Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..
State

MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యుల్ విడుద‌ల‌.. పోలింగ్ ఎప్పుడంటే..

Telangana MLC Elections 2025 | తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు మ‌ధ్యాహ్నం జారీ చేసింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఈ ఎన్నికలు (MLC Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్‌ నిర్వహించి, మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడ‌తారు. ఫలితాల‌ను కూడా అదే రోజు విడుద‌ల చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఎక్క‌డెక్క‌డంటే.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంతోపాటు అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్ల‌గొండ‌ ఉపాధ్యాయ నియోజకవర్గానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానుండ‌గా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఎన...
Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి
Trending

Maha Kumbh Stampede | మ‌హాకుంభామేళాలో అప‌శ్రుతి

Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అప‌శ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచ‌రించే సమయంలో తొక్కిస‌లాట జ‌రిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. బారికేడ్లు విరిగిప‌డి.. మౌని అమావాస్య సంద‌ర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భ‌క్తులు త్రివేణి సంగ‌మానికి త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆ ప్ర‌దేశ‌మంతా కిక్కిరిసిపోవ‌డంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిస‌లాట జ‌రిగింది. Maha Kumbh Stampede : ఆస్ప‌త్రుల్లో క్ష‌త‌గాత్రులు మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగింద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో అనేక మంది మరణించారని, ...
Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”
Special Stories

Illegal Registrations | అక్రమ రిజిస్ట్రేషన్లకే రా”రాజు”

ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఘనుడు.. Illegal Registrations in Khammam | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు టూ మినట్స్ న్యూడుల్స్ చేసినంత ఈజీ.. ఈ విషయంలో ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సప"రేటు"గా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వందలాది రిజిస్ట్రేషన్ లు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లకే రా"రాజు" అని సదరు సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు బిరుదు కూడా ఇచ్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గతంలో విధులు నిర్వహించిన చోట తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారి అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అధికారి స్టైల్ మగధీర సినిమాలోని డైల...
MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?
State

MMTS Trains | చ‌ర్ల‌ప‌ల్లి స్టేషన్ కు చేరుకునేదెలా…?

MMTS Trains | విమానాశ్ర‌యం త‌ర‌హాలో అత్యాధునిక హంగుల‌తో అభివృద్ధిచేసిన చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ (Charlapalli Railway terminal) ఇటీవ‌లే అందుబాటులోకి వ‌చ్చింది. ఇక్క‌డి నుంచి కొన్ని రైళ్ల‌ను కూడా ప్రారంభించింది ద‌క్షిణ మ‌ధ్ రైల్వే.. ప్ర‌యాణికుల‌తో పోటెత్తుతున్న సికింద్రాబాద్‌(Secunderabad), నాంప‌ల్లి, కాచిగూడ రైళ్లే స్టేష‌న్ల‌పై ఒత్త‌డిని త‌గ్గించేందుకుచ‌ర్ల‌ప‌ల్లి నుంచి మ‌రిన్ని రైళ్ల‌ను న‌డిపించాల‌ని భార‌తీయ రైల్వే ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. చర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్‌నుంచి 25 జతల రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. సికింద్రాబాద్ లో ఒత్తిడి తగ్గించి తొలిదశలో 10 జతల రైళ్లను చర్లపల్లి నుంచి నడిపించ‌నుంది. కానీ ఇక్క‌డ ప్ర‌ధాన‌మైన స‌మస్య ఎదుర‌వుతోంది. చర్లపల్లికి క‌నెక్టివిటీకి అవసరమైన ఎంఎంటీఎస్ రైళ్లు ఇప్పటివ‌ర‌కు అందుబాటులో లేవు. ప్రస్తుతం ఈ మార్గంలో ఒకే ఎంఎంటిఎస్ ర...
Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు
State

Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు

Kazipet station | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద కాజీపేట రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధిప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రయాణీకులకు సౌకర్యాల‌ను మెరుగుపరిచేందుకు చేప‌ట్టిన ప‌నులు ఇప్పటికే 40% పూర్తయ్యాయి. రూ. 24.45 కోట్ల వ్య‌యంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) చేప‌ట్టిన ఈప‌నులు ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ ..కాజీపేట స్టేష‌న్ ఎందుకు కీల‌కం..తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేష‌న్లు Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ .. Kazipet station Redevelopment Works : కాజీపేట రైల్వే స్టేష‌న్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.అలాగే స్టేష‌న్‌లోప‌ల రెండు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లతో కూడిన 12-మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌ల‌కు మెరుగులు దిద్ద‌డంతోపాటు వెయిట...
error: Content is protected !!