Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు
State

Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు

Kazipet station | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద కాజీపేట రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధిప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రయాణీకులకు సౌకర్యాల‌ను మెరుగుపరిచేందుకు చేప‌ట్టిన ప‌నులు ఇప్పటికే 40% పూర్తయ్యాయి. రూ. 24.45 కోట్ల వ్య‌యంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) చేప‌ట్టిన ఈప‌నులు ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ ..కాజీపేట స్టేష‌న్ ఎందుకు కీల‌కం..తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేష‌న్లు Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ .. Kazipet station Redevelopment Works : కాజీపేట రైల్వే స్టేష‌న్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.అలాగే స్టేష‌న్‌లోప‌ల రెండు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లతో కూడిన 12-మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌ల‌కు మెరుగులు దిద్ద‌డంతోపాటు వెయిట...
Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి
Crime

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆల‌యంలో ఈ రోజు జ‌రిగిన ల‌డ్డూ స‌మ‌ర్ప‌ణ‌ మ‌హోత్స‌వం (Laddoo Mahotsav)లో అప‌శ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవ‌డంతో ఆరుగురు మృతి చెందారు. మ‌రో సుమారు 50 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ? జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘ‌ట‌న‌ చోటు ...
CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..
State

CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..

CISF Jobs Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 1124 ఖాళీల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకు పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. CISF Jobs Notification ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం : 2025 ఫిబ్రవరి 3 |దరఖాస్తు ముగింపు : 2025 మార్చి 4 (11:59 PM)|(ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభమవుతుంది) అర్హతలు విద్యార్హత : అభ్యర్థులు మాట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు, ఇతర బోర్డులు జారీ చేసిన సర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ : హెవీ మోటార్ వెహికిల్స్ (HMV), లైట్ మోటార్ వె...
Ghar Wapsi | మాజీ ఎమ్మెల్యే ఘర్ వాపసీ..?
Special Stories

Ghar Wapsi | మాజీ ఎమ్మెల్యే ఘర్ వాపసీ..?

కారెక్కేందుకు సిద్దమైన మాజీ ఎమ్మెల్యే? రాష్ట్రంలో జోరుగా ప్రచారం.. ప్రచారానికి ఆజ్యం పోస్తున్న పర్యటనలు .. Ex MLA Ghar Wapsi in Telangana | కొన్నాళ్లు ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఉంటున్న ఓ మాజీ ఎమ్మెల్యే సడన్ గా రూటు మార్చనున్నారా? ఆయన త్వరలో కారెక్కేందుకు సిద్ధమయ్యారా? కాషాయ పార్టీని వీడి గులాబీ దళంలో చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అందుకే నియోజకవర్గంలో పర్యటనల స్పీడ్ పెంచారా? అంటే ఇప్పుడు ఆ నియోజవకర్గంలో ఎవరిని అడిగినా అవుననే సమాధానం వస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బిఆర్ఎస్ నుంచి కమలం పార్టీ(BJP)లో చేరిన సదరు మాజీ ఎమ్మెల్యే తిరిగి సొంతగూటికి చేరబోతున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ మాజీ ఎమ్మెల్యే" ఘర్ వాపసీ" (Ghar Wapsi) వార్తల్లో నిజమెంత, కాషాయ పార్టీని ఎందుకు వీడాలనుకుంటున్నారు. సదరు మాజీ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారంటు జరుగుతున్న ప్రచారంపై ప్రత్యేక కథనం.. త...
Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు ప‌థ‌కాల పైస‌లు ప‌డేది నేడే..
State

Raithu Bharosa | అకౌంట్లు చెక్ చేసుకోండి.. ఆ రెండు ప‌థ‌కాల పైస‌లు ప‌డేది నేడే..

Raithu Bharosa Scheme | రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించింది. రైతు భరోసా(Raithu Bharosa Scheme) , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు మంజూరుకు శ్రీ‌కారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మండలాల్లోని గ్రామాల్లో ఈ రోజు (జనవరి 27) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నాలుగు పథకాల ద్వారా రైతులు, కూలీలు, పేద కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం లక్ష్యం. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో (Bank Accounts) నేరుగా జమ చేస్తున్నారు. Raithu Bharosa : అకౌంట్లో డ‌బ్బులు జ‌మ కాక‌పోతే.. రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, సంబంధిత అధికారులను పథకాల అమలుకు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త‌మ అకౌంట్లలో నగదు జమ కాకపోతే స్థానిక అధికారులను సంప్రదించాల‌ని ల‌బ్ధి...
error: Content is protected !!