Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Thug Life | మణిరత్నం – కమల్ కాంబో మాజిక్ మిస్..!
Cinema

Thug Life | మణిరత్నం – కమల్ కాంబో మాజిక్ మిస్..!

Thug Life Movie Review | కమల్ హాసన్ మణిరత్నం(Kamal Hassan, Mani Ratnam combo) వచ్చిన మూవీ నాయకుడు(nayakudu) సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత వీరి కాంబోలో రిలీజ్ అయిన మూవీ థగ్ లైఫ్(Thug Life). వీరిద్దరి కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాకు మించి ఈ మూవీ ఉంటుందన్న కమల్ హాసన్ స్టేట్మెంట్ కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అనేది తెలుసుకుందాం… Thug Life స్టోరీ … రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్)ఒక పెద్ద డాన్. అతని పట్టుకునే క్రమంలోనే అమర్(శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో రంగరాయ శక్తి రాజన్ అతడిని చేరదీస్తాడు. అమర్ శక్తిని కాపాడుకునే కుడి భుజం అవుతాడు. ఒక కారణం వల్ల వీరిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే…. మణిరత్నం,కమల్ హాసన్ కాంబో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత సెట్ అయిందంటే ఫాన్స...
Civil Supplies | మేడం సంతకం @ 5 వేలు
Special Stories

Civil Supplies | మేడం సంతకం @ 5 వేలు

పౌరసరఫరాల శాఖలో అవినీతి అధికారి ముడుపుల కోసం మిల్లర్ లను వేధిస్తున్నట్లు ఆరోపణలు మిల్లర్లు నోరు విప్పితే మేడంపై వేటు పడే అవకాశం Civil Supplies Corruption | ఆ మేడం సంతకం చాలా కాస్ట్లీ గా ఉంటుందట.. ఆమె పెట్టే ఒక్కో సంతకానికి ఒక్కో రేటు చెల్లించాల్సిందేనని రైస్ మిల్లర్ లు బాహాటంగానే మేడం లంచాల బాగోతంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు చెల్లిస్తే ఒకలా, చెల్లించకపోతే మరోలా ఆమె వ్యవహారశైలి ఉంటుందని చేయి తడిపితే తప్ప ఫైలు కదలట్లేదని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా పౌరసరఫరాల శాఖ (Civil Supplies Hanamkonda) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆ మేడం ప్రతీ సంతకానికి ఫైళ్ల వారీగా వసూళ్లకు పాల్పడుతూ కార్యాలయంలో "కాసుల రాణి"గా అవతరించిందని తెలుస్తోంది. ఆమె పెట్టే ఒక్కో సంతకం విలువ అక్షరాల రూ.5,000 వరకు ఉంటుందంటే ఆ అధికారి ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు....
Chenab Bridge | చీనాబ్ వంతెన ప్రారంభం: కాశ్మీర్ లోయకు రైలు కనెక్టివిటీ విస్తరణ
National

Chenab Bridge | చీనాబ్ వంతెన ప్రారంభం: కాశ్మీర్ లోయకు రైలు కనెక్టివిటీ విస్తరణ

శ్రీన‌గ‌ర్ టు కాట్రా.. వందేభార‌త్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ Srinagar | జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుక్రవారం చీనాబ్ వంతెన (Chenab Bridge ) ను ప్రారంభించారు. చీనాబ్ వంతెన 272 కి.మీ పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్ట్ కింద ఉంది. అంజి వంతెన, ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆర్చ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన అయిన చీనాబ్ వంతెన (Chenab Bridge ), కాత్రా మరియు శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది మరియు కాశ్మీర్ లోయను మిగిలిన భారతీయ రైల్వే వ్యవస్థతో అన్ని వాతావరణాలలో అనుసంధానించడానికి సహాయపడుతుంది. తన పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ చీనాబ్ వంతెనపై నడిచే రెండు జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా ...
విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada
State, AndhraPradesh

విజయవాడ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్‌కు రూ.850 కోట్లు : Vijayawada

Vijayawada : ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) లో విజయవాడ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Station) సమగ్ర అభివృద్ధికి నీతి ఆయోగ్ (Niti Aayog) ₹850 కోట్లు ఆమోదించిందని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ నిధులు అందించినందుకు గాను ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నగరంలో నీటి సరఫరాకు సంబంధించి ఆటోనగర్ నివాసితులు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్యే రామమోహన్ అన్నారు. విజయవాడ అభివృద్ధికి "మంచినీటి ప్రవాహంలా" నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రిని ఆయన ప్రశంసించారు. అప్పటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడ నగర అభివృద్ధికి ₹150 కోట్లు ప్రకటించినప్పటికీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. నగరం ఎదుర్కొంటున్న అన్ని పౌర సమస్యలను పరిష్కరి...
Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం
Hyderabad, State

Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో కీలక పరిణామం

Metro Phase 2 : ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మియాపూర్-ఎల్బీనగర్ (29 కి.మీ.), నాగోల్-రాయదుర్గం (29 కి.మీ.), జూబ్లీ బస్‌స్టేషన్-ఎంజీ బస్టాండ్ (11.2 కి.మీ.) రూట్లలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 69.2 కి.మీ మేర మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉన్న ఈ ప్రాజెక్టును మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం 86.1 కి.మీ మేర మూడుసూత్రాల మెట్రో విస్తరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ. 19,579 కోట్ల అంచనా వ్యయం నిర్ధారించారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో (50:50 నిష్పత్తిలో) ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. Metro Phase 2 ప్రధాన కారిడార్ల వివరాలు: Metro Phase 2 కారిడార్-1: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఫ్యూచర్ సిటీ (మణికొండ / ORR సమీపం) వరకు 39.6 కి.మీ మేర నిర్మించనున్నారు. ఈ రూట్ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయానికి...
error: Content is protected !!