Sarkar Live

Day: April 17, 2026

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..
State

Boiled Rice | 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ సేకరించండి! కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నపం..

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి భారీ ఎత్తున బాయిల్డ్ రైస్ సేకరించాలని, పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణ తెలంగాణలో యాసంగి (Rabi) పంట బాయిల్డ్ రైస్ (Boiled Rice ) మిల్లింగ్‌కు ఎంతో అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఈ యాసంగి సీజన్‌లో తెలంగాణలో సుమారు 90 ఎల్ఎంటీ (LMT) ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (5% నూకతో), 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ (10% నూకతో) సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కేంద్రం స్పంద...
ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
Crime

ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

అవినీతి అధికారుల వేటలో తెలంగాణ ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. పనులు పూర్తి చేసినా, బిల్లులు ఆపేసి వేధిస్తున్న తీరుపై విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే..? హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ (Storm Water Drain) నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (M-Book) లో వివరాలు నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుసుం సుధాకర్ రెడ్డి చక్రం తిప్పాడు. పని పూర్తి చేసినందుకు 'ఆఫీస్ ఫేవర్' కింద రూ. 50,000 లంచం ఇవ్వాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా...
అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం!  – Minister Seethakka Journey
Special Stories

అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం! – Minister Seethakka Journey

Minister Seethakka Journey | "ఒకప్పుడు అడవి మార్గాల్లో అన్యాయంపై తుపాకీ ఎక్కుపెట్టిన చేతులు.. నేడు అవే అడవి బిడ్డల భవిష్యత్తును మార్చే కలం పట్టాయి. నక్సలైట్ నుంచి న్యాయవాదిగా, పీహెచ్‌డీ స్కాలర్‌గా, ప్రజా నాయకురాలిగా, నేడు రాష్ట్ర మంత్రిగా ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, ములుగు ముద్దుబిడ్డ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానంపై సర్కార్ ప్రత్యేక కథనం." ​బాల్యం ‌‌– పోరాట పథం ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలోని ఒక సాధారణ ఆదివాసీ కోయ కుటుంబంలో 1971, జూలై 9న ద‌న‌స‌రి అన‌సూయ జన్మించారు. చిన్నతనంలోనే గిరిజనుల కష్టాలను, సామాజిక అన్యాయాలను కళ్లారా చూసిన ఆమె, వాటిని ఎదిరించడానికి 14 ఏళ్ల వయసులోనే (1987లో) జనశక్తి నక్సల్ గ్రూపులో చేరారు. అడవిలో దళ కమాండర్‌గా దాదాపు 11 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపిన అన‌సూయ‌ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ...
error: Content is protected !!