Sarkar Live

Privacy Policy

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..
State

TGSRTC | నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లలో సంబరాలు..

Hyderabad : టీజీ ఆర్టీసీ (TGSRTC )లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకం (Mahalakshmi sheme ) విజయవంతంగా అమలవుతుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటివరకు 200 కోట్ల మంది మహిళలు రూ.6700 కోట్ల విలువైన ప్రయాణాలు చేశారని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీకి మహిళా ప్రయాణికుల  రియంబర్స్మెంట్ చెల్లించిందని చెప్పారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాలక్ష్మి పథకం విజయవంతంలో భాగస్వాములైన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు,అధికారులు, ఇతర సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. TGSRTC సంబరాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి ఆర్టీసీ (TS RTC)లో 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్సు డిపోలు, 341 బస్ స్టేషన్ నేడు జరిగే కార్యక్రమాలు బస్ స్టేషన్...
Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..
State, Hyderabad

Special Trains | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్ నుంచి ప్ర‌త్యేక రైళ్లు..

South Central Railway | వచ్చే ఆగస్టు నెలలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని కీలక మార్గాల్లో 38 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్–తిరుపతి, రిటర్న్ సర్వీసులు రైలు నంబర్ 07009 జూలై 31 నుంచి ఆగస్టు 28 వరకు ప్రతి గురువారం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07010 ఆగస్టు 1 నుంచి 29 వరకు శుక్రవారం తిరుపతి నుండి సికింద్రాబాద్‌కు నడుస్తుంది. కాచిగూడ–నాగర్​సోల్​ స్పెషల్ ట్రైన్​ నంబర్ 07055 ఆగస్టు 7, 28 మధ్య గురువారం కాచిగూడ నుంచి నాగర్సోల్‌కు బయలుదేరుతుంది. రైలు నంబర్ 07056 ఆగస్టు 8 నుండి 29 వరకు శుక్రవారం నాగర్సోల్ నుండి కాచిగూడకు తిరిగి వస్తుంది. నాందేడ్-తిరుపతి వారాంతపు రైళ్లు రైలు నంబర్ 07015 ఆగస్టు 2 నుండి ఆగస్టు 30 వరకు నాందేడ్ నుండి తిరుపతికి ప్రతి శనివ...
Avatar 3 | అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ – ట్రైలర్ డేట్ కూడా వచ్చేసింది!
Cinema

Avatar 3 | అవతార్ 3 ఫస్ట్ లుక్ రిలీజ్ – ట్రైలర్ డేట్ కూడా వచ్చేసింది!

Avatar 3 release date | జేమ్స్ కెమెరూన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంటుంది.. ఆయ‌న తీసిన‌ మూవీలు హాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా భారీ కలెక్షన్స్ కొల్ల‌గొడ‌తాయి. రాంబో, టెర్మినేటర్, టైటానిక్, అవతార్ చిత్రాలతో దేశ‌విదేశాల్లోని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ను ఒక ఊపు ఊపేశాడు. అవతార్ తర్వాత అవతార్ 2 తీసుకోవడానికి 13 ఏళ్లు ప‌ట్టింది. ఇంత‌కుముందు వ‌చ్చిన‌ అవతార్ ద వే ఆఫ్ వాటర్ భార‌త్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు అవతార్ సిరీస్ నుంచి రెండు చిత్రాలు రాగా, ఇప్పుడు మూడో సినిమా రాబోతుంది. గత రెండు సినిమాల మాదిరి అవతార్ 3 (Avatar 3) ని కూడా ఈ సంవ‌త్స‌రం డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జేమ్స్ కెమెరాన్ ఈ సారి మునుపెన్నడి చూడని పండోరాను చూపిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్నహాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం మార్వెల్ ‘ఫెంటాస్టిక్ ఫ...
Jagdeep Dhankhar Resign | ఉప రాష్ట్రపతి రాజీనామా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం
National

Jagdeep Dhankhar Resign | ఉప రాష్ట్రపతి రాజీనామా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య పరిణామం

Jagdeep Dhankhar Resign | న్యూదిల్లీ : భారత ఉప రాష్ట్రపతి ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్ల భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగదీప్ ధంఖర్ తన రాజీనామాలో తెలిపారు. ఆగస్టు 2022లో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టిన జగదీప్ ధంఖర్ ప్రస్తుతం 74 సంవత్సరాలు. జగదీప్ ధంకర్ ఎందుకు రాజీనామా చేశారు? జగదీప్ ధంఖర్ మాట్లాడుతూ- "ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడానికి, వైద్యుల స‌ల‌హా మేర‌కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (A) ప్రకారం నేను తక్షణమే భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నాను. నా పదవీకాలంలో మాకు ఉన్న అచంచలమైన మద్దతుకు భారత రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు. రాజీనామా లేఖలో ఏమి రాశారు? జగదీప్ ధంఖర్ ( Jagdeep Dhankhar ) తన రాజీనామా లేఖలో, ధంఖర్ ఇలా రాశారు- "గౌరవనీయులైన ప్రధానమంత్రికి, గౌరవనీయులైన మంత్రి మ...
Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..
State, Hyderabad

Harish Rao | ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ పాల‌న‌కు ఇదే నిద‌ర్శ‌నం.. : మాజీ మంత్రి హ‌రీష్ రావు ఫైర్‌..

48 గంటల్లో 4 ఫుడ్ పాయిజన్ ఘటనలు.. కాంగ్రెస్ పాలనపై హరీశ్ రావు ఆగ్రహం గురుకులాలు, హాస్ట‌ళ్ల‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (MLA Harish Rao) ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్, నాగల్ గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్.. ఇలా 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనాలు అని హ‌రీష్ రావు విమర్శించారు. 48 గంటల్లో 4 ఘటనలు: సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం నాగల్‌గిద్ద మోడల్ పాఠశాల నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామం గురుకుల పాఠశాల భద్రా...
error: Content is protected !!