Sarkar Live

Privacy Policy

WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు
State

WhatsApp governance | ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్.. వినూత్నంగా పౌర‌సేవ‌లు

WhatsApp governance : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సౌలభ్యం కోసం అనేక వినూత్న విధానాలను తీసుకొస్తోంది. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ (WhatsApp governance) అనే కొత్త పరిపాలనా విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పౌరసేవలను అత్యంత వేగంగా, పారదర్శకంగా అందించాల‌న్న‌దే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ (AP govt) ముఖ్యోద్దేశం. WhatsApp governance లో ఎన్ని సేవ‌లు? WhatsApp governance in AP : వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమం ద్వారా ప్రజలు 161 రకాల సేవలను పొందొచ్చు. దేవదాయ(Endowment Deportment), ఇంధనం, ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC), రెవెన్యూ, మునిసిపాలిటీ తదితర విభాగాల సేవలు అందుబాటులో ఉంటాయి. పౌరులు తమ మొబైల్ ఫోన్ నుంచే తేలికగా సేవలను పొందేలా ఈ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. ప్రభుత్వానికి నేరుగా సమస్యలను ద‌ర‌ఖాస్తులు, విజ్ఞాప‌ణ‌ల ద్వారా తెలియజేసే వీలుంటుంది. వాటిని అధికారులు...
Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు
State

Yadagiri Gutta | యాద‌గిరిగుట్టకు మ‌హ‌ర్ద‌శ‌.. టీటీడీ త‌ర‌హాలో యాద‌గిరి ఆల‌య‌బోర్డు

Yadagiri Gutta Temple : తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ‌ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి (Yadagiri Gutta) ఆల‌యానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. త్వ‌ర‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తరహాలో ప్ర‌త్యేక‌ బోర్డు ఏర్పాటుకు వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈమేర‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారుల‌ను కీల‌క ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర‌ మంత్రులు దేవాదాయ‌శాఖ అధికారులతో క‌లిసి స‌మీక్షించారు. యాద‌గిరిగుట్ట బోర్డు నియామ‌కపు నిబంధ‌న‌ల‌పై ముఖ్యమంత్రి అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ఏర్పాటు కోసం రూపొందించిన ముసాయిదాలో ప‌లు మార్పుల‌ను సూచించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో మాదిరిగానే యాద‌గిరిగుట్ట ల‌క్ష్మిన‌ర‌సింహ స్వామి ఆల‌యం (Yadadri LakshmiNarasimha swami temple ) స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాల‌ని, ఆల‌య ప‌విత్ర‌తకు ఏమ...
Khaidi 2 | ఖైదీ 2 లో ఆమె హీరోయినా…అదిరిపోతుంది..
Cinema

Khaidi 2 | ఖైదీ 2 లో ఆమె హీరోయినా…అదిరిపోతుంది..

ఐదు సంవత్సరాల క్రితం లోకేష్ కనకరాజు (lokesh kanagaraj) డైరెక్షన్లో కార్తీ (Karthi) హీరోగా వచ్చిన ఖైదీ (Khaidi 2) మూవీ ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. కార్తీ కెరీర్ లోనే చెప్పుకోదగ్గ సినిమాగా మిగిలిపోయిన ఈ మూవీ చూసిన వాళ్లందరూ దీనికి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ మూవీని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆడియన్స్ సీట్లకు అతుక్కుపోయేలా తెరకెక్కించారు. అంతలా థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ను రాసుకొని తెర పైకి తీసుకొచ్చారు. ఖైదీ మూవీతోనే లోకేష్ కనకరాజు అనే డైరెక్టర్ పేరు అందరికీ తెలిసింది. తను తర్వాత తీసిన సినిమాలు కూడా అంతే భారీ విజయాలను అందుకున్నాయి. విక్రమ్, లియో, మాస్టర్ లాంటి సినిమాలతో కోలీవుడ్లో లోకేష్ కనకరాజు పేరు మార్మోగిపోయింది. తన నుండి సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఆ మూవీ అప్డేట్స్ గురించి ఎదురు చూస్తూనే ఉంటారు. ఒక సినిమాలోని క్యారెక్టర్ లను మరొక స...
Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం
Crime

Warangal : పాకిస్తాన్ టెర్రరిస్టులతో వరంగల్‌ కు లింకు.. నిందితుడి అరెస్టుతో కలకలం

వరంగల్: ఓరుగల్లులో (Warangal)లో ఉగ్రవాదుల (Terrorists) కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నగరానికి చెందిన వ్యక్తికి పాకిస్తాన్ ఉగ్రవాదుల (Pakistan Terrorists)తో సంబంధాలు ఉన్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికల ప్రచారంతో వరంగల్ వాసుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. వరంగల్ జాన్‌పాకకు చెందిన జక్రియాకు పాకిస్తాన్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు జ‌క్రియాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న శ్రీలంకకు వెళ్తుండగా.. జక్రియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స‌మాచారం. కాగా, నిందితుడు జ‌క్రియా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అతనికి కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా అరెస్టు అయిన వ్యక్తి భారత్ ల...
Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు
Cinema

Ram Gopal Varma | ఈసారైనా రావ‌య్యా.. ఆర్జీవీకి పోలీసుల మ‌రో నోటీసు

Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మ‌రోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయ‌న‌కు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వ‌ర్మ రిప్ల‌య్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు. Ram Gopal Varma పై న‌మోదైన కేసు ఏమిటి? వర్మ తన 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట...
error: Content is protected !!