Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Building Construction Rules 2026 |  భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!
Special Stories

Building Construction Rules 2026 | భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!

Telangana Building Construction Rules 2026 | రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టి.డి.ఆర్ (TDR) వినియోగం, సెట్‌బ్యాక్ సడలింపులు, అదనపు అంతస్తుల అనుమతులపై సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హై రైజ్ భవనాల కొత్త నిర్వచనం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ, ఇకపై 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే 'హై రైజ్' (High-Rise) భవనాలుగా గుర్తించనున్నారు. దీనివల్ల మధ్యతరహా నిర్మాణాలకు నిబంధనల నుంచి కొంత ఉపశమనం కలగనుంది. అదనపు అంతస్తులకు గ్రీన్ సిగ్నల్ 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది: 40 ఫీట్ల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు అనుమతి. ...
Suicide | కరీంనగర్‌లో తీరని విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు!
Crime

Suicide | కరీంనగర్‌లో తీరని విషాదం: భార్య మరణాన్ని తట్టుకోలేక ఎస్సై ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు!

SI Chandrashekhar Suicide Karimnagar | కరీంనగర్ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఒక ఎస్సై ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికులను కలచివేస్తోంది. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న దేశి చంద్రశేఖర్, శనివారం తన అత్తగారి ఇల్లు అయిన ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి ఎస్సై చంద్రశేఖర్ భార్య దివ్య, మంగళవారం కరీంనగర్‌లోని తమ నివాసంలో గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె అంత్యక్రియలు పుట్టినిల్లు అయిన సీతంపేటలో నిర్వహించారు. శనివారం నాటికి దివ్య మరణించి ఐదు రోజులు కావడంతో, శాస్త్రబద్ధంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే "డ్రెస్ మార్చుకుని వస్తాను" అని చెప్పి చంద్రశేఖర్ గదిలోకి వెళ్లారు. SI Suicide : తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ...
Telangana Budget 2026-27 : రూ. 3.24 లక్షల కోట్లతో ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’.. రైతులకు, విద్యకు పెద్దపీట!
State

Telangana Budget 2026-27 : రూ. 3.24 లక్షల కోట్లతో ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’.. రైతులకు, విద్యకు పెద్దపీట!

Telangana Budget 2026-27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘ప్రజా క్షేమం - సామాజిక న్యాయం’ అనే నినాదంతో సామాన్యుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు కొత్త రుణాలు: రూ. 73,383 కోట్లు (ప్రతిపాదిత) Telangana Budget 2026-27 : ప్రధాన ఆకర్షణలు & పథకాలు 1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేలా రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించి...
విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!
Hyderabad

విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!

హైదరాబాద్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయగా, కీలకమైన వ్యవసాయం, సాగునీటి రంగాల్లో నిధుల కోత విధించడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే పలు శాఖల కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆశాజనకంగా విద్య, వైద్య రంగాల కేటాయింపులు సామాజిక మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా శాఖ: గత ఏడాది ₹23,108 కోట్లు ఉండగా, ఈసారి దీనిని ఏకంగా ₹26,674 కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖ: వైద్య రంగానికి గతంలో కంటే సుమారు 1,300 కోట్లు అదనంగా కేటాయించి, మొత్తాన్ని ₹13,679 కోట్లకు చేర్చారు. గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ శాఖకు ఈసారి ₹33,688 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో ఇది ₹31,605 కోట్లుగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు నిరాశే.. అన్నదాతకు అ...
Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
Special Stories

Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా

పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం .. Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 'సర్కార్ లైవ్ (Sarkar Live)' కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు 'ఫిజికల్ వెరిఫికేషన్' (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది. ​Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ? నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ​ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం...
error: Content is protected !!