Sarkar Live

Privacy Policy

chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్
National

chhattisgarh : మావోయిస్టులకు భారీ షాక్

23 మంది మహిళా మావోయిస్టులు సహా 103 మంది మావోయిస్టుల లొంగుబాటు Chhattisgarh Naxal News : ఛత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టు (Maoists ) ఉద్యమంపై భద్రతా దళాలు మరో కీలక విజయం సాధించాయి. శుక్ర‌వారం 103 మంది మావోయిస్టులు పోలీసుల‌కు లొంగిపోయారు. వీరిలో 23 మంది మహిళలు ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ అభ‌యార‌ణ్యం మావోయిస్టుల కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా ఉంది. కానీ ఇటీవల భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేపట్టిన యాక్ష‌న్ ప్లాన్‌, అవగాహన కార్యక్రమాలు, పునరావాస పథకాలు మావోయిస్టుల ఆలోచ‌న‌ల్లో గ‌ణ‌నీయ‌మైన‌ మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్ర‌మంలోనే భారీ స్థాయిలో న‌క్స‌లైట్లు లొంగిపోతున్నారు. లొంగిపోయిన 103 మంది మావోయిస్టుల్లో 49 మందిపై రూ.1.06 కోట్లకు పైగా రివార్డు ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి, భద్రతా దళాలకు పెద్ద విజయంగా చెప్ప‌వ‌చ్చు.లొంగుబాటుతోపాటు పునరావాసం, ప్రధాన స్రవంత...
సినిమా రివ్యూ: కాంతార — చాప్టర్ 1 – Kantara Chapter 1 Movie Review
Cinema

సినిమా రివ్యూ: కాంతార — చాప్టర్ 1 – Kantara Chapter 1 Movie Review

Kantara Chapter 1 Movie Review | రిషబ్ శెట్టి పీరియాడికల్ జానపద యాక్షన్ థ్రిల్లర్ "కాంతార: చాప్టర్ 1" భారతీయ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించింది. "కాంతార: ఎ లెజెండ్ - చాప్టర్ 1" ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇది 2022 బ్లాక్‌బస్టర్ "కాంతార"కి ప్రీక్వెల్. ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ ప్రకారం, ఈ చిత్రం ఇప్పటివరకు అంచనా వేసిన రూ. 4.48 కోట్లు వసూలు చేసింది (ఉదయం షోల గణాంకాలతో సహా). తొలి అంచనాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజున నికరంగా రూ. 14-15 కోట్ల వరకు వసూలు చేయవచ్చని, దసరా హాలిడే స్పాట్ బుకింగ్‌లు వాక్-ఇన్‌లు కలెక్షన్‌లను మరింత పెంచుతాయని భావిస్తున్నారు, మరో నివేదిక మరింత బలమైన ఓపెనింగ్‌ను అంచనా వేసింది. వారి అంచనాల ప్రకారం, కాంతార చాప్టర్ 1 భారతదేశంలో మొదటి రోజు రూ. 40-45 కోట్ల నికర వసూళ్లను రాబట్టవచ్చు, కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఇది మొదటి స్థానంలో ఉంది, ...
Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
State, Hyderabad

Kaleshwaram Project : కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ స‌ర్కారు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరంలో దెబ్బతిన్న ముఖ్య‌మైన‌ బ్యారేజీలను పున‌రుద్ధ‌రించాల‌ని రాష్ట్ర‌ ప్రభుత్వం ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టులోని కీల‌క‌మైన‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అవసరమైన కొత్త డిజైన్లను రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి కంపెనీల‌ నుంచి ఆహ్వానానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ క్రమంలో జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) దర్యాప్తు ఆధారంగా పునరుద్ధరణ చేయాలని నిర్ణయించింది. ఇక, వచ్చిన డిజైన్‌ టెండర్లను ప్రభుత్వం సీల్డ్‌ కవర్‌లో ఉంచుతుంది. ఈనెల 15న టెండర్లను ప్రభుత్వం తెరువ‌నుంది.కాగా, కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ఈవోఐ పిలవాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా గత నెల 19న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత కేవలం రెండు వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్‌ను ఎంపిక చే...
రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
State, warangal

రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha

Dasara Ravanavadha 2025 | వ‌రంగ‌ల్ : విజయదశమి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న‌ గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ‌ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...
ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card
State, Sangareddy

ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలి – Congress Baki Card

ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ ప్రతి మహిళకు బాకీ పడ్డ 44 వేల ఇచ్చి ఓట్లు అడగాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్ సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల స‌ర్కార్ లైవ్, సిద్ధిపేట‌ : సిద్దిపేట (Siddipet) క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish Rao) కాంగ్రెస్ బాకీ కార్డు ( Congress Baki Card)ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిందో ఇంటింటికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమేం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కొక్క రైతుకు ఎంత బాగి పడింది? ఒక్కో ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామ‌ని తెలిపారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి బాకీ కార్డు ( Congress Baki Card) పంపిణీ చేయాల‌ని...
error: Content is protected !!