Sarkar Live

Privacy Policy

Pattudala Movie Review | ఫ్యాన్స్ కు నచ్చే పట్టుదల..
Cinema

Pattudala Movie Review | ఫ్యాన్స్ కు నచ్చే పట్టుదల..

Pattudala Movie Review | తమిళ స్టార్ హీరో అజిత్ (Ajith), త్రిష (Trisha) జంటగా నటించిన మూవీ విడాముయర్చి. ఈ మూవీని తెలుగులో పట్టుదల (Pattudhala) అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.అజిత్ ఫ్యాన్ ఫాలోయింగ్ తమిళ్లో ఎలా ఉంటుందో మనకు తెలుసు. అలాగే తెలుగులో కూడా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుండి మూవీ వస్తుందంటే తమిళ్ సినిమా అనుకోరు… తెలుగు సినిమా లాగానే ఆడియన్స్ ఆదరిస్తారు. ఈరోజు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… Pattudala Movie Review : పట్టుదల మువీ కథేంటీ? పట్టుదల మూవీని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. స్టోరీ మామూలుదే అనిపించినా డైరెక్టర్ మాగీజ్ తిరుమేని (magiz thirumeni) టేకింగ్ కొత్తగా ఉంటుంది. మూవీలో అజిత్ లుక్ అదిరిపోతుంది. ఇక ఆయన పర్ఫామెన్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది అర్జున్ అనే క్యారెక్టర్ లో రఫ్ఫాడించాడు. త్రిష ,అజిత్ మధ్యలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. మూవీలో వీరిద...
Vijay | విజయ్ లో నచ్చనిది అదే…
Cinema

Vijay | విజయ్ లో నచ్చనిది అదే…

Tamil Star Vijay | తమిళ హీరో దళపతి విజయ్, హీరోయిన్ త్రిష (Trisha Krishnan) గురించి ఏ వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. కోలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో చాలా మూవీస్ వచ్చి హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా గిల్లి ఈ మూవీ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత తిరుపతి, ఆది, కురవి ఇలాంటి మూవీస్ లో నటించడంతో క్రేజీ కాంబినేషన్ గా పేరు వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kangaraj ) డైరెక్షన్ లో లియో అనే మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఆన్ స్క్రీన్ లో వీరి కెమిస్ట్రీ తో ఆడియన్స్ మనసు దోచుకున్నారు. ఒక హీరో హీరోయిన్ ఒక మూవీ హిట్టు అయితే డైరెక్టర్ వారి కాంబినేషన్ రిపీట్ చేస్తుంటారు. అలా వరుసగా మూవీస్ తీస్తే వారు రిలేషన్ లో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తాయి. త్రిష (Trisha ) కు కూడా చాలా మంది హీరోలతో అఫైర్స్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి...
Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు
Trending

Kumbh Mela | కుంభామేళాలో నిజాం క్లినిక్‌.. భ‌క్తుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు

Kumbh Mela 2025 | మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌.. హైద‌రాబాద్ ఏడో నిజాం (VII Nizam of Hyderabad). మ‌హా కుంభామేళాలో భ‌క్తుల‌కు ఆయ‌న ఎన‌లేని సేవ‌లు అందించారు. భ‌క్తుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అక్క‌డ ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 1942 నాటి విష‌యం ఇది. ఆ స‌మ‌యంలో ప్ర‌యాగ్ (ప్ర‌స్తుత ప్ర‌యాగ్‌రాజ్) న‌గ‌రంలో జ‌రిగిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) సేవ‌లు అందించారు. కుంభామేళా (Kumbh Mela) ల‌లో లక్షలాది మంది భక్తులు హాజరు కాగా నిజాం ఆయుర్వేదిక్ సఫారీ దవాఖానా (Nizam Ayurvedic Mobile Clinic) అనే చికిత్సాల‌యాన్ని నిజాం రాజు ఏర్పాటు చేశారు. ఎస్‌.ఎ.హుస్సేన్‌, వినోద్ కుమార్ భ‌ట్నాగ‌ర్ అనే ప‌రిశోధ‌కులు ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. వీరు జాతీయ భారతీయ వైద్య వారసత్వ సంస్థ (NIIMH)కు చెందిన పరిశోధకులు. Kumbh Mela : నిజాం క్లినిక్ ఏర్పాటుకు కార‌ణాలు? ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే మహా కుంభామేళాలో వే...
S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌
National

S Jaishankar : తిరిగి వ‌చ్చే వారిని స్వీక‌రించ‌డం త‌ప్ప‌దు.. అమెరికా వ‌ల‌సదారుల‌పై మంత్రి వ్యాఖ్య‌

S Jaishankar : అక్రమంగా నివ‌సిస్తున్నారంటూ అమెరికా నుంచి భారతీయులను తిరిగి పంపించ‌డం ( deportation of alleged illegal Indian immigrants)పై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (External Affairs Minister S Jaishankar) స్పందించారు. విదేశాల్లో అక్రమంగా నివసిస్తున్న భార‌త పౌరుల‌ను తిరిగి స్వీకరించడం స‌ర్కారు బాధ్య‌త అన్నారు. దాన్ని పాటించ‌క త‌ప్ప‌ద‌న్నారు. జైశంక‌ర్ మొద‌టి ప్రసంగం ఈ రోజు రాజ్యసభ (Rajya Sabha)లో జరిగింది. ఆ త‌ర్వాత లోక్‌సభలో కూడా ఆయ‌న మాట్లాడారు. చ‌ర్చ‌నీయాంశంగా Jaishankar కామెంట్స్‌ అమెరికా (US)లో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తిరిగి పంపడంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉభ‌య స‌భ‌ల్లో చేసిన ప్రకటన పెద్ద చర్చనీయాంశమైంది. ఏ దేశమైనా తమ పౌరులను చట్టబద్ధంగా పరిరక్షించుకోవడానికి, వారికి సహాయం చేయడానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని, అదే సమయంలో ఇతర దేశాల్లో అక్రమంగా నివసించే వారి విషయంలో...
Kodangal |  సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..
State

Kodangal | సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..

Kodangal : ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల వంటి రుచిపచీ లేని సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అలాగే గుడ్డు (Egg), అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈమేరకు గురువారం పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన (Students Protest) తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను వెంటనే మార్చాలని విద్...
error: Content is protected !!