Sarkar Live

Privacy Policy

Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?
Special Stories

Govt Hospital | ఆసుపత్రిలో ఉద్యోగి ఇష్టారాజ్యం?

ఆనందంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు? బిల్లులు పెట్టాలంటే ముట్టజెప్పాల్సిందేనని గుసగుసలు? పీజీ విద్యార్థులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రచారం? Corruptions in Govt Hospital : ఆ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ (Junior Assistant ) హవా మాములుగా ఉండటంలేదట.ఆసుపత్రి ఆవరణలో సూపరింటెండెంట్ కంటే కూడా సదరు జూనియర్ అసిస్టెంటే పవర్ ఫుల్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆసుపత్రినంతా కూడా సదరు ఉద్యోగి తన కనుసన్నల్లోనే ఉంచుకున్నాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదట. బిల్లులు చేసే క్రమంలో తోటి ఉద్యోగులను సైతం మామూళ్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.తరగతులకు హాజరుకాని పీజీ విద్యార్థులను ఒక్కొక్కరూ 30 వేలు చెల్లించాల్సిందేనని హుకుం జారిచేశాడని, వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక లోలోపలే మదనపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ప్రతినెలా ఉద్యోగుల జీతాలు చేయ...
KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!
State

KCR : నేను కొడితే మామూలుగా ఉండదు..! కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..!

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు త‌న‌దైన శైలిలో సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేశారు. ‘నేను కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం నా అలవాటు లేదు కదా.. అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. శుక్ర‌వారం జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయన ప్ర‌త్యేకంగా సమావేశమ‌య్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో ప్రజలు ఏమంత్రం సంతోషంగా లేద‌ని అన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని చెప్పారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కనబడితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. నిన్న కాంగ్రెస్‌ వాళ్లు పోలింగ్‌ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్‌ వచ్చిందడంతో కార్య‌కర్త‌లు జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తులం బంగారం కోసం ఆశ‌ప‌డి ఓటేశారు : KCR ...
Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో  ఉస్మానియా హాస్పిటల్..
State

Osmania Hospital | 27 ఎకరాల విస్తీర్ణం.. 2వేల పడకలు అత్యాధునిక హంగులతో ఉస్మానియా హాస్పిటల్..

New Osmania Hospital : కార్పొరేట్ హాస్పిట‌ల్ ను త‌ల‌ద‌న్నేలా అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఉస్మానియా హాస్పిట‌ల్ నిర్మాణానికి అడుగుప‌డింది. హైద‌రాబాద్ గోషామహల్‌ (Goshamahal) ‌పోలీస్‌ ‌గ్రౌండ్‌లో 27 ఎకరాల్లో సుమారు 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. మొత్తం 30 డిపార్ట్‌మెంట్‌లు, 2వేల పడకలు, ఫిజియోథెరపీ, డెంటల్‌, ‌కాలేజ్‌లు, హాస్టల్‌ ‌వసతుల‌తో అత్యాధునిక‌ ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిట‌ల్‌ (Osmania General Hospital )లో అనుగుణంగా హెలిప్యాడ్‌ ‌వసతి, హాస్పిటల్‌ ‌మురుగు నీరు శుద్ధి చేసేందుకు ప్ర‌త్యేక‌ ప్లాంట్‌, ‌విశాలమైన పార్కింగ్‌ ‌ఫెసిలిటీల‌ను క‌ల్పించ‌నున్నారు. ఈ ఆస్ప‌త్రిన నిర్మాణానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి శనివారం ఉదయం శంకుస్థాపన చేశారు. ప్ర‌తీ డిపార్ట్‌మెంట్కు ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ థియేట‌ర్‌ ...
Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..
State

Vehicle Kills Leopard | పాపం చిరుత‌.. నీళ్ల కోసం వెళ్తూ..

Vehicle Kills Leopard : నీళ్ల కోసం రోడ్డుపై వ‌చ్చిన ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. వేగంగా దూసుకొచ్చిన వాహ‌నం ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందింది. ఈ ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లా (Medak district) రామాయంపేటలో నిన్న రాత్రి (గురువారం) చోటుచేసుకుంది. నేష‌న‌ల్ హైవే- 44 (National Highway 44) దాటుతున్న ఆడ‌ చిరుత రోడ్డు ప్ర‌మాదానికి బ‌లైంది. చెక్ డ్యామ్ వ‌ద్ద‌కు బ‌య‌ల్దేరి.. రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన చిరుత (Leopard) వ‌య‌సు 6-7 సంవ‌త్సాలు ఉంటుంద‌ని మెద‌క్ జిల్లా అట‌వీ శాఖ అధికారి ఎం.జోజి తెలిపారు. ఇది మృతి చెందే స‌మ‌యంలో ఆరోగ్యంగానే ఉంద‌ని పేర్కొన్నారు. గతంలోనూ ఈ చిరుతను సమీపంలోని అటవీ ప్రాంతం, చెక్ డ్యామ్ వద్ద కనుగొన్న‌ట్టు చెప్పారు. వ‌న్య‌ప్రాణులకు తాగునీటి కోసం ఈ చెక్ డ్యామ్‌ను ఏర్పాటు చేయ‌గా అక్క‌డికి అవి వ‌స్తూ పోతాయ‌ని తెలిపారు. ఈ చిరుత కూడా నీళ్లు తాగేందుకు వ‌చ్చే క్ర...
Budget Session 2025 |  బడ్జెట్ సమావేశాలు షురూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
National

Budget Session 2025 | బడ్జెట్ సమావేశాలు షురూ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

Budget Session 2025 LIVE : బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసంద‌ర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu), పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన కుంభోమేళాలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను ఆమె స్మరించుకున్నారు. ప్రస్తుత పాలనా విజయాలను ప్ర‌స్తావిస్తూ గత ప్రభుత్వాల కంటే మూడింతల వేగంతో ప్రభుత్వం మూడోసారి అభివృద్ధి చెందుతోందని ఆమె వ్యాఖ్యానించారు. అనంత‌రం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ప్ర‌సంగించారు. పేద, మధ్యతరగతి వారికి ఆశీస్సులు ప్రసాదించాలని లక్ష్మీ దేవిని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. ఈ బడ్జెట్ సెషన్ 'విక్షిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం ) లక్ష్యాన్ని సాధించడంలో కొత్త విశ్వాసం శక్తిని నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు . దేశ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన రోడ్...
error: Content is protected !!