Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..
State, Nalgonda

Urea Shortage : ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభమే..

Siddipet : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత (Urea Shortage )పై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. అసెంబ్లీలో రైతుల సమస్యలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కాలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు (BRS MLA Harish Rao) విమ‌ర్శించారు. వరదలు, యూరియా సమస్యలు పక్కన పెట్టి బురద రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో యూరియా కొరత, వరదల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్ధంతరంగా, అసంపూర్తిగా ముగించారు. ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు. Urea Shortage : కాంగ్రెస్ చేత‌గాని పాల‌నతోనే.. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా క...
Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌
State, Hyderabad

Jubilee Hills Byelection | జూబ్లీహిల్స్‌ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొద‌లు కావాలి : కేటీఆర్‌

Hyderabad : త్వ‌ర‌లో జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక (Jubilee Hills Byelection) ఉంటుందని, ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించి మ‌ళ్లీ మ‌న జైత్ర‌యాత్ర కొన‌సాగిద్దామ‌ని భారత రాష్ట్ర సమితి (BRS Party) వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) పిలుపునిచ్చారు.తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్‌ కార్యకర్తల సమావేశం బుధ‌వారం జ‌రిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. మాగంటి సునీత (Maganti Sunitha)కు అందరి ఆశీస్సులు, అండ‌దండ‌లు ఉంటాయని అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని తెలిపారు. ఓటుకు రూ.5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నార‌ని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువు...
Rains | పలు జిల్లాలకు  భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..
Hyderabad, State

Rains | పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చ‌రిక‌లు..

Telangana Rains | తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాన‌లు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక స‌మాచారం అందించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. బుధ‌వారం నుంచి శనివారం వ‌ర‌కు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ (Yellow Alert)జారీ చేసింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, సగటు సముద్రమట్టానికి 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో బుధవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని పేర్కొంది. అలాగే, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబా...
TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..
State, Hyderabad

TGSRTC | నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ సహకారం..

ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా కార్నియాల త‌ర‌లింపు స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రితో టీజీఎస్ఆర్టీసీ ఒప్పందం Free corneal transport Telangana : సామాజిక బాధ్య‌త‌లో భాగంగా నేత్ర‌దానానికి టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేక‌రించిన నేత్రాల‌ను ఉచితంగా త‌మ బ‌స్సుల్లో హైద‌రాబాద్‌కు త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోనే 'నెట్‌వ‌ర్క్ టు సైట్' పేరుతో స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి (Sarojini Devi Eye Hospital) తో టీజీఎస్ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైద‌రాబాద్ మెహిదిప‌ట్నంలోని స‌రోజిని దేవి కంటి ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో సోమ‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఒప్పంద ప‌త్రాల‌పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్.. ఆ ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ మోదిని ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేసి ప‌ర‌స్ప‌రం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. రాష్ట్రంలోని ప్ర‌భుత్...
Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం  –
State, Hyderabad

Dasara Holidays 2025 : విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవులను ప్రకటించిన ప్రభుత్వం –

Telangana Dasara Holidays 2025 | తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ సంవత్సరం దసరా సెలవుల ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి? ఎన్ని రోజులు ఇస్తున్నారు? అని చాలా విద్యార్థులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దసరా సెలవులకు (Dasara Holidays 2025) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే… 13 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అలాగే , జూనియర్ కాలేజ్‌లకు సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 5 వరకు అంటే… 8 రోజుల పాటు దసరా హాలిడేస్ ఉండనున్నాయి. పాఠశాలలు అక్టోబర్ 4న పునఃప్రారంభ‌మ‌వుతుండ‌గా ఆ రోజు శనివారం అవుతుంది. అయితే మరసుటి రోజు (అక్టోబర్ 5) ఆదివారం మళ్లీ స్కూళ్లకు సెలవు ఉంటుంది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల క...
error: Content is protected !!