Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌
National

Amit Shah AP Tour : ఏపీ పర్యటనలో అమిత్ షా.. బిగ్ అప్‌డేట్‌

Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh)లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న టూర్ రెండు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. నిన్న రాత్రి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కేంద్ర హోం స‌హాయ మంత్రి బండి సంజ‌య్‌, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రితోపాటు ఇత‌ర టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ కూట‌మి నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ భద్రత న‌డుమ‌ కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్య...
TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..
State

TG Ration Cards : పాత రేష‌న్‌కార్డుల‌పై నో టెన్ష‌న్‌.. స్ప‌ష్ట‌త ఇచ్చిన స‌ర్కారు..

Telangana Ration Cards : పాత రేషన్‌కార్డులు తీసివేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ స‌ర్కారు స్ప‌ష్ట‌త ఇచ్చింది. రేష‌న్ కార్డు తొల‌గిస్తామ‌నే అపొహలు ఏమంత్రం నమ్మొద్దని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. .ఏ ఒక్కరి రేషన్‌కార్డు తొలగించ‌బోమ‌ని ఆయ‌న‌ హామీ ఇచ్చారు పాత రేషన్‌కార్డులు తొలగించేది లేదు.. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి కొత్త‌ రేషన్‌కార్డులు (Ration Cards) జారీ చేస్తామ‌ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy) భ‌రోసా ఇచ్చారు. కొత్త రేషన్‌కార్డుల కోసం ప‌ది సంవ‌త్స‌రాలుగా పేదలు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నార‌ని త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అంద‌రి కోరిక నెరవేరబోతోందని తెలిపారు. కులగణనలో నమోదు చేసుకున్న సమగ్ర వివరాల ఆధారంగానే రేషన్‌కార్డులను జారీ చేస్తామ‌ని పేర్కొన్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా ఎలాంటి అనుమానాలు, ఆందోళనలు పెట్టుక...
Komuravelli Jatara 2025 : నేటి నుంచే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న జాత‌ర‌
State

Komuravelli Jatara 2025 : నేటి నుంచే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న జాత‌ర‌

Komuravelli Jatara 2025 : సిద్ధిపేట జిల్లా చేర్యాల మండ‌లం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి జాతర జనవరి 19 నుంచి ప్రారంభమ‌వుతోంది. సంక్రాంతి పండుగ‌ తర్వాత వ‌చ్చే మొదటి ఆదివారంతో మ‌ల్ల‌న్న జాత‌ర‌ ప్రారంభమై సుమారు మూడు నెల‌ల‌పాటు అంటే ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజున ముగుస్తుంది. Komuravelli Jatara 2025 : ప్ర‌తీ ఆదివారం సంద‌డే సంద‌డి.. జాత‌ర రోజుల్లో ఆల‌యంలో ప్రతీ ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. పెద్దం సంఖ్య‌లో భ‌క్తులు ఇక్క‌డికి ముందుగానే వ‌చ్చి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి స్వామివారి కల్యాణం జరిపించి మొక్కులను చెల్లించుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా నిర్వ‌హిస్తారు. ఇలా ఉంటే కొమురవెల్లి జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య‌లు భక్తులు వస్తారు. తెలంగాణ‌కు సంబ...
Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?
Cinema

Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?

Dhruva Natchathiram Release Date : రాఘవన్, ఘర్షణ, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటులకు ఉంటుంది. ప్రేమ కథలను చాలా హృద్యంగా తీయడంలో ఈయన దిట్ట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ నటుడుగా మాత్రం పలు సినిమాల్లో చేసే బిజీగా మారారు. నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే తోనే మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సమంత ఈ మూవీ తోని వెండితెరకు పరిచయమైంది. విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ తెరకెక్కింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. దీనిపై లేటెస్ట్గా గౌతమ్ మేనన్ మాట్లాడారు. ఈ చిత్రం విడుదల కాకపోవడం నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తుంద...
Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?
Cinema

Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?

Manchu Manoj : ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో స్వర్గం నరకం చిత్రంతో నటుడుగా మారారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. చాలా సినిమాల్లో విలన్ గా చేసినా ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకుని హీరోగా మారారు. కొన్ని సినిమాలు చేశాక తనే నిర్మాతగా మారి దాదాపు 75 సినిమాలను నిర్మించారు. తిరుపతిలో ఒక స్కూల్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు (Mohan Babu) అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో గొడవలు తారా స్థాయికి చేరాయి. అన్ని గొడవలు సద్దుమనిగాయి అనుకున్న తరుణంలోనే మళ్లీ కొత్త వ్యవహారంతో మలుపులు తీసుకుంటుంది. మంచు మనోజ్ యూనివర్సిటీకి వచ్చి హల్చల్ చేయడం, దానిపై మోహన్ బాబు రియాక్ట్ అయి అతనిపై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి పోలీ...
error: Content is protected !!