Sarkar Live

Day: May 4, 2026

వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!
Crime

వరంగల్‌లో భారీ ‘బ్లాక్ మనీ’ ముఠా గుట్టురట్టు: ఎనిమిది మంది అరెస్టు!

అమాయక ప్రజలకు ఆశ చూపి తక్కువ డబ్బుకు ఎక్కువ మొత్తంలో కరెన్సీ ఇస్తామంటూ మోసం చేస్తున్న అంతర్ జిల్లా ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ నోట్లను ముద్రించే ముగ్గురితో పాటు, 'బ్లాక్ పేపర్' మాయాజాలంతో మోసం చేసే మరో ఐదుగురిని టాస్క్‌ఫోర్స్ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ​ఏమిటీ మాయాజాలం? ​ఈ ముఠా ప్రధానంగా రెండు పద్ధతుల్లో మోసాలకు పాల్పడేది. ​కలర్ ప్రింటింగ్: ల్యాప్‌టాప్‌లు, కలర్ ప్రింటర్ల సహాయంతో ₹100 నోట్లను ముద్రించి మార్కెట్లో చలామణి చేయడం. ​బ్లాక్ పేపర్ మోసం (1:3 ఆఫర్): అసలు ₹500 నోట్లకు కెమికల్స్ పూసి నల్లగా మార్చి, తిరిగి వాటిని శుభ్రం చేసి చూపడం ద్వారా బాధితులను నమ్మించేవారు. తీరా డబ్బులు తీసుకున్నాక, కేవలం నల్ల కాగితాల కట్టలను ఇచ్చి పరారయ్యేవారు. ​స్వాధీనం చేసుకున్న సొత్తు: ​నగదు: ₹1,48,000 అసలు కరెన్సీ. ​పరికరాలు: ల్యాప్‌టాప్‌లు, ప్రింటర్ల...
​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు
warangal

​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ను ఐనవోలు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి సీనియర్ నాయకులు భాస్కర్ తో కలిసి ఆడెపు విక్రమ్ మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 1100 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, కాకతీయుల కళావైభవం ఉట్టిపడే ఐనవోలు ఆలయాన్ని వారసత్వ సంపద (Heritage Site) గా గుర్తించాలని మంత్రికి విన్నవించారు. దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు విక్రమ్ తెలిపారు.రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని మంత్రి సూచించారు....
error: Content is protected !!