Sarkar Live

Privacy Policy

TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు
State

TG News | శాశ్వ‌త జ‌డ్జిల‌ను నియ‌మించండి.. తెలంగాణ‌కు సుప్రీం సిఫార్సు

TG News | తెలంగాణ హైకోర్టు (Telangana High court)కు ముగ్గురు న్యాయ‌మూర్తుల‌ను శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న నియ‌మించాల‌ని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. మ‌ద్రాస్ హైకోర్టుకు ఇద్ద‌రిని నియ‌మించాల‌ని కూడా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీం కొలేజియం స‌మావేశంలో ఈ మేర‌కు ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చాయి. ఆ న్యాయ‌మూర్తులు ఎవ‌రెవ‌రంటే.. తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా ఉన్న న్యాయమూర్తి లక్ష్మీనారామ‌య‌ణ‌ అలిశెట్టి, న్యాయమూర్తి అనిల్ కుమార్ జుకంటి, న్యాయమూర్తి సుజానా కళాసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ప్ర‌తిపాదించిన‌ట్టు సుప్రీం (Supreme Court ) త‌న అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియసామి వడమలైలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసినట్లు కొలేజియం తెలిపింది. ఏయే అంశాల‌ను ప...
Benefits of Chia Seeds | ఆరోగ్యాన్ని కుదుట‌ప‌రిచే చియా విత్తనాలు.. వీటి అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి
LifeStyle

Benefits of Chia Seeds | ఆరోగ్యాన్ని కుదుట‌ప‌రిచే చియా విత్తనాలు.. వీటి అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోండి

Benefits of Chia Seeds : మీరు ఊబకాయంతో బాధపడుతున్నారా? ఎంత ప్ర‌య‌త్నించినా కూడా బరువు తగ్గలేకపోతే, ఖచ్చితంగా మీ ఆహారంలో చియా విత్తనాలను చేర్చుకోండి. ఈ విత్తనాలు సూపర్‌ఫుడ్ కంటే తక్కువ కాదు. బరువు తగ్గడం నుంచి ఎముకలను బలోపేతం చేయడం వరకు మ‌రెన్నో ప్రయోజనాలు ఈవిత్త‌నాల ద్వారా పొంద‌వ‌చ్చు. చియా విత్తనాలలో లభించే పోషకాలు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం మరియు భాస్వరం పుష్కలంగా ఉన్నాయి. ప్రోటీన్ మరియు ఒమేగా-3 కాకుండా, ఈ విత్తనాలు ఫైబర్ యొక్క చాలా మంచి మూలం. 100 గ్రాముల చియా విత్తనాలలో దాదాపు 34.4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. కాబట్టి, ఈ పోషకాల నిల్వ ఏ సమస్యలలో ప్రయోజనకరంగా ఉంటుంది? చియా విత్తనాల ప్రయోజనాలు (Benefits of Chia Seeds) బరువు తగ్గించడంలో సహాయపడుతుంది: ఊబకాయంతో పోరాడుతున్న వారు చియా విత్తనాలను తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్ మొత...
ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?
Business

ATM cash withdrawal | ఏటీఎం నగదు ఉపసంహరణ ఇక ఖ‌రీదుగా మార‌నుందా?

ATM cash withdrawal : మీరు డ‌బ్బు డ్రా చేసుకునేందుకు ATMలను ఉపయోగిస్తుంటే, ఈ తాజా వార్త మీరు తెలుసుకోవాల్సిందే.. ఐదు ఉచిత లావాదేవీల పరిమితిని దాటినప్పుడు బ్యాంకులు వసూలు చేసే గరిష్ట రుసుము, ATM ఇంటర్‌చేంజ్ రుసుమును పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పరిశీలిస్తోంది. ఆంగ్ల‌మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. ఇక‌పై బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు డ్రా చేసుకునేట‌పుడు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఛార్జీల పెరుగుదలతో బ్యాంకింగ్ కస్టమర్లు ATMల నుంచి నగదు తీసుకోవడానికి వారి స్వంత జేబుల నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ATM cash withdrawal చార్జీలు ఐదు ఉచిత పరిమితి పూర్తయిన తర్వాత, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గరిష్ట నగదు లావాదేవీ రుసుమును ప్రస్తుత స్థాయి అయిన ప్రతి లావాదేవీకి రూ.21 నుంచి రూ.22కి పెంచాలని సిఫార్సు చేసింది. చెల్లింపుల నియంత్రణ స...
Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ
Trending

Bharat Gaurav Tourist Train : భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. మహా శివరాత్రి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీ

Bharat Gaurav Tourist Train | ఈనెల 26న మహా శివరాత్రి ప‌ర్వ‌దినాన్ని పుస్క‌రంచుకొని దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్‌ ‌రైల్వే క్యాటరింగ్‌ అం‌డ్‌ ‌టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక‌ ప్యాకేజీని ప్రకటించింది. రామ జ‌న్మ‌భూమి అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్యాకేజీని ప్ర‌వేశ‌పెట్టింది .భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ద్వారా భ‌క్తులు ఈ పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. Bharat Gaurav Tourist Train : ప్యాకేజీ వివ‌రాలు ఇవీ.. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం యాత్ర‌ ఎనిమిది రాత్రులు/తొమ్మిది పగళ్లు సాగుతుంది. ఈ నెల 28వ తేదీన సికింద్రాబాద్ స్టేష‌న్ నుంచి ‌భారత్‌ ‌గౌరవ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌బయలుదేరుతుంది. ఈ రైలులో మొత్తం 718 సీట్లు ఉంటాయి. ఇందులో స్లీపర్‌- 460, 3ఏసీ- 206, 2ఏసీ- 52హాల్టింగ్ స్టేష‌న్లు సికింద...
Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)
State

Kumbh Mela | త్రివేణి సంగమంలో ప్రధాని మోడీ పుణ్యస్నానం (Video)

Pragraj Kumbh Mela 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఈరోజు కుంభమేళాలో ప్రత్యేక పూజలు నిర్వహించి పుణ్యస్నానం ఆచరించారు. ఉత్తరప్రదేశ్ లోని టెంపుల్ సిటీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh Mela 2025) లో పాల్గొన్నారు. ఆయన త్రివేణి సంగమం వద్ద పూజలతోపాటు పుణ్యస్నానం చేశారు. బుధవారం ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ… ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కుంభమేళా త్రివేణి సంగమానికి వెళ్లారు. అక్కడి అరైల్ ఘాట్ నుంచి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకుంభమేళా ప్రాంతం గురించి సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. . ఆ సమయంలో ప్రధాని మోడీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. భారతదే...
error: Content is protected !!