Sarkar Live

Privacy Policy

బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules
Business

బ్యాంకింగ్‌, పోస్ట‌ల్‌, గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు రైలు టికెట్ బుకింగ్, పొదుపులపై వడ్డీ… అక్టోబర్ 1 నుండి ఎన్నో మార్పులు తెలుసుకోండి.. – October 1 2025 rules

October 1 2025 rules | అక్టోబర్ 1, 2025 నుండి దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాలను ప్రభావితం చేసే పలు ఆర్థిక, సాంకేతిక, సేవల మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, రైల్వే టికెటింగ్, NPS పెట్టుబడులు, చిన్న పొదుపు పథకాలు, LPG ధరలు, UPI చెల్లింపులు, స్పీడ్ పోస్ట్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో కొత్త నియమాలు అమలు కానున్నాయి. ఆధార్ లింక్డ్ ట్రైన్ టికెట్ బుకింగ్ అక్టోబర్ 1 నుండి, భారతీయ రైల్వేలు రిజర్వేషన్ విండోలోని మొదటి 15 నిమిషాల పాటు ఆధార్-లింక్డ్ IRCTC ఖాతాల ద్వారా మాత్రమే ప్రయాణీకుల టికెట్ బుకింగ్‌లను అనుమతిస్తాయి. కొత్త నియమం IRCTC వెబ్‌సైట్, దాని మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఆన్‌లైన్ రైలు బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో, ఆధార్-ధృవీకరించబడిన వారు, అంటే వారి IRCTC ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారు మాత్రమే రైలు టిక్కెట్లను బుక్ ...
దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025
LifeStyle, Cultural

దుర్గాష్టమి రోజున‌ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి. – Happy Durga Ashtami Wishes 2025

Happy Durga Ashtami Wishes 2025 : దేవీ న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి దుర్గాష్టమి, దీనిని మహాష్టమి అని కూడా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ప్ర‌జ‌లు ఈ ప‌ర్వదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు. 2025 లో, దుర్గాష్టమిని సెప్టెంబర్ 30, మంగళవారం నాడు శారదియ నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజుగా జరుపుకుంటారు. ఈ రోజు దుర్గాదేవి మరొక అవతారమైన మహాగౌరికి ప్ర‌త్యేక‌మైన‌ది. తొమ్మిది రోజుల వేడుకలలో అష్టమి అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. 15 మహా దుర్గాష్టమి శుభాకాంక్షలు (Happy Durga Ashtami Wishes 2025) 1🙏 దుర్గాష్టమి శుభాకాంక్షలు 🙏🌸అమ్మవారి ఆశీర్వాదం మీ జీవితాన్ని ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందాలతో నింపుగాక. 🔱 2 🌺 శుభ దుర్గాష్టమి 🌺శక్తి స్వరూపిణి అమ్మవారి కరుణతో మీ జీవితం విజయాలతో మెరవాలి. ✨ 3 🔱 జయ జయ మహాదుర్గే! 🔱దుర్గాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు 🙏🌼 4 🌸 దు...
State, Hyderabad

స్థానిక ఎన్నికల షెడ్యూల్ పూర్తి వివ‌రాలు ఇవే.. ఎలక్షన్స్ – Local Body Elections

Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధ‌మైంది. అక్టోబర్‌ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొద‌ట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్‌ ఎన్నికలను మూడు దశల్లో జరిపించ‌నున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమ‌వారం ప్రకటించారు. అక్టోబర్‌ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్‌, అదే నెల 27న రెండో విడుత పోలింగ్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. అక్టోబర్‌ 17న సర్పంచ్‌ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్‌ విడుదల చేయ‌నున్నారు. అక్టోబర్‌ 31న సర్పంచ్‌ ఎన్నికల తొలి విడుత పోలింగ...
హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway
State, AndhraPradesh

హైద‌రాబాద్-విజ‌య‌వాడ 8లైన్ల ర‌హ‌దారిపై కీల‌క అప్‌డేట్‌ – Hyderabad Vijayawada expressway

Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్‌లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు ప‌డుతున్న ఇరురాష్ట్రాల ప్ర‌యాణికుల‌కు ఇది భారీ ఊర‌ట ల‌భించ‌నుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్‌స్పాట్‌లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించ‌నున్న‌ట్లు మంత్రి కోమ‌టిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు. కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకుకొత్త రహదారి పూర్తయిన తర్...
తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede
National

తమిళనాడు కరూర్‌లో విషాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య‌ – Tamil Nadu Karur stampede

Tamil Nadu Karur stampede : శ‌నినివారం (సెప్టెంబర్ 27) తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి చేరింది. చెన్నై నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరూర్‌లోని వేదిక వద్ద మధ్యాహ్నం నుండి భారీ సంఖ్యలో గుమిగూడిన ప్ర‌జ‌లను ఉద్దేశించి విజయ్ ప్రసంగిస్తుండగా, రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. టీవీకే నాయకుడు, స్టార్ హీరో జోసెఫ్‌ విజ‌య్ చూడటానికి వారు గంటల తరబడి వేచి ఉన్నారు. తన ప్రచార వాహనంపై నుంచి ప్రసంగిస్తున్న విజయ్, ప్రజలు మూర్ఛపోతున్నారని, పడిపోతున్నారని గమనించి చాలా మంది కార్మికులు కేక‌లు వేయ‌డంతో తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. ఇంతలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని సమీక్షించడానికి సచివాలయంలో రాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి వి...
error: Content is protected !!