Sarkar Live

Privacy Policy

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!
Crime

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం ఇదే.!

మ‌హిళా కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య వికారాబాద్‌లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సాయిబాబా కాలనీకి చెందిన బసవరాజ్ హోంగార్డుగా పనిచేసి ఆరేళ్ల క్రితం మరణించాడు. అతడి మూడో కుమార్తె బలిజ దివ్య 2020వ బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. గత ఐదేళ్లుగా వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప‌రిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా బలిజ దివ్య మృతదేహం వద్ద ఒక సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రియమైన అమ్మ, నా కుటుంబసభ్యులు నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు నన్ను క్షమించండి. నా చావుకు ఎవరు కారణం క...
రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”
Fatafat_with_pr

రాజకీయాలకు ఒత్తిళ్లకు లొంగని సింగం… “ఒత్తిడి కాదు… చట్టమే ఫైనల్”

సీఐ విశ్వేశ్వ‌ర్‌తో ‘ఫటాఫట్’ ఇంటర్వ్యూ! రాజకీయ జోక్యాలు, పైస్థాయి ఒత్తిడులు.. ఇవేవీ ఆయన కర్తవ్య నిర్వహణ ముందు నిలవలేవు. "చట్టం ముందు అందరూ సమానమే" అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ప్రజల మన్ననలు పొందుతున్నారు సి.ఐ. డి. విశ్వేశ్వర్. అన్యాయాన్ని ఎదురిస్తూ, బాధితులకు అండగా నిలుస్తున్న ఆయన పనితీరుకు స్థానికులు 'గబ్బర్ సింగ్' అని పేరు పెట్టారు. విశ్వేశ్వర్ – ధైర్యం, నీతి నిజాయితీకి మారుపేరు. గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో చట్ట పరిపాలనకు కొత్త అర్థం తెచ్చారు. ఇటీవల తన కఠినమైన, నిష్పాక్షిక వైఖరితో ప్రజల్లో చర్చనీయాంశమయ్యారు. రాజకీయ ఒత్తిడులు, రాజకీయ జోక్యాలు ఎన్ని వచ్చినా “చట్టం ముందు అందరూ సమానమే” అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న ఆయన పనితీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.రాజకీయ ఒత్తిడులకు తలవంచని ఆయన ధైర్యసాహసం స్థానికుల్లో, పేద ప్రజలకు న్యాయం కోసం పో...
Khammam | 600 గుడిసెల తొలగింపు.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..
Crime, Khammmam

Khammam | 600 గుడిసెల తొలగింపు.. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్త‌త‌..

Khammam : ఖమ్మం నగర శివార్లలోని వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న వినోబా నవోదయ కాలనీలో అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేత చర్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. భూదాన్ భూముల్లో నివసిస్తున్న సుమారు 600 నిరుపేద కుటుంబాలను మంగళవారం ఉదయం భారీ పోలీసు బలగాల మోహరింపుతో ఖాళీ చేయించి ఇళ్లను కూల్చివేశారు.ఖమ్మం, కొత్తగూడెం మరియు పరిసర జిల్లాల నుంచి వందలాది మంది పోలీసులు, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. కూల్చివేసిన ఇళ్ల శిథిలాలను తరలించేందుకు మట్టి మూవర్లు, ట్రాక్టర్ ట్రాలీలు, మినీ ట్రక్కులను ఉపయోగించారు. 18 ఎకరాల భూమిలో.. అధికారుల సమాచారం ప్రకారం, సుమారు ఎనిమిదేళ్ల క్రితం గ్రామీణ పేదల సంఘం సహకారంతో భూదాన్ బోర్డుకు చెందిన 18 ఎకరాల భూమిలో ఈ కుటుంబాలు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపార...
Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..
State, warangal

Medaram Jatara 2026 : 3 కోట్ల మంది భక్తుల కోసం భారీ ఏర్పాట్లు..

మేడారం: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ మహాజాతర–2026 (Medaram Jatara 2026) కు ములుగు జిల్లా మేడారం సిద్ధమైంది. ఫిబ్రవరిలో జరగనున్న ఈ మహా వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మంత్రి సీతక్క మేడారంలోనే బస చేస్తూ, ప్రతి విభాగాన్ని నిశితంగా సమీక్షిస్తున్నారు. జాతరను సమర్థంగా నిర్వహించేందుకు మేడారం ప్రాంతాన్ని 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించారు. 21 శాఖలకు చెందిన 42,027 మంది అధికారులతో పాటు, 2,000 మంది ఆదివాసీ యువ వాలంటీర్లు సేవలందిస్తున్నారు.నెట్‌వర్క్ సమస్యలు తలెత్తకుండా 60 మొబైల్ టవర్లు (27 శాశ్వత, 33 తాత్కాలిక), 450 VHF సెట్లను ఏర్పాటు చేశారు. మేడారం జాతర 2026 - గణంకాలు అంశంవివరాలుభక్తుల అంచనాసుమారు 3 కోట్లువిధుల్లో సిబ్బంది42,027 మందిఆర్టీసీ బస్సులు4,000 (51,000 ట్రిప్పులు)మొబైల్ టవర...
Employees Insurance : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా: రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా షురూ!
State, Hyderabad

Employees Insurance : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ భరోసా: రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా షురూ!

Telangana Govt Employees Insurance 2026 : ప్రజా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని చాటిచెబుతూ, రెగ్యులర్ ఉద్యోగులందరికీ ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో భట్టి విక్రమార్క గారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారి వివరాలను వెల్లడించారు. ముఖ్యాంశాలు: బీమా మొత్తం: రూ. 1.02 కోట్లు (ప్రమాదవశాత్తు మరణిస్తే).లబ్ధిదారులు: రాష్ట్రంలోని 5.14 లక్షల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు.రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకర్లతో చర్చలు సఫలమయ్యాయి. జీతాల ఖాతాల (Salary Accounts) ఆధారంగా ఈ బీమా వర్తించనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం గానీ, ఉద్యోగులు గానీ ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలోనే సింగరేణి మరియు విద్యుత్ సంస్థల్లో ఈ తరహా బీమాను ప్రభుత్వం ప్రారంభించింది. సింగరేణిలో 38,000 మంది రెగ్యులర్ కార్మికులు ఉన్నారు. వి...
error: Content is protected !!