Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌
Special Stories

KCR key decision : BRS వరుస ప‌రాజ‌యాలు.. దిద్దుబాటు చ‌ర్య‌లపై కేసీఆర్ ఫోక‌స్‌

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. వరుస ప‌రాజ‌యాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుక‌బ‌డిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్‌, మునిసిప‌ల్ ఎన్నికల్లో ఓటములను చ‌వి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ (Jubilee Hills by-election result)లోనూ అదే ప‌రిస్థితి ఎదురైంది. వరుస పరాజయాలకు కార‌ణాలు ఇవేనా? రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్ర‌జాద‌ర‌ణ పొందింది. సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. ...
Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!
State

Bihar Election Results : మ‌ళ్లీ సీఎంగా నితీష్‌కుమార్‌- బిహార్ ఎన్నికల్లో NDA ఘ‌న విజ‌యం!

Bihar Election Results : బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతున్నాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (The National Democratic Alliance (NDA) విజ‌యం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 243 నియోజకవర్గాల్లో 204 స్థానాల్లో NDA ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో NDA పున‌ర్‌వైభ‌వం దిశ‌గా న‌డుస్తోంద‌ని తెలుస్తోంది. నితీష్ కుమార్ (Nitish Kumar) మ‌రోసారి సీఎం (Chief Minister) కానున్నారనే సంకేతాలు అందుతున్నాయి. వ‌రుస‌గా ఐదోసారి ఆయ‌న ముఖ్య‌మంత్రి పీఠం ఎక్క‌బోతున్నారని బిహార్ ఎన్నిక‌ల ఫ‌లితాలు (Bihar Election Results) చెబుతున్నాయి. బిహార్‌లో ఇప్పటి వరకు అత్యధికకాలం ముఖ్యమంత్రిగా నితీష్ రికార్డు సృష్టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. Bihar Election Results : 2020 ఎన్నిక‌ల‌ కంటే మెరుగైన ఫ‌లితాలు సాయంత్రం 6 గంటల సమయానికి వచ్చిన ట్రెండ్స్ ప్రకారం 2020 ...
Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..
State, Hyderabad

Jubilee Hills ByElection | జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ వశం..

Jubilee Hills ByElection Results Congress Victory | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌ విజయం సాధించింది. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఆయన 24,658 ఓట్ల మెజార్టీ సాధించి జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు. పోస్టల్ బ్యాలెట్ నుంచే నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రారంభమై కౌంటింగ్ మొత్తం ముగిసే వరకు కొనసాగింది. ఏ ఒక్క దశలో కూడా ప్రత్యర్థులు నవీన్ యాదవ్‌ను అందుకోలేకపోయారు. మొత్తం పది రౌండ్ల లెక్కింపులో కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు ప‌డ్డాయి. చివరికి నవీన్ యాదవ్ 98,988 ఓట్లతో ముందంజలో నిలిచి, తన ప్రత్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాధించిన 74,259 ఓట్లపై భారీ ఆధిక్యం నెలకొల్పారు. కాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 17,061 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. డివిజన్‌వారీగ...
Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!
State, Hyderabad

Jubilee Hills Bypoll Results Live : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్‌..!

8వ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. Jubilee Hills Bypoll Results Live | జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ (Naveen Yadav) భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా ఎనిమిది రౌండ్లలోనూ ఆయనే ఆధిక్యంలోకొనసాగుతున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికి 23వేల ఓట్లకు పైగా లీడ్‌లో ఉన్నారు. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 101 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 96 ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 43, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతకు 25, బీజేపీ (BJP) అభ్యర్థి దీపక్‌రెడ్డికి 20 ఓట్లు లభించాయి. 8వ రౌండ్‌ రౌండ్‌లో కాంగ్రెస్‌కి 1,875 ఓట్ల ఆధిక్యం.. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 21,495 ఓట్ల ఆధిక్యం కైవ‌సం చేసుకుంది....
ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam
Special Stories

ధాన్యం (మాయం చేశారు) దింపుకుంటున్నారు..! – Hanumakonda Paddy Scam

పౌర సరఫరాల శాఖ కు 30 కి పైగా ఏసికెలు పెండింగ్ ధాన్యం కేటాయింపులు లేకుండానే ధాన్యం దిగుమతి Hanmakonda | ప్రభుత్వం పంపించిన ధాన్యాన్ని మారాడించి , బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో తిరిగి పంపించాల్సిన మిల్లర్ సుమారు 50 శాతానికి పైగా ప్రభుత్వానికి పెండింగ్ పెట్టి ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటె ఆ మిల్లుకు పౌరసరఫరాల శాఖ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎలాంటి (అలాట్మెంట్ )కేటాయింపులు చేయకున్న మిల్లులోకి తన ఇష్టానుసారంగా ధాన్యం దింపుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. 3 కోట్ల విలువైన ధాన్యం ఏమైనట్లు? హన్మకొండ జిల్లా (Hanumakonda District) భీమదేవరపల్లి మండలం (BheemadevaraPalli) మాణిక్యాపూర్ లో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లుకు2024-25 రబీ సీజన్ కు సంబందించి 3204 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది.సదరు మిల్లర్ మరాడించి 2146మెట్రిక్ టన్నుల బియ్యాన్ని(సీఎంఆర...
error: Content is protected !!