Sarkar Live

Privacy Policy

శాయంపేటలో ‘కుడా’ భారీ వెంచర్: స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు సిద్దమైన రైతులు – KUDA Mega Venture
State, warangal

శాయంపేటలో ‘కుడా’ భారీ వెంచర్: స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు సిద్దమైన రైతులు – KUDA Mega Venture

KUDA Mega Venture Shayampet Haveli | ​వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) సరికొత్త, భారీ లేఅవుట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతిష్టాత్మక మెగా టెక్స్‌టైల్ పార్క్‌(Kakatiya Mega Textile Park)కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని కుడా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో సాగే ఈ మెగా వెంచర్ స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊపునిస్తోంది. ​స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు ​సాధారణంగా ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ అనగానే రైతుల నుంచి వ్యతిరేకత రావడం చూస్తుంటాం. కానీ, శాయంపేట హవేలి (Shayampet Haveli)లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కుడా లేఅవుట్ వల్ల తమ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో తమకు దక్కే వాటా ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని గ్రహించిన స్థానిక రైతులు.. ఈ వ...
పూనకాలు తెప్పిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్: ‘రగ్గడ్’ ఊరమాస్ లుక్‌లో రామ్ చరణ్.. – Peddi Movie Trailer
Cinema

పూనకాలు తెప్పిస్తున్న ‘పెద్ది’ ట్రైలర్: ‘రగ్గడ్’ ఊరమాస్ లుక్‌లో రామ్ చరణ్.. – Peddi Movie Trailer

Ram Charan Peddi Movie Trailer | టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ చిత్ర ట్రైలర్ ఎట్టకేలకు విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. రిలీజైన క్షణం నుంచే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం, రెండుసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో చిత్ర బృందం ఘనంగా విడుదల చేసింది. ఇందుకోసం ‘పెద్ది’ టీమ్ ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ముంబైకి విమానంలో వెళ్ళింది. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్, ఈ కథాంశం ఎలా ఉండబోతోందనే దానిపై ప్రేక్షకులకు ఒక స్పష్టమైన సూచన ఇచ్చ...
​ధాన్యంలో కోత.. అధికారులకు మేత!
Special Stories

​ధాన్యంలో కోత.. అధికారులకు మేత!

​రైతులకు నష్టం.. మిల్లర్లకు లాభం ​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువుదోపిడీ ​మిల్లర్లతో కుమ్మక్కైన నిర్వాహకులు, అధికారులు ​పట్టించుకోని యంత్రాంగం.. కన్నీరు పెడుతున్న అన్నదాత ​Paddy Procurement Scam | ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ/పీఏసీఎస్) అడుగడుగునా దోపిడీ సాగుతోంది. "ధాన్యంలో కోత.. అధికారులకు మేత" అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాలుకు 40.700 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉండగా, తాలు, తరుగు, తేమ పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతు గొంతు కోస్తున్నారు. ​క్వింటాలుకు 2 నుండి 5 కిలోల కోత! ​ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను కాంటా వేసే సమయంలోనే తరుగు పేరుతో క్వింటాలుకు 2 నుండి 5 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు...
​టార్గెట్ 2034: రేవంత్ రెడ్డి ‘ఢిల్లీ’ ప్లాన్!
Special Stories

​టార్గెట్ 2034: రేవంత్ రెడ్డి ‘ఢిల్లీ’ ప్లాన్!

​రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యం.. జాతీయ రాజకీయాలపై సీఎం హాట్ కామెంట్స్ ​తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యూహాత్మక నేత. ఆయన వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే సృష్టిస్తుంది. తాజాగా ఒక మీడియా కాన్‌క్లేవ్‌లో తన పొలిటికల్ ఫ్యూచర్ మ్యాప్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తాను ఎల్లకాలం తెలంగాణ సీఎం సీటుకే పరిమితం కానని, 2034 నాటికి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను, ప్రత్యర్థి పార్టీల్లో సరికొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి. ​పదేళ్ల సుస్థిర పాలన.. ఆపై జాతీయ యవనికపైకి! ​రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో (Goal-orien...
ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో భర్త ఒప్పందం!
Crime

ఇంటి అద్దె కట్టలేక భార్య, కుమార్తెపై అత్యాచారానికి యజమానితో భర్త ఒప్పందం!

Morbi Gujarat Crime Landlord Rape | కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. ఆర్థిక ఇబ్బందుల నెపంతో ఇంటి అద్దె బకాయిలు మాఫీ చేయించుకునేందుకు, తన భార్య మరియు మైనర్ కుమార్తెను ఇంటి యజమాని కామవాంఛకు బలిపెట్టాడు. గుజరాత్‌లోని మోర్బిలో వెలుగుచూసిన ఈ అత్యంత హేయమైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. వలస వచ్చిన కుటుంబంలో దారుణం పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని సురేంద్రనగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం ఆరు నెలల కిందట మోర్బి నగరానికి వలస వచ్చింది. అక్కడ నెలకు రూ. 2,000 కిరాయికి ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ వ్యక్తి గత నాలుగు నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేకపోయాడు. దీంతో అద్దె బకాయిలు పేరుకుపోయాయి. అద్దె బకాయిల కోసం అమానుష ఒప్పందం ఈ నేపథ్యంలో, పెరిగిపోయిన అద్దె బకాయిలను మాఫీ చేయడం కోసం ఆ వ్యక్తి ఇంటి యజమానితో ఒక అమానుష...
error: Content is protected !!