Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Allu Arjun Press meet | నాపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..
Cinema

Allu Arjun Press meet | నాపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు..

Allu Arjun Press meet | ఇటీవల పుష్ప 2 : ది రూల్ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శల నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషాద సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు, తొక్కిసలాట పూర్తిగా ప్రమాదవశాత్తుగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషాదంలో బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. " బాధిత కుటుంబానికి జరిగినదంతా నిజంగా హృదయ విదారకమైన‌దని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా చెప్పాడు. "నేను ప్రతీ కొన్ని గంటలకోసారి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాను. నాకూ ఆ బాలుడి వ‌య‌స్సు ఉన్న కొడుకు ఉన్నాడు. పరిస్థితి తీవ్రత నాకు తెలుసు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అలాగే అల్లు అర్జున్ మీడియా స‌మావేశంలో వివిధ రాజకీయ ప్రముఖుల విమర్శలకు ప్రతిస్పందించారు. "నా గురించి చాలా తప్పుడు వి...
CM Fire On Allu Arjun | అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?
Cinema

CM Fire On Allu Arjun | అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?

CM Revanth Reddy Fire On Allu Arjun : అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నటుడు అల్లు అర్జున్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ కు రావద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని సీఎం రేవంత్ చెప్పారు. ఈ ఘటనలో ఆయన బాధ్యత మరిచిపోయి వ్యవహరించారని అన్నారు. సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్, సినిమా యూనిట్ కు పోలీసులు సమాచారమిచ్చారని చెప్పారు. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా అల్లు అర్జున్ సంధ్య (Sandhya theater )థియేటర్ కు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సినిమా థియేటర్ కు అల్లు అర్జున్ (Allu Arjun) తన కారులో రోడ్డు షోలో భాగంగా అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లడంతో ఆయనను చూసేందుకు అభిమానులు సంధ్యా ధియేటర్ కు భారీగా వచ్చారని తెలిపారు. థియేటర్ లో గేటు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే రేవత తన కొడుకు శ్రీతేజ్ ను...
PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..
National, Trending

PM Modi Kuwait Visit | కువైట్‌లో మోదీ చారిత్రాత్మక పర్యటన.. 43 ఏళ్లలో తొలిసారి..

PM Modi Kuwait Visit | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్‌కు చేరుకున్నారు. రెండు రోజుల‌పాటు ఆయ‌న ఈ దేశంలో ప‌ర్య‌టించ‌నున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న చారిత్ర‌కంగా నిలిచింది. 43 సంవత్సరాల తర్వాత గల్ఫ్ దేశానికి భారత ప్రధాని చేయబోయే తొలి పర్యటన ఇది. కువైట్ రాజు షేక్ మేశాల్ అల్ అహ్మద్ అల్ జబేర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్క‌డి వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న రెండు దేశాల మ‌ధ్య పెరుగుతున్న సత్సంబంధాల‌కు ప్ర‌తీక అని విశ్లేష‌కులు అంటున్నారు. భార‌త్, కువైట్‌కు ప్ర‌యోజన‌క‌రంగా నిల‌వ‌నుంద‌ని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కువైట్‌తో బలమైన వాణిజ్య సంబంధాలు భార‌త్‌, కువైట్ మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా శక్తి రంగంలో భారతదేశానికి కువైట్ అగ్ర వ్యాపార భాగస్వామిగా ఉంది. ఈ నేప‌థ్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 10.47 బిలియన్ డాల‌ర్...
ACB అధికారులకు తెలియాల్సిందే…
Special Stories

ACB అధికారులకు తెలియాల్సిందే…

హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో లంచాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే… హోదాను బట్టి లంచాలు… ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లు.. కార్యాలయంలో తీసుకుంటున్న లంచాలు చూస్తే ACB అధికారులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.. ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే "ACB" అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా "సర్కార్" వెబ్ సైట్ ప్రచురిస్తున్న వరుస కథనాలను గమనిస్తున్న వాహనదారులు.. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎవరికి వారే అవును ఇది నిజం నాకూ ఇలాగే జరిగింది.. నేను కూడా ఫలానా పనికి (సేవకు) కార్యాలయం వెలుపల ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ వద్ద లంచం ఇచ్చి పత్రాలపై కోడ్(చుక్క) ను వేపించుకుంటేనే పని అయింది అని చర్చించుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎలాగైనా "అ...
Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు
State

Hyderabad Metro | మెట్రో ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు

Hyderabad Metro  : హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో ప్ర‌స్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంత‌రాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు న‌గ‌రంలోని అన్ని వ‌ర్గాల‌కు ద‌గ్గ‌రైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవ‌లందిస్తూనే మ‌రోవైపు అనేక‌ రికార్డ్‌లను సృష్టిస్తోంది. అయితే భాగ్య‌న‌గ‌రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్క‌ట్ల‌ను అధిగమించేందుక అలాగే వేగంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మ‌రోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది. బిజినెస్‌ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెల‌కొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొర‌క‌డం గ‌గ‌ణ‌మైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మ...
error: Content is protected !!