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana) అల‌ర్ట్ అయింది. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు స‌ర్కారు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లా (Godavari districts)లతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (H5N1– Bird Flu) వైరస్ కారణమని అధికారులు తాజాగా గుర్తించారు.ఈ వ్యాధి తెలంగాణకు కూడా విస్తరించనుందని వార్త‌లు వెలువడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల‌పాటు కోళ్ల పెంపకం.. చికెన్ కొనుగోళ్ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ ప్రభుత్వం ()హెచ్చరిక‌లు జారీ చేసింది. కోళ్లు, ఇతర జంతువుల అనుమానాస్ప‌దంగా మృత్యువాత ప‌డిన వివరాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెల...
error: Content is protected !!