Sarkar Live

State

Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…
State

Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…

Director Shankar : ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియన్ పేరుతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్లో సినిమా అంటే మొదట గుర్తొచ్చే పేరు డైరెక్టర్ శంకర్ (Shankar). ఖర్చుకు వెనకాడకుండా ఎన్ని కోట్లు ఖర్చు అయినా తన సినిమాలోని పాటలను అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోని ఒక పాటలో ప్రపంచంలోనే ఏడు వింతలను చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టించినా అంతకంతకు వసూల్ అయ్యేలా ఈయన సినిమాలు ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలుస్తాయి. ఒక సినిమాకు మించి ఇంకో సినిమా భారీ హిట్ కొట్టడంతో అప్పటి బడా హీరోలు శంకర్ డైరెక్షన్ లో చాన్స్ కోసం ఎదురుచూశారు. సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా తీసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఒక శంకర్ కే సాధ్యమైంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈయన మీద నమ్మకంతో ఎన్ని కోట్లు అయినా ...
Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా  కూల్చివేత‌లు
State

Demolitions : రాజేంద్ర న‌గ‌ర్ లో మళ్లీ హైడ్రా కూల్చివేత‌లు

Demolitions in Hyderabad | గ్రేట‌ర్‌ హైదరాబాద్‌ పరిధిలో హైడ్రా తరహా కూల్చివేతలు జ‌రుగుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే దేవాదాయ శాఖ (Endowment Department) భూములు అక్ర‌మ‌ణ‌కు గురి కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ (Rajendranagar)లో కూల్చివేతల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. నాలుగు ఎకరాలలో వెలసిన అక్రమ నిర్మాణాల (Illegal Constructions) కూల్చివేతలు చేప‌డుతున్నారు. . అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్ర‌మ‌ణ‌కు గురైనట్లు రాష్ట్ర‌ దేవాదాయ శాఖ అధికారులు నిర్ధారించారు. భారీగా పోలీసు బందోబ‌స్తు రూ.400 కోట్లు విలువైన‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములను ఆక్ర‌మించిన‌ట్లు పెద్ద ఎత్తున‌ ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. కబ్జాదారుల‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన అధికారులు పొక్లెయిన్‌తో అక్రమంగా ...
Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా
State

Kites | ప‌తంగుల‌పై ఆంక్ష‌లు.. అతిక్ర‌మిస్తే జ‌రిమానా

Sankranti festival Kites : సంక్రాంతి సంద‌ర్భంగా ఎగుర‌వేసే గాలిప‌టాల‌ (Kites )పై హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) ఆంక్ష‌లు విధించారు. పంతగులు ఎగుర‌వేసే సమ‌యంలో డీజే వినియోగంపై దృష్టి పెట్టారు. ఈ మేర‌కు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సి.వి.ఆనంద్ (CV Amand) ఈ రోజు ఆదేశాలు జారీ చేశారు. జనవరి 14న జరిగే సంక్రాంతి వేడుకల సందర్భంగా నగరంలోని రహదారులపై పతంగులు ఎగరవేయ‌డం, డీజేలు పెట్ట‌డం పూర్తిగా నిషేధించారు. ఇత‌ర ప్రాంతాల్లో కొన్ని ప‌రిమితులు విధించారు. కఠిన చర్యలు త‌ప్ప‌వు.. పరిశ్రమల ప్రాంతాల్లో సాధార‌ణంగా ప‌గ‌లు 75 డెసిబెల్స్, రాత్రుళ్లు 70 డెసిబెల్స్ వరకు మాత్రమే శబ్ద స్థాయి అనుమతి ఉంటుంది. వాణిజ్య ప్రాంతాల్లో ప‌గ‌లు 65 డెసిబెల్స్, రాత్రి 55 డెసిబెల్స్ వరకు మాత్రమే ప‌రిమితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు (Kites) ఎగరేసే సమయంలో టెర్రస్‌లపై DJల వినియోగం విపరీతంగా ఉం...
Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?
State

Pushpa 2 Reloaded : పుష్ప-2 రీ లోడేడ్ వాయిదాకు కారణం అదేనా…?

Pushpa 2 Reloaded : స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లుఅర్జున్ (Allu Arjun). ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప-2తో నటుడిగా మరొక మెట్టు ఎక్కారు. పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన పుష్ప-2 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ ని కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. నెల రోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టిన మూవీగా నిలిచింది. ఇంతకుముందు వచ్చిన పుష్ప-1 మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు కొట్టారు. ఈ మూవీ అంతకంటే రెట్టింపు హిట్ అయింది. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ ఓ లెవల్లో ఉండడంతో ఈసారి కూడా అవార్డు గ్యారెంటీ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మొదట డైరెక్టర్ సుకుమార్ (Sukumar) ఈ మూవీని ఒకటే పార్ట్ గా తీయాలనుకున్నారు. కానీ ఈ మూవీ తెరకెక్కిస్తున్న సమయంలో స్టోరీ డిమాండ్ మేరకు రెండు పార్ట్ లుగా మారింది. దీంతో అల్లు అర్జున్ దాదాపు ఐదు సంవత్సరాలు తన సమయాన్ని ఈ మూవీకే కేటాయించాల్సి వచ్చింది. కాగా ఈ మూవీ బ...
ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు
State

ACB | ఏసీబీ ఎదుట కేటీఆర్‌… విచార‌ణ‌కు హాజ‌రు

భారతీయ రాష్ట్రీయ సమితి (BRS) కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీ రామారావు (KTR) అవినీతి నిరోధక సంస్థ‌ (ACB) ఎదుట హాజ‌ర‌య్యారు. ఫార్ములా -ఈ అక్రమాల కేసులో ఆయ‌న్ను ఏసీబీ ప్ర‌శ్నించ‌నుంది. అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ మిసాప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్‌కండక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, క్రిమినల్ కన్‌స్పిరసీకి సంబంధించిన IPC సెక్షన్ల కింద కేసుల‌ను కేటీఆర్ (KT Rama Rao) ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹55 కోట్ల నష్టం కలిగించాయని ప్ర‌ధాన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఆయ‌న‌పై ఈ కేసులు న‌మోద‌య్యాయి. న్యాయవాది తోడుగా రాగా.. విచార‌ణ స‌మ‌యంలో కేటీఆర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు అనుమతించింది. అయితే.. ఏసీబీ ప్ర‌శ్నించే స‌మ‌యంలో న్యాయవాది జోక్యం అవ‌స‌రం లేద‌ని కోర్టు స్పష్టం చేసింది. దూరం నుంచి చూసేందుకు మాత్ర‌మే అనుమతి ఉంటుంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ త‌ర‌ఫున ఏసీబీ కార్యాల‌యానికి ప్ర‌...
error: Content is protected !!