Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
KCR | ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

KCR | ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం KCR | బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం (BRS State Executive Meeting ) లో మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 100శాతం మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చి తీరుతాన్నారు. ఏప్రిల్‌ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్‌ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్న‌ట్లు లని కేసీఆర్ ఈసంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలకు ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి హరీష్‌రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమి...
TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ టు విజయవాడ వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్‌
State

TGSRTC | ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్‌ టు విజయవాడ వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్‌

TGSRTC | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ) విజయవాడ రూట్‌లో ప్రయాణించే వారికి శుభ‌వార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ (Hyderabad To Vijayawada ) మార్గంలో ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. లగ్జరీ, నాన్‌ ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ వ‌ర్తించ‌నుంది. అలాగే రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు టీజీఆర్టీసీ వెల్ల‌డించింది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రాయితీతో కల్పించే డిస్కౌంట్‌ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలని ప్ర‌యాణికుల‌కు సూచించింది. ఈ విషయాన్ని టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్ ఓ ఒక పోస్టు చేశారు. విజయవాడ రూట్...
Salaries in India | భార‌త్‌లో జీతాల స‌గ‌టు పెరుగుద‌ల 9.2%.. ఎందుకంటే..
Business

Salaries in India | భార‌త్‌లో జీతాల స‌గ‌టు పెరుగుద‌ల 9.2%.. ఎందుకంటే..

Salaries in India : భార‌త‌దేశంలోని ప్రైవేటు రంగంలో ఉద్యోగుల జీతాలు 2025లో సగటున 9.2 శాతం పెరుగుతాయట‌! 2024లో 9.3 శాతం పెరుగుదలతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల. ముఖ్యంగా తయారీ రంగం, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCCs)లో వేత‌నాల్లో ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని 'సాలరీ ఇన్‌క్రీస్ అండ్ టర్నోవర్ సర్వే 2024-25 ఇండియా' బుధ‌వారం వెల్ల‌డించిన నివేదిక‌లో పేర్కొంది. 2022లో కంపెనీలు 'గ్రేట్ రిజిగ్నేషన్' ప్రభావంతో 10.6 శాతం జీతాల పెరుగుదల ఉండ‌గా, అప్పటి నుంచి తగ్గుదల ధోరణి కనిపిస్తోంది. 2025లో 9.2 మాత్ర‌మే వేత‌నాల పెరుగుద‌ల ఉంటుంద‌ని నివేదిక చెబుతోంది. 45 పరిశ్రమల్లోని 1,400కి పైగా కంపెనీల డేటాను అధ్య‌య‌నం అనంత‌రం ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. Salaries in India : కార‌ణాలు.. ప్ర‌భావం వేత‌నాల పెరుగుదల ( Salaries Hike ) అనేది పరిశ్రమల వారీగా వేరుగా ఉంటాయని నివేదిక చెబుతోంది. ఇంజినీరింగ్ డిజైన్ సర్వీసెస్, ఆటోమొబైల్...
HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్
State

HYDRAA | వ్యవసాయ భూముల కొనుగోలులో జాగ్ర‌త్త : హైడ్రా చీఫ్

HYDRAA హైదరాబాద్, ఇతర జిల్లాల్లో వ్యవసాయ భూముల‌ కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా (HYDRAA) చీఫ్ ఎ.వి. రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. కొంతకాలంగా హైదరాబాద్ న‌గ‌ర శివారులో కొంద‌రు వ్యవసాయ భూములను అక్ర‌మంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ‌ని, కొనుగోలు దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. వ్యాపారం పేరిట మోసం వ్య‌వసాయ భూముల‌ను ప్లాట్లుగా అమ్మిన వారు త‌మ‌ను మోసించార‌ని సోమ‌వారం జరిగిన ప్రజావాణి (Prajavani Grievance Redressal) కార్యక్రమంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఇవి HYDRAA దృష్టికి వచ్చాయి. ఇందులో ప్రజలు అక్రమంగా జరుగుతున్న వ్యవసాయ స్థలాల విక్రయాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తెలంగాణ మునిసిప‌ల్‌ చట్టం 2019 (Telangana Municipalities Act 2019), తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 (Telangana Panchayat Raj Act 2018) ప్రకారం వ్యవసాయ భూములను ఏ ...
Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…
Trending

Manchu Manoj : మంచు మ‌నోజ్ అరెస్టు.. ఎందుకంటే…

Manchu Manoj : సినీ నటుడు మంచు మనోజ్‌ను తిరుపతి (Tirupati) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధ‌రాత్రి ఆయన్ను బాకారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టుకు సంబంధించిన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. చంద్రగిరి నియోజకవర్గం ( Chandragiri constituency)లో నిర్వహించిన జల్లికట్టు వేడుకలకు మంచు మనోజ్ (Actor Manchu Manoj), ఆయ‌న భార్య భూమా మౌనిక హాజరయ్యారు. చంద్రగిరి మండలంలోని గంగమ్మ ఆలయం సమీపంలో ఈ ఉత్స‌వం జ‌రిగింది. ఇందులో మంచు విష్ణు త‌న భార్య‌తో క‌లిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా Manchu Manoj జల్లికట్టు (Jallikattu) అనేది సంప్రదాయ క్రీడ. ఇందులో ఎద్దును జనసమూహంలోకి వ‌దులుతారు. ఈ ఆట‌లోల పాల్గొనేవారు ఎద్దు కొమ్ములను పట్టుకుని దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎద్దును ఆపడం లేదా దాని కొమ్ముల నుంచి జెండాలను తీసేయడం అనే ల‌క్ష్యంతో ఈ క్రీడ సాగుతుంది. ఈ వేడుకలకు మంచు మనోజ్...
error: Content is protected !!