Sarkar Live

Privacy Policy

TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్
State, AndhraPradesh

TTD : తిరుమలలో యాచకులు, అనధికార వ్యాపారులపై ప్రత్యేక డ్రైవ్

త్వ‌ర‌లో బ్రహ్మోత్సవాల నేప‌థ్యంలో ముందస్తు భద్రతా చర్యలు తిరుమల: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు తిరుమలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను (Tirumala Brahmotsavam 2025) దృష్టిలో ఉంచుకుని, టిటిడి (TTD) చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, టిటిడి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు, ఆరోగ్య విభాగం సిబ్బంది, తిరుమల పోలీసులతో కలిసి తిరుమలలో అనధికార వ్యక్తులు, యాచకులను ఇక్క‌డి నుంచి పంపించేందుకు (Beggars Eviction) ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. కల్యాణకట్ట, SV షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలోని షెడ్లలో చాలా కాలంగా ఉంటున్న యాచకులు, అక్రమ వ్యాపారులను తిరుమల నుంచి బహిష్కరించారు. పోలీసులు, TTD విజిలెన్స్, హెల్త్ & శానిటేషన్ అధికారులు ఎటువంటి పర్మిట్లు లేకుండా వ్యాపారం చేస్తున్న 82 మంది అనధికార వ్యాపారులను, ఇక్కడ చాలా...
‘Mirai’ మూవీ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ – 100 కోట్లకు చేరువలో!
Cinema

‘Mirai’ మూవీ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ – 100 కోట్లకు చేరువలో!

కొన్ని రోజులు క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన‌ 'మిరాయ్' (Mirai) సినిమాపై వీక్ష‌కుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. కలెక్షన్ల వ‌ర్షం సైతం కురుస్తోంది. మొదటి రోజు ఓ మాదిరి వసూళ్లు అందుకున్న Mirai చిత్రం.. రెండు, మూడో రోజు మాత్రం భారీగానే వసూళ్లు సాధించింది. ఇక వీకెండ్ పూర్తయ్యేసరికి ఆశించిన‌దాని కంటే ఎక్కువ క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది. ఇంతకీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయి? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. హనుమాన్ ఘ‌న విజ‌యం త‌ర్వాత‌ తేజ సజ్జా చేసిన 'మిరాయ్ కి మొద‌టి నుంచే ఎంతో హైప్ ఏర్పడింది. కంటెంట్ పరంగా కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. ఓవరాల్‌గా విజువల్స్ పరంగా అన్ని వ‌ర్గాల‌ను ఆకట్టుకోవడంతో పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. తొలిరోజు రూ.27.20 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు రూ.55.60 కోట్లకు చేరింది. ఇక ఆదివారం ...
గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025
Business

గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్స్‌లో టీవీలు, స్మార్ట్ ఫోన్ లపై 40% వరకు తగ్గింపు – Amazon Great Indian Festival 2025

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 (Amazon Great Indian Festival 2025) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 23 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఈ ద‌స‌రా, దీపావ‌ళి పండుగల‌కు ముందుగానే, కంపెనీ సెప్టెంబర్ 13 నుండి కొత్త సేల్స్ లోని ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అమెజాన్ ఫెస్టివల్ సేల్ కోసం ఈ ప్రారంభ డీల్స్ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలతో సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ సంవత్సరం, అమెజాన్ తన వినియోగదారులకు AI- ఆధారిత షాపింగ్ అనుభవాన్ని కూడా ప్రవేశపెడుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు అన్ని డీల్స్‌కు 24 గంటల ముందుగానే యాక్సెస్ పొందుతారు. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లతో కూడిన ప్రత్యేక "ప్రైమ్ ధమాకా" ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ సంవత్సరం ఫెస్టివల్ సేల్ సందర్భంగా 1,00,000 కంటే ఎక్కువ ఉత్పత్తులు తమ అత్యల్ప ధరలకు లభిస్తాయని కంపెన...
Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?
State, Nalgonda

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao ) విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...
సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline
State, Karimnagar

సిరిసిల్లకు చేరుకున్న రైల్వే లైన్ – విజయవంతమైన ట్రయల్ రన్ – Sircilla Vemulawada Railway Lline

Sircilla Vemulawada Railway Lline : ఎన్నో ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే లైన్ ఎట్టకేలకు సిరిసిల్ల జిల్లా (Rajanna sircilla district )కు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం రైల్వే అధికారులు సిద్దిపేట (Siddipet) శివార్లలోని నర్సాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పెద్దకోడూరు, చిన్నకోడూరు, మాచాపూర్ గ్రామాల మీదుగా మందపల్లి వరకు విజయవంతమైన ట్రయల్ రన్ నిర్వహించారు. మనోహరాబాద్-కొత్తపల్లి (Manoharabad Kothapalli Line ) రైల్వే ప్రాజెక్ట్ 162 కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. ఈ రైల్వేలైన్‌కు ₹1,162 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచ‌నా వేసింది. ఇందు కోసం ₹350 కోట్లు కేటాయించింది. వీటిలో గత బడ్జెట్ నుంచి ₹165 కోట్లు ఉన్నాయి. మనోహరాబాద్-సిద్దిపేట విభాగం ఇప్పటికే పూర్తయింది. ఇప్పుడు సిద్దిపేట-సిరిసిల్ల‌ మార్గంలో ట్రయల్ రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ లైన్ త్వరలో తంగెళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చేరుకుంటుందని రైల...
error: Content is protected !!