Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!
Hyderabad

తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై నిప్పులు చెరిగారు. ​‘తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే..’ – మంత్రి పొన్నం ప్రభాకర్ ​పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ​"తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు. ఇక్కడి మట్టితో మాకు పేగు బంధం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ​తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కు లేదనే విషయాన్ని స్వయంగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? ప్రాణాలర్పించిన అమరవీరుల కు...
గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment
Special Stories

గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment

​సర్వే నెం. 95 పై కన్నేసిన స్థానిక లీడర్లు.. దర్జాగా వెంచర్! ​కబ్జాకు గురైన భూమి విలువ రూ. 2 కోట్ల పైమాటే! ప్రభుత్వ భూమిగా తేల్చిన గీసుగొండ తహసీల్దార్.. అయినా ఆగని అక్రమార్కులు! ​Govt Land Encroachment in Gareeb Nagar | అధికార బలం, రాజకీయ అండదండలు ఉంటే చాలు.. సర్కార్ భూమిని సైతం అడ్డగోలుగా నొక్కేయవచ్చని భావిస్తున్నారు కొంతమంది స్థానిక నాయకులు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని గరీబ్ నగర్‌లో విలువైన ప్రభుత్వ భూమిపై స్థానిక లీడర్లు కర్చీఫ్ వేశారు. ఏకంగా రూ. 2 కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి, ప్రైవేటు వెంచర్‌గా మార్చేందుకు స్కెచ్ వేసిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ​సర్వే నెం. 95 లో అడ్డగోలు కబ్జా.. ​గరీబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 95 లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు స్థాని...
TB Hospital | ఎస్ఆర్ డిజిటలైజేషన్ పేరిట అక్రమ వసూళ్లు
Special Stories

TB Hospital | ఎస్ఆర్ డిజిటలైజేషన్ పేరిట అక్రమ వసూళ్లు

​ఒక్కో ఉద్యోగి ₹500 ‘ఫోన్ పే’ చేయాలంటూ వాట్సాప్ గ్రూపులో హుకుం! ​నేటితో ముగియనున్న గడువు.. DME కి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగుల సిద్ధం Hanmakonda TB Hospital | నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన హన్మకొండలోని ప్రభుత్వ టీబీ ఆసుపత్రి (Tuberculosis Hospital) అవినీతికి అడ్డాగా మారుతోంది. ఆసుపత్రిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారే స్వయంగా వసూళ్ల పర్వానికి తెరలేపడం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా జరగాల్సిన ఉద్యోగుల సర్వీస్ రికార్డ్ (SR) డిజిటలైజేషన్ ప్రక్రియను సదరు సూపరింటెండెంట్ తన కాసుల కక్కుర్తికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​వాట్సాప్ గ్రూపులో ‘ఫోన్ పే’ హుకుం! ​ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియకు ఈరోజే (ఆదివారం) ఆఖరి గడువు కావడంతో, ఆసుపత్రి సూపరింటెండెంట్ దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్క...
చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం
State, warangal

చివరి దశకు వరంగల్ మెగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. 2వేల పడకలతో ఉచితంగా కార్పొరేట్ వైద్యం

ఉమ్మడి ఉత్తర తెలంగాణ రవాణా, విద్యా రంగాలకే కాకుండా.. త్వరలోనే అత్యాధునిక వైద్యసేవలకు కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోంది. వరంగల్ సెంట్రల్ జైలు పాత ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 24 అంతస్తుల (G+24 Floors) మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Warangal Super Specialty Hospital) పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. సుమారు రూ.1,150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ఆసుపత్రి భవనం, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, పేద-మధ్యతరగతి వర్గాలకు హైదరాబాద్‌లోని నిమ్స్ (NIMS) లేదా కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి వైద్యసేవలను స్థానికంగానే అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ప్రధాన సూపర్ స్పెషాలిటీ విభాగాలులభించబోయే అత్యాధునిక సేవలుకార్డియాలజీ & కార్డియోథొరాసిక్గుండె జబ్బులు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, బైపాస్ ఆపరేషన్లునెఫ్రాలజీ & యూరాలజీ...
హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project
Trending, Hyderabad, Sports

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (Hyderabad- Chennai Bullet Train )కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (NHSRCL) పాత రూట్‌ను కాదని, సరికొత్త ప్రతిపాదనలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో ప్రాజెక్టు దూరం మరియు భూసేకరణ అవసరాలు గణనీయంగా తగ్గనున్నాయి. సగానికి తగ్గిన దూరం.. భారీగా సేవ్ కానున్న నిధులు! మొదట ఈ కారిడార్‌ను శంషాబాద్‌ నుంచి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా నిర్మించాలని భావించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టిన తాజా సర్వేలో మార్గాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు దూరం, భూసేకరణ వివరాలు ఇలా మారాయి: వివరాలుపాత ఎలైన్‌మెంట్ (ఖమ్మం రూట్)కొత్త ఎలైన్‌మెంట్ (నల్గొండ ర...
error: Content is protected !!