Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. సామాన్యుడికి, చమురు సంస్థలకు పండగే! – Petrol Diesel Excise Duty Cut
National

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. సామాన్యుడికి, చమురు సంస్థలకు పండగే! – Petrol Diesel Excise Duty Cut

Petrol Diesel Excise Duty Cut | న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అస్థిరమైన ముడిచమురు ధరల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు మరియు చమురు కంపెనీలకు తీపి కబురు అందించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) భారీగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాక్ మార్కెట్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే వెలువడిన ఈ ప్రకటనతో అటు వాహనదారులు, ఇటు ఇన్వెస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత పన్ను తగ్గింది? కొత్త ధరలు ఎలా ఉండబోతున్నాయి? దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి, ఇంధన ధరల భారాన్ని తగ్గించడానికి కేంద్రం పన్నుల కోత విధించింది. పెట్రోల్: గతంలో లీటరుకు ₹13గా ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని ఇప్పుడు ₹3కు తగ్గించారు. (లీటరుకు ₹10 తగ్గింపు) డీజిల్: గతంలో లీటరుకు ₹10గా ఉన్న సుంకాన్ని ఏకంగా సున్నాకు (₹0) తగ్గించారు. (లీటరుకు ₹10 తగ్గింపు) ఈ నిర్ణ...
హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్‌పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News
Crime

హైదరాబాద్‌లో మరో కల్తీ బాగోతం: నకిలీ ఐస్‌క్రీమ్ యూనిట్ సీజ్.. ఎక్స్‌పైరీ ఫ్లేవర్లతో తయారీ! – GHMC News

GHMC News Adulterated Ice Cream Hyderabad Raid | వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో నగరంలో కల్తీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ముషీరాబాద్‌లోని బాపూజీ నగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న "బ్లూ బెల్స్ ఐస్‌క్రీమ్" (Blue Bells Ice Cream) తయారీ కేంద్రంపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్న పట్టాల అశోక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన రసాయనాలతో రంగురంగుల ఐస్‌క్రీమ్‌లు! తనిఖీల్లో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు ఇవే: గడువు ముగిసిన ఫ్లేవర్లు: పైనాపిల్, సీతాఫల్ వంటి ఫ్లేవర్ ఏజెంట్లు ఎక్స్‌పైరీ డేట్ ముగిసినప్పటికీ వాటిని యథేచ్ఛగా వాడుతున్నారు. సింథటిక్ రంగులు: ఐస్‌క్రీమ్‌లు ఆకర్షణీయంగా కనిపించడం కోసం హానికరమైన కృత్రిమ రంగులను వినియోగిస...
పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage
National

పెట్రోల్ టెన్షన్: బంకుల వద్ద భారీ క్యూలు.. అసలు నిజం ఏంటి? ఇది వదంతా లేక వాస్తవమా? – Petrol Shortage

Petrol Shortage : గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ కొరత రాబోతోందన్న ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి క్యూ కడుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ట్యాంకులు ఫుల్ చేయించుకోవడమే కాకుండా, క్యాన్లలో కూడా నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో పలు బంకుల్లో ‘నో స్టాక్’ (No Stock) బోర్డులు దర్శనమిస్తున్నాయి. వదంతులకు కారణం ఏంటి? అమెరికా-ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం కలుగుతుందనే ప్రచారం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. దీనికి తోడు వంట గ్యాస్ సరఫరాలో కాస్త‌ జాప్యం చోటుచేసుకోవ‌డంతో పెట్రోల్, డీజిల్ కూడా దొరకదనే ఆందోళ‌న‌ ప్రజల్లో పెరిగిపోయింది. ఈ టెన్ష‌న్‌తోనే వాహనదారులు ఒక్కసారిగా బంకులపై పడ్డారు. Petrol Shortage...
ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ
warangal

ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ

చారిత్రక ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ తో పాటు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. కొండా దంపతుల ప్రత్యేక సహకారంతో, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గుడికందుల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు రాయపురం సాంబయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగి ఎలందర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ తదితరులు హాజరయ్యారు. మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభ...
సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
warangal

సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, నేడు కాజీపేట రైల్వే ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మితిమీరిన ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్...
error: Content is protected !!