Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:
Special Stories

MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:

ఆర్టీఓలు లేకపోవడంతో రవాణా శాఖ గాడితప్పుతున్నదా? రాష్ట్రంలో సగానికి పైగా రవాణా శాఖ కార్యాలయాల్లో "ఆర్టీఓ"ల కొరత ఆర్టీఓ లను నియమించేదెన్నడు..? ఈ శాఖను గాడిలో పెట్టేదెప్పుడు.. రవాణా శాఖ (Telangana Transport Department) లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI)లు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ ల కొరత కారణంగా ఒక్కో అధికారి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో సగానికి పైగా "ఆర్టీఓ"లు లేరని దాంతో కార్యాలయాల్లోని ఎంవీఐ లకే "డిటివో" లుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఎంవీఐ లకు అదనపు భారం పడుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాపోతున్నారు.కొంతమంది ఇలా భాధపడితే మరికొంతమంది ఇదే అదునుగా డబుల్ బొనాంజా( ఎంవీఐ కమ్ డిటివో ప్రకారం రోజు వారి అక్రమ వసూళ్లు) పొందుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయ...
IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు
National

IRCTC ‘పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర’ రైలు

హైదరాబాద్ : ఐఆర్‌సిటిసి (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.! 'పంచ జ్యోతిర్లింగ దర్శనంతో అంబేద్కర్ యాత్ర' (AMBEDKAR YATRA WITH PANCH(05) JYOTIRLINGA DARSHAN) పేరిట ఒక ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Train) ను తాజాగా ప్రకటించింది. ఈ రైలు జూలై 5న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తన యాత్రను ప్రారంభిస్తుంది. ఈ రైలు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం, ఓంకారేశ్వర్, దీక్షా భూమి స్థూపం (డాక్టర్ అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ప్రదేశం) నాగ్‌పూర్‌లోని శ్రీస్వామినారాయణ మందిరం, జన్మభూమి (డా. అంబేద్కర్ జన్మస్థలం) మోవ్, త్రియోత్కర్ బిస్వర్ జ్యియోత్కర్ వద్ద ఉన్న త్రియోత్కర్ వద్ద ప్రయాణిస్తుంది. పూణేలో జ్యోతిర్లింగం ఔరంగాబాద్ వద్ద గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవశాన్ని IRCTC ఈ యాత్రద్వారా కల్పించి...
Kubhera | కుబేర మూవీ ఆకట్టుకుందా?
Cinema

Kubhera | కుబేర మూవీ ఆకట్టుకుందా?

kubhera movie review కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందాన మెయిన్ రోల్స్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన మూవీ కుబేర. శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ బిగ్ స్టార్స్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో తీసిన మూవీ ఈ రోజు రిలీజ్ అయింది.భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…. స్టోరీ… బాగా డబ్బున్న వ్యక్తికి, ఏమీ లేని ఒక వ్యక్తికి మధ్య జరిగే స్టోరీ. ఒక మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ కు(నాగార్జున) ఒక మిషన్ లో భాగంగా బిచ్చగాడు అయిన దేవా(ధనుష్)ను అప్పగిస్తారు. దీపక్ దేవాతో కలిసి చేయావలసిన ఆ ఆపరేషన్ ఏంటీ..?, దాని వల్ల దేవా పడిన ఇబ్బందులేంటి..దేవాను దీపక్ కి అప్పగించింది ఎవరు అనేది స్టోరీ… మూవీ ఎలా ఉంది… శేఖర్ కమ్ముల మూవీ అంటేనే ఆడియన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.వారిని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయన...
ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం..  భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict
World

ఇజ్రాయెల్ -ఇరాక్ యుద్ధం.. భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం – Israel Iran Conflict

ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు (Israel Iran Conflict) రోజురోజుకు తీవ్ర‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇజ్రాయిల్ లో భారతీయ పౌరులను తరలించే ప్ర‌క్రియ‌ను ప్రారంభిస్తామని భారత్ గురువారం ప్రకటించింది, గగనతల పరిమితుల కారణంగా వారు భూ సరిహద్దుల ద్వారా బయలుదేరడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇరాన్‌లోని భారతీయ పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించిన ఆపరేషన్ కింద ఇజ్రాయెల్ నుంచి భారతీయులను తరలించనుంది. "ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఇటీవలి పరిణామాల దృష్ట్యా, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరాలనుకునే భారతీయ పౌరులను వెంట‌నే తీసుకురావాల‌ని భారత ప్రభుత్వం నిర్ణయించింది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. "ఇజ్రాయెల్ నుంచి భారతదేశానికి వారి ప్రయాణానికి భూ సరిహద్దుల గుండా, ఆ తరువాత భారతదేశానికి వాయుమార్గం ద్వారా సౌకర్యాలు కల్పించబడతాయి" అని ప్రకటనల...
Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు
warangal, State

Konda Murali | సంచలనం రేపుతున్న కొండా మురళి వ్యాఖ్యలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై పరోక్ష విమర్శలు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు టిడిపిని బ్రష్టు పట్టించాడు.. కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరాడని ఓ ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు పరకాలలో పోటీ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్నాడని, ఈసారి తన కూతురు రాజకీయ అరంగ్రేటం చేయనుందని స్పష్టం చేసిన మాస్ లీడర్ సంచలనాలకు కేరాఫ్ అయిన కొండా మురళీ (Konda Murali) మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇప్పుడు ఓరుగల్లు లో హాట్ టాపిక్ గా మారాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ (Rahul Ghandi) జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్టేషన్ ఘనపూర్, పరకాల ఎమ్మెల్యే లపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం టిడిపి లో పదవులు అను...
error: Content is protected !!