Sarkar Live

Privacy Policy

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ
State

MLC Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది.. ఈరోజు నుంచే నామినేషన్లు షురూ

MLC Elections In Telangana : తెలంగాణ‌లో రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో సోమ‌వారం నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభించింది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. 11వ‌తేదీన న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు ఈనెల‌ 13న సాయంత్రం 3 గంటల వరకు తుది గ‌డువు ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అదే రోజు ప్రకటిస్తారు. ఇక పోలింగ్ ఫిబ్ర‌వ‌రి 27న జరుగుతుంది. వొచ్చేనెల 3న ఓట్ల లెక్కింపు నిర్వ‌హించ‌నున్నారు. కాగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల (Telangana MLC Elections) నేప‌థ్యంలో ఆయా జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. MLC Elections Schedule : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదీ.. నామినేషన్ ప్రక్రియ: ఫిబ్రవ...
Startups | స్టార్టప్‌ల‌కు భారీ పెట్టుబడులు.. వారం రోజుల్లో 2 వేల కోట్లు
Business

Startups | స్టార్టప్‌ల‌కు భారీ పెట్టుబడులు.. వారం రోజుల్లో 2 వేల కోట్లు

Startups in India | భార‌తదేశంలో స్టార్ట‌ప్‌ల‌కు మంచి రోజులు వ‌చ్చాయి. వీటిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ప్ర‌ధాన కంపెనీలు సైతం అమితాస‌క్తి చూపుతున్నాయి. గ‌త వారం స‌మ‌కూరిన నిధులే ఇందుకు నిద‌ర్శ‌నం. మొత్తం 30 స్టార్టప్‌లు కలిపి 240.85 మిలియన్ డాలర్లు (సుమారు 2000 కోట్లు) సమీకరించాయ‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. వీటిలో ఐదు గ్రోత్-స్టేజ్ పెట్టుబడులు కాగా 20 ఎర్లీ-స్టేజ్ రౌండ్లు ఉన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పాట్నా వంటి నగరాల్లో ఈ పెట్టుబడులు స‌మ‌కూరాయి. ముందంజలో బెంగళూరు స్టార్టప్ నిధుల సేకరణలో బెంగళూరు (Bengalur) మరోసారి ముందంజలో ఉంది. గత వారం మొత్తం 12 ఒప్పందాలు ఈ నగరంలో కుదిరాయి. ఇక్క‌డి స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ ప్రాధాన్యం లభించడానికి పలు కారణాలున్నాయి. బెంగ‌ళూరును భారతదేశ ఐటీ, స్టార్టప్ హబ్‌గా పిలుస్తారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, యూనికార్న...
Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం
State

Delhi Elections | ఢిల్లీకి చంద్ర‌బాబు.. బీజేపీకి మ‌ద్ద‌తుగా ఎన్నిక‌ల ప్ర‌చారం

Delhi Elections 2025 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu) ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. అక్క‌డ జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Delhi Assembly elections) భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులకు మద్దతుగా ఆయ‌న‌ ప్రచారం చేయ‌నున్నారు. ఈ రోజు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బాబు బ‌య‌ల్దేరారు. ఎన్డీయేలో టీడీపీ ప్రాముఖ్యత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (NDA)లో తెలుగుదేశం పార్టీ (TDP) రెండో అతిపెద్ద భాగస్వామిగా ఉంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ పార్టీ 16 గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎన్డీయే వ్యూహాన్ని మరింత బలపరిచేందుకు ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఆయ‌న ప్రచారం చేయ‌నున్నారు. తెలుగు వారి మ‌ద్ద‌తు కోసం చంద్ర‌బాబు ప్ర‌చారం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతా...
RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌
State

RTC Tickets in WhatsApp | వాట్సాప్ ద్వారా టికెట్… ప్ర‌యాణికుల‌కు బిగ్ రిలీఫ్‌

RTC Tickets in WhatsApp : పౌర‌సేవ‌ల్లో సాంకేతికత‌ను విరివిగా వినియోగంలోకి తెస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం (Andhra Pradesh Government) కొత్త‌గా మ‌రో విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. వాట్సాప్ ద్వారా ఆర్టీసీ బ‌స్సు టికెట్‌ను బుక్ చేసుకొనే సౌల‌భ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్ర‌యాణికులు బ‌స్సును సుల‌భంగా బుక్ చేసుకొని వేగ‌వంత సేవ‌లు పొందొచ్చు. ఇప్పటి వరకు బస్సు టికెట్లను బుక్ చేసుకోవడానికి ప్ర‌యాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్‌ను వినియోగించే వారు. లేదా టికెట్ కౌంటర్ వ‌ద్ద‌కు వెళ్లేవారు. అయితే ఇప్పుడు ఈ కొత్త సౌక‌ర్యం ద్వారా మొబైల్‌లో ఉన్న WhatsApp యాప్ ద్వారానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. RTC Tickets in WhatsApp : ప్రయాణికులకు పెద్ద ఊర‌ట‌ వాట్సాప్ ద్వారా ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకొనేందుకు ఏపీ ప్ర‌భుత్వం కొత్త సేవల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డంతో ప్రయాణికులకు (Passengers) పెద్ద ఊరట ల‌భ...
Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు
World, Crime

Tragic incident | రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన‌ తెలుగువారు.. విదేశాల్లో 2 ఘ‌ట‌న‌లు

ఉన్న‌త చదువులు, బ‌తుకుదెరువు కోసం విదేశాల‌కు వెళ్తున్న తెలుగు యువ‌కులు త‌ర‌చూ అనేక దుర్ఘ‌ట‌న (Tragic incident)ల‌కు గుర‌వుతున్నారు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. జీవితంలో బాగుప‌డ‌తామ‌ని దేశం కాని దేశానికి వెళ్తున్న త‌మ బిడ్డ‌లు విగ‌త‌జీవులుగా మార‌డంతో వారి త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇటీవల ఐర్లాండ్ (Ireland)లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు, హైద‌రాబాద్‌కు చెందిన ఒక యువ‌కుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. ఐర్లాండ్‌లో గుంటూరు యువ‌కులు ఐర్లాండ్‌లోని కార్లో కౌంటీలోని N80 రహదారిపై గ్రైగ్యూనస్పిడోజ్ ప్రాంతంలో 2025 ఫిబ్రవరి 1 తెల్లవారుజామున 1:15 గంటలకు ఒక కారు అదుపు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గ‌వ్ చిట్టూరి (23), సురేష్ చెరుకూరి (24) మృతి చెందార...
error: Content is protected !!